Home » india
జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) పనితీరును ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) ప్రశ్నించింది. భారత క్రీడాకారులకు చేసే డోపింగ్ పరీక్షల్లో నాణ్యమైన ప్రమాణాలు లేవంటూ వాడా ఆరోపించింది. ఫలితంగా నాడాను ఆర్నెల్ల పాటు సస్పెండ్ చేసింది. నాడాకు చెం�
వెస్టిండీస్పై జరుగుతున్న టెస్టు పోరులో భారత్దే పై చేయిగా కొనసాగుతోంది. తొలి టెస్టు రెండో రోజు మ్యాచ్లోనూ భారత్ హవానే నడిచింది. తొలి ఇన్నింగ్స్ ఆరంభంలో టాపార్డర్ తడబడినప్పటికీ అజింక్య రహానె (81; 163 బంతుల్లో 10ఫోర్లు) పోరాడడంతో భారత్ కోలుకో
ప్రపంచవ్యాప్తంగా ఆర్థికమందగమనం ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. సంపద సృష్టించేవాళ్లను ప్రోత్సహిస్తామన్నారు. అమెరికా, చైనా తదితర దేశాలతో పోలిస్తే మన దేశ పరిస్థితి మెరుగ్గానే ఉందన్నారు. భారత్ వేగంగా వృద్ధి రేటు నమో�
మోటరోలా నుంచి ఇండియా మార్కెట్లో కొత్త స్మార్ట్ ఫోన్ రిలీజ్ అయింది. ఫ్లిప్ కార్ట్లో ఆగస్టు 30, 2019 నుంచి ఎక్స్ క్లూజీవ్గా Motorola one action స్మార్ట్ ఫోన్ సేల్ ప్రారంభం కానుంది.
ఫ్రాన్ లో ప్రధాని మోడీ పర్యటన కొనసాగుతోంది. ఆర్టికల్ 370 రద్దుపై మరోసారి ఫ్రాన్స్ బహిరంగంగా భారత్ కు మద్దతు తెలిసింది. రాజధాని పారిస్ లోని యునెస్కో హెడ్ క్వార్టర్స్ లో భారతీయ కమ్యూటినీ ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగించారు. 1950,1966లో ఫ్రాన్స్ ల�
వెస్టిండీస్తో తొలి టెస్టులో టాస్ ఓడిన భారత్కు గట్టి సవాలే ఎదురైంది. ఓపెనర్ మినహాయించి టాపార్డర్ కుప్పకూలిన వేళ రహానె జట్టును ముందుకు నడిపిస్తున్నాడు. విండీస్ ఫాస్ట్బౌలర్లు రోచ్, గాబ్రియెల్ ధాటికి 25 పరుగులకే మూడు వికెట్లు చేజార్చుకు
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్లో భాగంగా ఆంటిగ్వాలో సర్ వివ్ రిచర్డ్స్ స్డేడియం వేదికగా భారత్తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్లో వెస్టిండీస్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత వర్షం కురుస్తుండటంతో టాస్ని అంపైర్లు తాత్కాలికంగా వాయ�
భారత్తో చర్చలకు తాను ఏ మాత్రం సిద్ధంగా లేనని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో ఫోన్ లో మాట్లాడిన మరుసటి రోజే ఇమ్రాన్ ఖాన్ ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. మీడియా ముందు తన అసహనం వ్�
ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్లో భాగంగా భారత్ తొలి మ్యాచ్ ఆడనుంది. వెస్టిండీస్ వేదికగా ఆతిథ్య జట్టుతో ఆడనున్న సిరీస్లో భాగంగా 2టెస్టులు ఆడనుంది టీమిండియా. మరి కొన్ని గంటల్లో అంటిగ్వా వేదికగా నార్త్ సౌండ్లో సర్ వివ్ రిచర్డ్స్ స్టేడియంల
వరల్డ్ కప్ నిమిత్తం విరాట్ కోహ్లీ నేతృత్వంలో ఇంగ్లాండ్ పర్యటనకు బయల్దేరనుంది టీమిండియా. మే 30నుంచి జరగనున్న ఐసీసీ వరల్డ్ కప్ 2019లో భాగంగా భారత్ జూన్ 5న తొలి మ్యాచ్ను దక్షిణాఫ్రికాతో ఆడనుంది. ఈ మ్యాచ్కంటే ముందు భారత్ ప్రాక్టీస్ మ్యాచ్లు ఆడా�