Home » india
చైనా అతిపెద్ద స్మార్ట్ ఫోన్ మేకర్ షియోమీ సబ్ బ్రాండ్ రెడ్ మి నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ వచ్చింది. ఇండియన్ మార్కెట్లలో Redmi Note 8 Proను అధికారికంగా కంపెనీ లాంచ్ చేసింది. ఈ కొత్త రెడ్ మి ఫోన్ 64మెగా ఫిక్సల్ ప్రైమరీ సెన్సార్ ప్రత్యేక ఆకర్షణగా ఉంది. అంతేకా�
ప్రపంచం ఆకలి సూచిక (గ్లోబల్ హంగర్ ఇండెక్స్-GHI) జాబితాలో భారత్ వెనుకపడింది. పొరుగుదేశాలైన పాకిస్థాన్, నేపాల్, బంగ్లాదేశ్ తర్వాతి ర్యాంకుల్లో ఇండియా నిలిచింది. ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(IFPRI) ప్రపంచ ఆకలి సూచిక (గ్లోబల�
క్రికెట్ అంటే సచిన్.. సచిన్ అంటే క్రికెట్… ఈ మాట ప్రతి భారత క్రికెట్ అభిమాని గుండెల్లో నిలిచిపోయి ఉంటుంది. వారందరికీ ఓ శుభవార్త. సచిన్ టెండూల్కర్ బ్యాటింగ్ చూసే అవకాశం మరోసారి వచ్చింది. అంతర్జాతీయ క్రికెట్కు 2013 నవంబరు 16న వీడ్కోలు పలికిన క్ర
మనకు అనుగుణమైన టెక్నాలజీతో భారత్ను మరింత సురక్షితంగా తయారు చేయాలన్నారు జాతీయ భద్రతా సలహాదారుడు(ఎన్ఎస్ఏ)అజిత్ దోవల్. మంగళవారం ఢీల్లీలో జరుగుతున్న డీఆర్డీవో కాన్ఫరెన్స్లో అజిత్ దోవల్ మాట్లాడారు. రక్షణ శాఖ, ఇం
2019లో భారత జీడీపీ వృద్ధి అంచానను 6.1 శాతానికి తగ్గించింది అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(IMF). ఏప్రిల్ అంచనాల కంటే ఇది 1.2 శాతం తక్కువ. 2018 లో భారతదేశ వాస్తవ వృద్ధి రేటు 6.8 శాతంగా ఉండగా అంతకంటే తక్కువగా ఈ ఏడాది వృద్ధి రేటు ఉండనుందని ఐఎమ్ఎఫ్ తెలిపింది. 2020లో భ�
టీమిండియా వైజాగ్, పుణె స్టేడియాల వేదికగా ఆల్ రౌండర్ ప్రదర్శనతో అదరగొట్టింది. ఆదివారం పుణె వేదికగా ముగిసిన రెండో టెస్టును 137పరుగుల తేడాతో గెలుపొందింది. మూడు టెస్టుల సిరీస్లో భాగంగా 2-0తో దిగ్విజయంగా సాగిపోతుంది. తొలి ఇన్నింగ్స్లోనే భారీ స
దాదాపు 20వేల మంది HAL(హిందుస్తాన్ ఎరోనాటిక్స్ లిమిటెడ్)ఉద్యోగులు ఇవాళ(అక్టోబర్-14,2019)నుంచి నిరవధిక నిరాహార దీక్షకు దిగారు. వేతనాల సవరణ,ఇతర డిమాండ్లతో హాల్ ఉద్యోగులు ఈ సమ్మెకు దిగినట్లు యూనియన్ అధికారి తెలిపారు. 55 ఏళ్ల హెచ్ఏఎల్… బెంగళూరు, హైదరాబా
ఐదు రోజుల భారత పర్యటన కోసం నెదర్లాండ్స్ రాజదంపతులు విలియమ్ అలగ్జాండర్,మాక్సియా ఆదివారం అర్థరాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో రాజదంపతులకు ఘనస్వాగతం పలికారు అధికారులు. కళాకారులు సాంస్కృతిక నృత్యాలతో స్వాగతం పలికారు. 2013లో
బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఎంపిక దాదాపు ఖాయమైనట్లే. అక్టోబరు 23న బీసీసీఐ వార్షిక సమావేశంలో జరిగే ఎన్నికల్లో ఫలితాలు తేలనున్నాయి. గంగూలీతో పాటు సెక్రటరీగా అమిత్ షా కొడుకు జై షా వ్యవహరించనున్నారు. వీరితో ప
భారతదేశంలో ముస్లింలు చాలా బతుకుతున్నారని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. యావత్ ప్రపంచంలో అత్యంత సంతోషంగా ఉన్న ముస్లింలు కనబడేది ఇండియాలో మాత్రమేనని అన్నారు. ఇందుకు కారణం మనమంతా హిందువులు కావడమేనని ఆయన తెలిపారు. ఒడిషా రాజధాని భవనేశ్