Home » india
స్విస్ బ్యాంకుల్లో ఫైనాన్షియల్ అకౌంట్స్ రన్ చేస్తున్న భారతీయుల వివరాలు మొదటిసారిగా భారత్ కు అందాయి. నల్లధనానికి వ్యతిరేకంగా మోడీ ప్రభుత్వం చేస్తున్న యుద్ధంలో ఇది పెద్ద విజయంగా చెప్పుకోవచ్చు. రెండు దేశాల మధ్య… ఇన్ఫోమేషన్ ఫ్రేమ్వర్క్ య�
ఆర్టికల్ 370రద్దు తర్వాత జమ్మూకశ్మీర్ లో పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కశ్మీర్ మరియు జమ్మూ ప్రాంతాల్లో కాల్పుల విరమణ ఉల్లంఘనలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే పాకిస్తాన్ నుంచి భారత్ లోకి 300మంది ఉగ్రవాదులు అక్రమంగ�
రవీంద్ర జడేజా అద్భుతమైన క్యాచ్ మార్కరమ్ను పెవిలియన్ బాట పట్టేలా చేసింది. వైజాగ్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో ఐదో రోజు ఆదివారం మరో మూడు వికెట్లు పడగొట్టి చేధనలో భారత్కు విజయాన్ని తెచ్చిపెట్టాడు. జడేజా లంచ్ విరామానికి 8వికెట్లు నష్టపో
సొంతగడ్డపై సఫారీలపై జరుగుతున్న పోరులో భారత్ 203పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టీమిండియా ఓపెనర్ల ప్రభంజనం జట్టుకు ఊతమిచ్చింది. తొలి ఇన్నింగ్స్లో రోహిత్ శర్మ(176, 23ఫోర్లు, 6సిక్సులు), మయాంక్ అగర్వాల్(215, 23ఫోర్లు, 6సిక్సులు)ల దూకుడు జట్టుకు భారీ స�
విశాఖ టెస్ట్లో టీమిండియా భారీ ఆధిక్యం సాధించింది. పుజారా ఫోర్లు... రోహిత్ డబుల్ మోతతో బ్యాట్మెన్ హవా కొనసాగింది. 4 వికెట్లకు 323 పరుగుల దగ్గర టీమిండియా ఇన్నింగ్స్
మూడు టెస్టుల సిరీస్ లో భాగంగా విశాఖ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఆధిపత్యం ప్రదర్శించింది.
మూడు టెస్టుల సిరీస్ లో భాగంగా విశాఖ వేదికగా టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ కొనసాగుతోంది. ఓవర్ నైట్ స్కోరు 39/3తో మూడో రోజు ఆట ఆరంభించిన దక్షిణాఫ్రికా 118 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 385 పరుగులు చేసింది. భారత స్పిన్న�
విశాఖపట్నం వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్ ముగిసింది. ఓవర్ నైట్ స్కోరు (202/0)తో రెండో రోజు ఆట ఆరంభించిన భారత్ 7 వికెట్ల నష్టానికి 502 పరుగులు దగ్గర డిక్లేర్ చేసింది. టెస్టుల్లో సెంచరీతో చెలరేగిన ఓపెనర్
అక్టోబర్ 11,12న ప్రధానమంత్రి నరేంద్రమోడీ,చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ చెన్నైలో సమావేశంకానున్నారు. ద్వైపాక్షిక అంశాలపై ఇద్దరు నేతలు చర్చించనున్నారు. అయితే ఈ సందర్భంగా ఇద్దరు దేశాధినేతలకు స్వాగతం చెబుతూ చెన్నై ఎయిర్ పోర్ట్ నుంచి మమల్లాపురమ్ �
ఇవాళ(అక్టోబర్-3,2019)నుంచి నాలుగురోజుల పాటు దేశంలోని 250జిల్లాల్లో మొదటి ఫేస్ లో భాగంగా బ్యాంకులు రుణ మేళా నిర్వహిస్తున్నాయి. అన్ని బ్యాంకులు,ఎస్ బీఐ,పీఎన్ బీ,బీవోబీ,కార్పొరేషన్ బ్యాంకులు కూడా రుణమేళాలో పాల్గొంటున్నాయి.ఫెస్టివల్ సీజన్ డిమాండ్ న