india

    విదేశాలకు వెళ్తే డబల్ డబ్బులిస్తాం: బీసీసీఐ

    September 21, 2019 / 03:23 PM IST

    కోహ్లీ సేనకు బీసీసీఐ గుడ్ న్యూస్ ప్రకటించింది. విదేశీ పర్యటనను విజయవంతంగా ముగించిన టీమిండియాకు డబుల్ హ్యాపీనెస్ ఇచ్చింది. విదేశీ పర్యటనలో జీతాలను డబుల్ చేస్తున్నట్లు ప్రకటించిన అంతకుముందున్న జీతాన్ని రెట్టింపు చేస్తున్నట్లు ప్రకటించడం

    మొదటి ప్రైవేట్ రైలు : తేజస్ ఎక్స్ ప్రెస్ ట్రయల్ రన్ ప్రారంభం

    September 20, 2019 / 11:02 AM IST

    భారతదేశపు మొదటి ప్రైవేట్ రైలు తేజస్ ఎక్స్‌ప్రెస్ ట్రయల్ రన్ శుక్రవారం లక్నో జంక్షన్ నుంచి ప్రారంభమైంది. 110 కిలోమీటర్ల వేగంతో పనిచేసే తేజస్ ఎక్స్‌ప్రెస్‌ను ఐఆర్‌సిటిసి అధికారులు జెండా ఔపి ప్రారంభించారు. తేజస్ ఎక్స్‌ప్రెస్ ట్రయల్ రన్ చేయడం�

    ఎట్రాక్టీవ్ ఫీచర్లు : భారీ బ్యాటరీతో శాంసంగ్ గెలాక్సీ M30s

    September 19, 2019 / 12:24 PM IST

    సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ నుంచి కొత్త వేరియంట్ స్మార్ట్ ఫోన్ రిలీజ్ అయింది. గెలాక్సీ M సిరీస్ ఫోన్లలో రెండు వేరియంట్లు ఇండియన్ మార్కెట్లలో లాంచ్ అయ్యాయి.

    క్యాష్ బ్యాక్ ఆఫర్లు.. Nokia 7.2 రిలీజ్.. 48MP ట్రిపుల్ కెమెరాలు.. ధర ఎంతంటే? 

    September 19, 2019 / 09:26 AM IST

    హెచ్ఎండీ గ్లోబల్ సంస్థ బ్రాండ్ నోకియా నుంచి ఇండియన్ మార్కెట్లలో  కొత్త స్మార్ట్ ఫోన్ రిలీజ్ అయింది.

    Today Gold Rate : రూ.2,300 పడిపోయిన బంగారం ధర

    September 19, 2019 / 07:17 AM IST

    పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. బంగారం, వెండి ధరలు మళ్లీ దిగొచ్చాయి. వరుసగా మూడో రోజు కూడా బంగారం ధరలు తగ్గాయి. మొన్నటి వరకు జెట్ స్పీడ్ తో దూసుకుపోయిన బంగారం, వెండి ధరలకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. దీంతో బంగారం ప్రియులకు కాస్త ఊరట లభించింది. గుర�

    మోడీ విమానానికి దారి ఇవ్వం

    September 18, 2019 / 03:08 PM IST

    భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా వెళ్లేందుకు పాకిస్తాన్ ఎయిర్ స్పేస్‌ లోకి అనుమతించాలని పాక్‌ ను భారత్ అనుమతి అడిగిన విషయం తెలిసిందే. అయితే మోడీ ప్ర‌యాణించే విమానం కోసం త‌మ గ‌గ‌న‌త‌ల మార్గాన్ని ఇవ్వ‌బోమ‌ని పాకిస్తాన్ స్ప‌ష్టం చేసింది. ఆ �

    INDvsSA: సఫారీలపై బౌలింగ్ తీసుకున్న భారత్

    September 18, 2019 / 01:09 PM IST

    వెస్టిండీస్ పర్యటన అనంతరం సొంతగడ్డపై జరుగుతోన్న పోరులో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. దక్షిణాఫ్రికాతో మొహాలి వేదికగా బుధవారం జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌ను ధర్మశాల వేదికగా గత ఆదివారం జరగాల్సిన తొలి టీ20 మ్యాచ్‌ వర్షం కారణంగా.. కనీసం ఒ�

    పాక్‌ పర్మిషన్ కావాలి: మోడీ విమానం కోసం భారత్ రిక్వెస్ట్

    September 18, 2019 / 09:44 AM IST

    భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా వెళ్లేందుకు పాకిస్తాన్ ఎయిర్ స్పేస్‌లోకి అనుమతించాలని పాక్‌ను భారత్ అనుమతి అడిగింది.

    బోణీ కొట్టేనా! : దక్షిణాఫ్రికా – భారత్ రెండో టీ 20 మ్యాచ్

    September 18, 2019 / 03:17 AM IST

    ఒక్క బాల్ పడకుండాన్ ఫస్ట్ మ్యాచ్ వర్షార్పణం అయింది. దీంతో.. పొట్టి ఫైట్‌లో మరో సమరానికి రెడీ అవుతున్నాయి భారత్ – దక్షిణాఫ్రికా. మరి మొహాలీ వేదికగా జరిగే టీ-20 మ్యాచ్‌లో టీమిండియా బోణీ కొడుతుందా… లేక సొంతగడ్డపై చతికిలపడుతుందా.. వరుణుడు మళ్లీ

    త్వరలోనే…పీవోకేపై భౌతిక అధికారాన్ని భారత్ సాధిస్తుంది

    September 17, 2019 / 02:04 PM IST

    పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)భారతదేశానిదే అని విదేశాంగశాఖ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు.  ఏదో ఓ రోజు దానిపై భౌతిక అధికారాన్ని భారత్ సాధిస్తుందని ఆయన అన్నారు. జమ్మూ కాశ్మీర్‌పై ప్రజలు ఏమి చెబుతారనే దాని గురించి ఆందోళన చెందాల్సిన” అవసరం లేదన్న�

10TV Telugu News