Home » india
కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఫ్రాన్స్ దేశ పర్యటనను ముగించుకొని గురువారం(10 అక్టోబర్ 2019) రాత్రికి ఢిల్లీకి చేరకున్నారు. వచ్చే ఏడాది ఏప్రియల్, మే నెలాకరులో భారత దేశానికి ఏడు రాఫెల్ యుద్ధ విమానాలు రానున్నట్లు ఆయన తెలిపారు. ఈ సంధర్భంగా మ
కుర్దుల ఆధీనంలోని ఉన్న ఉత్తర సిరియాపై టర్కీ దాడులను భారత దేశం తీవ్రంగా ఖండించింది. సిరియాపై టర్కీ ఏకపక్ష సైనిక దాడి పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. గురువారం(అక్టోబర్-10,2019) భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రవీష్ కుమార్ మాట్లాడుతూ..సిరియా సార్వభౌ�
సొంతగడ్డపై సఫారీలపై మూడు టెస్టుల సిరీస్ ఆడుతున్న క్రమంలో.. భారత విజృంభణ కొనసాగించింది. గురువారం ఆరంభమైన రెండో టెస్టులో తొలి రోజు 3వికెట్లు నష్టానికి 273 పరుగులు మాత్రమే చేయగలిగింది. మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా జరిగిన మ్య�
విశాఖ వేదికగా తొలి టెస్టులో విజయకేతనం ఎగురవేసిన టీమిండియా రెండవ టెస్టు గెలుపు కోసం రంగంలోకి దిగింది. మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా దక్షిణాఫ్రికా-టీమిండియాల మధ్య రెండవ టెస్టు మ్యాచ్ మొదలైంది. టాస్ గెలిచిన భారత కెప్టె�
పొట్టి దుస్తులు వేసుకుందని ఓ యువతి పట్ల ఓ వ్యక్తి దారుణంగా ప్రవర్తించాడు. సరైన దుస్తులు వేసుకోలేవా? ఇలాంటి డ్రెస్ వేసుకొని రోడ్లపై ఎలా తిరుగుతున్నావ్? భారతీయ సంస్కృతిని నాశనం చేస్తున్నావ్ అంటూ యువతిపై చిందులు తొక్కాడు. కర్ణాటక రాజధాని బెం�
సుదీర్ఘ కాల విరామం తర్వాత టెస్టుల్లోకి అడుగుపెట్టిన టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ ఒక్క మ్యాచ్లోనే శతకాల మోత మోగించాడు. కెరీర్లోనే బెస్ట్ ఐసీసీ టెస్టు ర్యాంకు సంపాదించుకోగలిగాడు. దీంతో రికార్డుల రారాజు కోహ్లీని ఫోకస్ చేసే వాళ్లు రూట్ మార్�
దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న 36 రాఫెల్ యుద్ధ విమానాలలో మొదటిది డసాల్ట్ ఏవియేషన్ నుండి ఇవాళ(అక్టోబర్-8,2019)అధికారికంగా భారత్ కు అందింది. భారత వైమానిక దళం తరఫున దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న 36 రాఫెల్ యుద్ధ విమానాలలో మొదటిదాన్ని స్వీకరించేందుకు రక�
మూకదాడులు భారత సంస్కృతి కాదని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. మూకదాడులు సహా హింస ఏరూపంలో ఉన్నా అది గర్హనీయమని, మూకదాడుల పదం ఎంతమాత్రం భారత్కు పొసగదని భగవత్ అన్నారు. మూకదాడులు పరాయి సంస్కృతి అని అన్నారు. మూకదాడులు వంటి కొన్ని సామాజిక హి�
విదేశీ బ్యాంకుల్లో మూలుగుతున్న నల్ల ధనం బయటకు తీస్తామన్న మోడీ ప్రభుత్వం తొలి అడుగువేసింది. ఈ క్రమంలోనే స్విస్ బ్యాంకులో భారత్కు చెందిన అకౌంట్ హోల్డర్ల పేర్ల తొలి జాబితా ఆటోమేటిక్ రూట్లో కేంద్రానికి దొరికింది. ఏఈఓఐ ప్రపంచ స్థాయి ప్రమాణ�
చైనీస్ స్మార్ట్ ఫోన్ మేకర్, షియోమీ కంపెనీ సబ్ బ్రాండ్ రెడ్ మి నుంచి మరో కొత్త స్మార్ట్ ఫోన్ వస్తోంది. అక్టోబర్ 9న భారత మార్కెట్లలో Redmi 8 స్మార్ట్ ఫోన్ లాంచ్ కానుంది. డ్యుయల్ కెమెరా సెంట్రిక్ డివైజ్ తో పాటు 4,000mAh భారీ బ్యాటరీ కేపాసిటీ ఎంతో ఆకర్షణీయం�