Home » india
భారతదేశపు మొదటి ప్రైవేట్ రైలు తేజస్ ఎక్స్ప్రెస్ ట్రయల్ రన్ శుక్రవారం లక్నో జంక్షన్ నుంచి ప్రారంభమైంది. 110 కిలోమీటర్ల వేగంతో పనిచేసే తేజస్ ఎక్స్ప్రెస్ను ఐఆర్సిటిసి అధికారులు జెండా ఔపి ప్రారంభించారు. తేజస్ ఎక్స్ప్రెస్ ట్రయల్ రన్ చేయడం�
సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ నుంచి కొత్త వేరియంట్ స్మార్ట్ ఫోన్ రిలీజ్ అయింది. గెలాక్సీ M సిరీస్ ఫోన్లలో రెండు వేరియంట్లు ఇండియన్ మార్కెట్లలో లాంచ్ అయ్యాయి.
హెచ్ఎండీ గ్లోబల్ సంస్థ బ్రాండ్ నోకియా నుంచి ఇండియన్ మార్కెట్లలో కొత్త స్మార్ట్ ఫోన్ రిలీజ్ అయింది.
పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. బంగారం, వెండి ధరలు మళ్లీ దిగొచ్చాయి. వరుసగా మూడో రోజు కూడా బంగారం ధరలు తగ్గాయి. మొన్నటి వరకు జెట్ స్పీడ్ తో దూసుకుపోయిన బంగారం, వెండి ధరలకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. దీంతో బంగారం ప్రియులకు కాస్త ఊరట లభించింది. గుర�
భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా వెళ్లేందుకు పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ లోకి అనుమతించాలని పాక్ ను భారత్ అనుమతి అడిగిన విషయం తెలిసిందే. అయితే మోడీ ప్రయాణించే విమానం కోసం తమ గగనతల మార్గాన్ని ఇవ్వబోమని పాకిస్తాన్ స్పష్టం చేసింది. ఆ �
వెస్టిండీస్ పర్యటన అనంతరం సొంతగడ్డపై జరుగుతోన్న పోరులో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. దక్షిణాఫ్రికాతో మొహాలి వేదికగా బుధవారం జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్ను ధర్మశాల వేదికగా గత ఆదివారం జరగాల్సిన తొలి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా.. కనీసం ఒ�
భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా వెళ్లేందుకు పాకిస్తాన్ ఎయిర్ స్పేస్లోకి అనుమతించాలని పాక్ను భారత్ అనుమతి అడిగింది.
ఒక్క బాల్ పడకుండాన్ ఫస్ట్ మ్యాచ్ వర్షార్పణం అయింది. దీంతో.. పొట్టి ఫైట్లో మరో సమరానికి రెడీ అవుతున్నాయి భారత్ – దక్షిణాఫ్రికా. మరి మొహాలీ వేదికగా జరిగే టీ-20 మ్యాచ్లో టీమిండియా బోణీ కొడుతుందా… లేక సొంతగడ్డపై చతికిలపడుతుందా.. వరుణుడు మళ్లీ
పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)భారతదేశానిదే అని విదేశాంగశాఖ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. ఏదో ఓ రోజు దానిపై భౌతిక అధికారాన్ని భారత్ సాధిస్తుందని ఆయన అన్నారు. జమ్మూ కాశ్మీర్పై ప్రజలు ఏమి చెబుతారనే దాని గురించి ఆందోళన చెందాల్సిన” అవసరం లేదన్న�
తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ జాతీయ జెండాను ఎగురవేశారు. సెప్టెంబర్ 17 భారత యూనియన్లో హైదరాబాద్ సంస్థానం విలీనం అయిన సందర్భంగా వీరుల త్యాగాలను స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. జెండా వందనం తర్వాత ఆయన అధికారి