Home » india
పర్యాటక ప్రేమికులందరికీ పర్యాటక దినోత్సవ శుభాకాంక్షలు. ఇవాళ(సెప్టెంబర్-27,2019)ప్రపంచ పర్యాటక దినోత్సవం. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని జరుపుకోవడం యొక్క ఉద్దేశ్యం.. ప్రపంచవ్యాప్తంగా పర్యాటక పాత్ర గురించి అవగాహన పెంచడం, సామాజిక, సాంస్కృతిక, రాజక�
టీమిండియా వెటరన్ బ్యాట్స్మన్ సురేశ్ రైనా జట్టులో స్థానంపై నమ్మకం వ్యక్తం చేస్తున్నాడు. అంతేకాకుండా టీ20 వరల్డ్ కప్లో 2020, 2021కి జట్టులో నెం.4స్థానంలో తాను ఆడతానని విశ్వాసాన్ని కనబరిచాడు. చివరిసారిగా 2018లో ఇంగ్లాండ్ పర్యటనలో ఆడిన సురేశ్ రైనా తా�
కశ్మీర్ విషయంలో అంతర్జాతీయ జోక్యం కోరుతూ బ్రిటన్ ప్రతిపక్ష లేబర్ పార్టీ అత్యవసర తీర్మానాన్ని ఆమోదించింది. బుధవారం(సెప్టెంబర్-2,2019)బ్రిగ్టాన్ సిటీలో జరిగిన సదస్సులో…కశ్మీర్ విషయంలో అంతర్జాతీయ జోక్యం,ఐక్యరాజ్య సమితి నేతృత్వంలో రిఫరెండమ్ �
వైష్ణవి దేవీ తీర్థ యాత్రికుల కోసం వందే భారత్ ఎక్స్ప్రెస్ సిద్ధమైంది. రైల్వే మంత్రి పీయూశ్ గోయెల్ ఆధ్వర్యంలో ఢిల్లీ-కత్రా రూట్లో ప్రయాణం కోసం రైలును రెడి చేశారు. నవరాత్రులు సీజన్ను పురస్కరించుకొని అక్టోబరు 3న ఈ ట్రైన్కు పచ్చ జెండా ఊపనున�
పంజాబ్ నేషనల్ బ్యాంకు రూ.13వేల కోట్ల కుంభకోణం కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన మెహుల్ చోక్సీ భారత్ వదిలి పారిపోయిన విషయం తెలిసిందే. 2018 జనవరిలో చోక్సీ.. ఆంటిగ్వా పౌరసత్వం పొంది అక్కడే తలదాచుకుంటున్న విషయం తెలిసిందే. అయితే చోక్సీ నిజాయితీ లేని
భారత ప్రధాని నరేంద్ర మోడీ తర్వాతి స్థానం టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీదేనట. 41దేశాల్లో చేసిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. యూగోవ్ అనే సంస్థ పురుషులు, మహిళలు అనే రెండు విభాగాల్లో అత్యధికంగా ఎవరిని ఆదరిస్తున్నారోనని సర్వే నిర్వహించ
జింబాబ్వే క్రికెట్ జట్టును ఐసీసీ నిషేదించింది. దీంతో భారత్లో దేశంలో పర్యటించాల్సి ఉన్న జింబాబ్వే స్థానంలో శ్రీలంక ఎంటర్ అయింది. ఈ మేర 2020 జనవరిలో శ్రీలంక జట్టు మూడు టీ20ల సిరిస్ కోసం భారత్లో పర్యటించనుంది. దీనికి సంబంధించిన షెడ్యూల్ను బీస�
అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇవాళ(సెప్టెంబర్-25,2019) న్యూయార్క్ లో పర్యటించారు. ఈ సందర్భంగా న్యూయార్క్ మాజీ మేయర్ మిచెల్ బ్లూమ్ బర్గ్ తో సమావేశమయ్యారు. మిచెల్ తో భేటీ అనంతరం బ్లూమ్ బర్గ్ గ్లోబల్ బిజినెస్ ఫోరంలో పాల్గొని �
ఏఐఎమ్ఐఎమ్ పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ బుధవారం ట్రంప్ వ్యాఖ్యలపై స్పందించారు. పీఎం నరేంద్ర మోడీని పొగిడే క్రమంలో భారత జాతిపిత మహాత్మగాంధీని అవమానించాడన్నారు. చదువురాని డొనాల్డ్ ట్రంప్ భారత చరిత్ర గురించి ఏమీ తెలియకుండానే స్పందించాడని అమ
భారత ఇంటెలిజెన్స్ వర్గాలకు చిక్కిన జైషే మహ్మద్ లేఖ కలకలం రేపుతోంది. దేశంలో అలజడి సృష్టించేందుకు ఉగ్రవాదులు ప్లాన్ చేస్తున్నట్లు ఈ లేఖ ద్వారా తెలుస్తోందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఉగ్రవాదుల కుట్రకోణం మొత్తం… ఈ లెటర్ ద్వారా వెలుగులోక�