Home » india
ప్రతిష్టాత్మక క్రికెట్ ప్రపంచ కప్ చూసేందుకు టాలీవుడ్ సెలబ్రిటీలు ఇంగ్లండ్ వెళ్లేందుకు సిద్ధం అవుతున్నారు. 10దేశాల మధ్య ఎంతో ఆసక్తికరంగా జరగనున్న ప్రపంచకప్ టోర్నమెంట్ను లైవ్లో చూసేందుకు విక్టరీ వెంకటేష్, సుపర్ స్టార్ మహేష్ బాబు, నిర్�
ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ కంపెనీ కొత్త ప్రొడక్టులను రిలీజ్ చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో ఆపిల్ మార్కెట్ సామ్రాజ్యాన్ని విస్తరించే దిశగా అడుగులు వేస్తోంది. కొత్త ఐఫోన్ల సిరీస్ ను వచ్చే కొన్ని నెలల్లో ఆపిల్ లాంచ్ చేయనుంది.
ఇండియన్ మొబైల్ మార్కెట్లలో చైనీస్ టెక్ దిగ్గజం షియోమీ ట్రెండ్ నడుస్తోంది. ఎప్పటికప్పుడూ అదిరిపోయే ఫీచర్లతో షియోమీ ఎంఐ స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేస్తోంది.
లోక్సభ ఎన్నికల ప్రక్రియలో చివరిదైన 7వ దశ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల పేర్లు కూడా ఖరారు కావడంతో ఈ ఎన్నికల్లో మొత్తం ఎంత మంది పోటీ చేస్తున్నారనే విషయం స్పష్టం అయింది. లోక్సభలోని 543 స్థానాలకు గాను రాజకీయ పార్టీలు, ఇండిపెండెంట్లు కలిప�
స్వతంత్ర భారతదేశంలో తొలి హిందూ తీవ్రవాది గాడ్సే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రముఖ సినీ నటుడు, మక్కళ్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్హాసన్. ఎన్నికల ప్రచారంలో భాగంగా.. అరవక్కురిచ్చిలో మాట్లాడిన కమల్ హాసన్.. మహాత్మగాంధీని హత్య చేసిన గా
తమిళనాడులోని కోయంబత్తూర్ కి చెందిన మెకానికల్ ఇంజినీర్ కుమారస్వామి పర్యావరణహిత ఇంజిన్ ను తయారు చేశారు. బ్యాటరీ లేదా విద్యుత్ తో నడిచే ఇంజిన్ కాదిది. డిస్టిల్ వాటర్ను ఇంధనంగా తీసుకొని పర్యావరణానికి అనుకూలంగా ఉండే ఆక్సీజన్ వాయువును గాల్�
భారత ప్రధాని నరేంద్రమోడీని ఇండియా డివైడర్ ఇన్ చీఫ్ గా టైమ్ మ్యాగజైన్ అభివర్ణించడాన్ని బీజేపీ తప్పుబట్టింది. మోడీ ఇమేజ్ ను అపఖ్యాతిపాలు చేసే చర్యగా ఇది ఉందని బీజేపీ తెలిపింది.ఆ ఆర్టికల్ రాసిన రచయిత పాకిస్తాన్ వ్యక్తి అని,అతడు పాక్ అజెండాను �
అమెరికన్ మల్టినేషనల్ టెక్ దిగ్గజం Apple Inc రిటైల్ స్టోర్.. ఫస్ట్ టైం ఇండియాకు రాబోతుంది. అది కూడా దేశంలోనే అతిపెద్ద వాణిజ్యనగరమైన ముంబైలో ఆపిల్ రిటైల్ స్టోర్ త్వరలో లాంచ్ కానుంది.
ముస్లిం సోదరులు ఎంతో పవిత్రంగా భావించే మాసం రంజాన్. సోమవారం (మే 6,2019) సాయంత్రం ఆకాశంలో నెలవంక కనిపించడంతో రంజాన్ మాసం ప్రారంభమైంది. ముస్లిం
ఇండియన్ యూజర్లను ఊరిస్తోన్న మొబైల్ తయారీ కంపెనీ.. నోకియా కంపెనీ ఎట్టకేలకు.. ఇండియాలో తమ స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేసే తేదీని ప్రకటించింది.