Home » india
250 కోట్లకు మించి తీసుకున్న రుణాలను మానిటరింగ్ చేయడానికి ప్రత్యేక ఏజెన్సీలు ఏర్పాటు చేయబడ్డాయని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతామారన్ అన్నారు. ఇవాళ(ఆగస్టు-30,2019)ఢిల్లీలో ఆమె మీడియాతో మాట్లాడారు. గ్రాస్ నాన్ ఫర్ఫార్మింగ్ అసెట్స్ 8.65 లక్ష�
భారత షూటర్ ఇలవెనిల్ ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ కప్లో స్వర్ణాన్ని గెలుచుకుంది. గురువారం రియో డి జెనిరో వేదికగా జరిగిన పోటీల్లో గోల్డ్ గెలిచి చరిత్రను లిఖించింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో అంజలీ భగవత్, అపూర్వి చండేలా తర్వాత ఈ ఘనత సాధించి�
క్లీన్ స్వీపే లక్ష్యంగా కోహ్లీసేన మరో టెస్టుకు సిద్ధమవుతోంది. వెస్టిండీస్ పర్యటనలో టీమిండియా ఆడనున్న ఆఖరి మ్యాచ్ కావడంతో.. చివరి అవకాశాన్ని వాడుకోవాలని ఆరాటంలో ఉన్నప్పటికి కరేబియన్ల సత్తా అనుమానంగానే కనిపిస్తోంది. టీ20 సిరీస్ను 3-0తో, వన�
మరో పర్యటనకు మహేంద్ర సింగ్ ధోనీ లేకుండానే భారత్ పర్యటించనుంది. ఆర్మీ క్యాంపులో ట్రైనింగ్ తీసుకుంటానంటూ టీమిండియాకు దూరమయ్యాడు. ఈ గ్యాప్లో కోహ్లీ సేన వెస్టిండీస్ పర్యటనకు వెళ్లింది. విండీస్ తర్వాత సఫారీలపై తలపడేందుకు దక్షిణాఫ్రికా వెళ్ల
తమ భూభాగంపై ఉన్న ఉగ్ర గ్రూపులను పాక్ అదుపు చేయాలని భారత్ హెచ్చరించింది. పాకిస్తాన్ సాధారణ పొరుగుదేశంగా ప్రవర్తించడం నేర్చుకోవాలని, ఉగ్రవాదులను ఉసిగొల్పడం కాదని విదేశాంగ శాఖ ప్రతినిధి రవీష్ కుమార్ అన్నారు. ఉగ్రవాదాన్ని �
లేహ్ లో డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై ఆల్టిట్యూడ్ రీసెర్చ్ నిర్వహించిన 26వ ‘కిసాన్- జవాన్ విజ్ఞాన్ మేళా’(సైన్స్ ప్రదర్శన)ను ఇవాళ(ఆగస్టు-29,2019)కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రారంభించారు. జమ్ముకశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్�
ప్రధాని నరేంద్ర మోడీ యువతకు ఫిట్గా ఉండాలంటూ పిలుపునిచ్చారు. ‘ద రిలేషన్షిప్ బిట్వీన్ ఫిట్నెస్ అండ్ సక్సెస్…’ అంటూ ప్రసంగించారు. ‘ఒక్కసారి మీ శరీరానికి అవకాశం ఇచ్చి చూడండి. అదే మిమ్మల్ని సక్సెస్ వైపు నడిపిస్తుంది. నా పర్సనల్ అనుభవం�
ఫ్రెంచ్ ఆటో మేజర్ ఆటో మోటార్ కంపెనీ రెనాల్ట్ కొత్త కారును ఇండియా మార్కెట్లో రిలీజ్ చేసింది. ఈ లేటెస్ట్ కారులో మొత్తం 7 సీట్లు ఉండగా మల్టీ పర్పస్ వెహికల్ గా వినియోగించుకునేలా ఉంది.
భారత్-పాక్ల యుద్ధం అక్టోబర్-నవంబర్ మధ్యలో జరుగుతుందని మంత్రి చెప్పారు. పాకిస్తాన్ రైల్వే మంత్రి షేక్ రషీద్ అహ్మద్ మాట్లాడుతూ.. స్వేచ్ఛ కోసం పోరాడాల్సిన సమయం వచ్చిందని భారత్తో ఆఖరి సారి పోరాడాల్సిందేనని చెప్పుకొచ్చాడు. పాకిస్తాన్ మీడి�
జమ్మూకశ్మీర్ లో శాంతిభద్రతలకు విఘాతం కల్గించేలా హింసను ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ పై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. జమ్మూకశ్మీర్ కి సంబంధించిన ప్రతి ఒక్క విషయం భారత్ అంతర్గత వ్యవహారమని, పాక్ కు గానీ, మరే ఇతర దేశానికి గాన