Home » india
భారత్లో పర్యటించడానికి సిద్ధమైన దక్షిణాఫ్రికా జట్టు న్యూ ఢిల్లీకి చేరుకుంది. టీ20లు, టెస్టు సిరీస్లు ఆడేందుకు బయల్దేరిన జట్టు సెప్టెంబరు 15న తొలి మ్యాచ్ ఆడనుంది. క్వింటన్ డి కాక్ కెప్టెన్సీలో టీ20 ఫార్మాట్ ఆడేందుకు సఫారీలు సిద్ధమయ్యారు. ఇంద
పెట్రోల్ ధరలు రోజు రోజుకు కొద్ది తగ్గుతున్నాయి. సెప్టెంబర్ 07వ తేదీ శనివారం 8 పైసలు, డీజీల్ ధర 5 పైసలు దిగొచ్చింది. హైదరాబాద్లో పెట్రోల్ ధర రూ. 76.30 కాగా, డీజిల్ ధర రూ. 70.96కి తగ్గింది. సెప్టెంబర్ 06వ తేదీ శుక్రవారం పెట్రోల్ ధర రూ. 76.38 ఉండగా..డీజిల్ ధర రూ. 71.01�
జమ్మూకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని భారత ప్రభుత్వం రద్దు చేసినప్పటి నుంచి పాక్ ఆగ్రహంతో ఊగిపోతుంది. అంతర్జాతీయ సమాజం ముందు భారత్ ను దోషిగా నిలబెట్టాలని చేసిన ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో పాక్ కు దిక్కుతోచని పరిస్థ�
వెస్టిండీస్ పర్యటనలో టీమిండియా మూడు సిరీస్లు గెలిచి ముగించుకుంది కానీ, జట్టులో ఓపెనర్ల వైఫల్యం కూర్పులో తడబాటును బయటపెట్టింది. కేఎల్ రాహుల్ క్రీజులో కుదురుకోవడానికి తంటాలు పడ్డట్లు స్పష్టంగా కనిపించింది. దీంతో టెస్టు ఓపెనర్గా కేఎల్ ర
అరటిపండు..అరటి కాయ..అరటి ఆకు..అరటి పువ్వు,అరటి బోదె (కాండం) ఇలా అరటి చెట్టులో అన్ని ఉపయోగపడతాయి. మానవుడి జీవితంలోఅరటి చెట్టుది ప్రత్యేకమైన స్థానం ఉంది. అరటికి భారతదేశంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. అరటి పండ్లు లేని పండుగ గానీ..పూజ గానీ..శుభకార్యాలు గాన
సోలార్ కుక్కర్..దీని మహిమ అంతా ఇంతా కాదు. ఏదైనా పనిమీద బయటకు వెళ్లాలనుకుంటే..వెళ్లే ముందు ఈ సోలార్ కుక్కర్ లో బియ్యం..తగినన్ని నీళ్లు పోసేసి వెళ్లిపోతే మీరు ఇంటికి వచ్చేసరికి చక్కగా తినటానికి వేడి వేడిగా పొగలు కక్కే అన్నం రెడీ అయిపోతుంది. క�
ఎంఐఎం అధినేత,హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్,బీజేపీ లీడర్ హేమంత్ బిశ్వా శర్మ మధ్య ట్విట్టర్ వార్ నడుస్తోంది. అస్సాంలో నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (NRC) ప్రక్రియను తప్పుబడుతూ అసదుద్దీన్ ట్వీట్ చేశారు. ఎన్ఆర్సీ జాబితా విడుదలైన తర్వాత దాదాపు 19లక్ష�
మాజీ కేంద్రమంత్రి చిదంబరం సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ప్రభుత్వంపై తనదైన స్టైల్ లో సెటైర్ వేశారు. INX మీడియా కేసులో మాజీ కేంద్రమంత్రి చిదంబరం సీబీఐ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. మంగళవారం కోర్టు చిదంబరం కస్టడీని సెప్టెంబర్ 5వరకు పొడగిస్తూ త
భారత్ – రష్యా 20వ వార్షిక ద్వైపాక్షిక సదస్సులో పాల్గొనడంతో పాటుగా,వ్లాదివోత్సక్ లో జరిగే 5వతూర్పు దేశాల ఆర్థిక సదస్సు(EEF)లో పాల్గొనేందుకు ప్రత్యేక అతిధిగా రష్యా వెళ్లిన భారత ప్రధాని నరేంద్రమోడీ ఇవాళ రష్యా అధ్యక్షుడు పుతిన్ తోవ్లాదివోత్స�
పాకిస్థాన్ ప్రభుత్వం భారత్ పై ఉన్న కోపాన్ని తన ప్రజలపై చూపెట్టింది. అత్తమీద కోపం బిడ్డపై చూపెట్టినట్లుగా అయ్యింది పాక్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. భారత ప్రభుత్వం కశ్మీర్ విషయంలో ఆర్టికల్ 370ని రద్దు చేసింది. దీంతో భారత్ పై కక్ష సాధించటమే �