Home » india
పాకిస్తాన్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్. అవసరమైతే భారత సైన్యం సరిహద్దు దాటుతుందని అన్నారు. పాకిస్తాన్ వాతావరణాన్ని అణచివేయనింతవరకు నియంత్రణ రేఖ (LOC)పవిత్రమైనదిగా ఉంటదని సర్జికల్ స్ట్రైక్స్ సందేశం పంపినట్లు �
ఇవాళ(సెప్టెంబర్-30,2019) చెన్నై ఐఐటీలో జరుతున్న సింగపూర్-ఇండియా హ్యాకథన్ 2019 ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోడీ హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కడి వారిని ఉద్దేశించి మోడీ మాట్లాడుతూ…స్నేహితులారా సవాలు సమస్యలను పరిష్క�
102సంవత్సరాలలో భారత్ లో ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో అత్యధిక వర్షపాతం నమోదైంది. ఇంకా నెల పూర్తి అవడానికి ఒకరోజు మిగిలి ఉండగానే ఆదివారం(సెప్టెంబర్-29,2019)నాటికి మొత్తం భారతదేశ సగటు వర్షపాతం 247.1మిల్లీ మీటర్లగా,సాధారణం కంటే 48% ఎక్కువ, భారతదేశ వాతావరణ శాస్
దోహా వేదికగా జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్ చాంపియన్షిప్లో మూడో రోజు భారత్కు పేలవంగానే ముగిసింది. భారీ అంచనాలతో మొదలుపెట్టిన 4×400 మిక్స్డ్ రిలే టీమ్ అద్భుతం చేయలేకపోయింది. ఫైనల్లో బ్రెజిల్పై పై చేయి సాధించి 3 నిమిషాల 15:77 సెకన్ల టైమింగ్త
మానవ ఆరోగ్యంపై, ముఖ్యంగా యువతపై చాలా హానికరమైన ప్రభావాలు చూపుతున్న కారణంగానే ఈ-సిగరెట్లను నిషేధించినట్లు ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడించారు. ఈ-సిగరెట్లు ప్రమాదకరం కాదనే అపోహ నేడు చాలా మంది యువతలో ఉందని కానీ, అది కరెక్ట్ కాదని మన్ కి బాత్ కార�
డిజిటల్ రంగంలో ఇండియా దూసుకెళ్తోంది. ఇంటర్నెట్ వాడే వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. టెలికం రంగంలో రిలయన్స్ జియో ఎంట్రీతో నెట్ వినియోగం మరింతగా పెరిగిపోయింది. చిన్న పిల్లల నుంచి పెద్దాళ్ల వరకు అంతా ఇంటర్నెట్ వాడుతున్నారు. చౌకైన ధరకే స�
భద్రతా సిబ్బందిపై గ్రనేడ్లతో రెండు ప్రాంతాల్లో దాడి చేశారు. గాందర్ పల్లిలోని ఓ నివాసంలో ఐదుగురు ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం అందడంతో భద్రతా దళాలు తనిఖీలు నిర్వహించాయి. ఈ సమయంలో దళాలపై ముష్కరులు దాడి జరిపారు. ధీటుగా బదులిచ్చినప్పటికీ భారత
దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్కు భారత్ సిద్ధమవుతోన్న వేళ రోహిత్ శర్మ ఆశలపై నీళ్లు చల్లినట్లు అయింది. టెస్టులకు ముందు జరిగిన వార్మప్ మ్యాచ్లో భాగంగా ఆటలో మూడో రోజున సెప్టెంబర్ 28న ఇండియా బోర్డ్ ప్రెసిడెంట్ ఎలెవన్ జట్టుతో టీమిండియా తలపడింద
భారత్ లో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ కొరత ఏర్పడిందా? ఇది తీవ్రతరం కాబోతుందా? గ్యాస్ లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి వస్తుందా? అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి దేశంలో. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ఈ పరిస్థితి వచ్చేయగా తెలుగు రాష్ట్రాల్
ఐక్యరాజ్యసమితి ప్రసంగంలో భారత్ పై విషం కక్కాడు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. భారత్ ను రెచ్చగొట్టేలా తన ప్రసంగం కొనసాగించాడు. కశ్మీర్ లో కర్ఫ్యూ తొలగించగానే రక్తం పారుతుందని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. మరో పుల్వామా ఘటన జరుగుతుందని,దానిని పాకిస్తాన్ �