Home » india
వరల్డ్ కప్ టోర్నీలో ఇంగ్లాండ్.. ఆస్ట్రేలియా జట్లు ఫేవరేట్లుగా కనిపిస్తున్నాయంటూ విశ్లేషకులు అభిప్రాయపడుతుంటే, భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ మాత్రం వరల్డ్ కప్ గెలుచుకునేది భారత్ అనే నమ్మకాన్ని వెలిబుచ్చాడు. టెండూల్కర్ మిడిల్సె�
భారత్ దగ్గర కూడా న్యూక్లియర్ వెపస్స్ ఉన్నాయి,పాక్ బెదిరింపులకు భారత్ భయపడదంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన కామెంట్స్ పై ఎలక్షన్ కమిషన్ గురువారం(మే-2,2019) ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చింది. మోడీ వ్యాఖ్యలు ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కింద�
జైషే చీఫ్ మసూద్ అజహర్ను గ్లోబల్ టెర్రరిస్ట్ గా బుధవారం(మే-1,2019)యునైటెడ్ నేషన్స్ ప్రకటించిన సందర్భంగా ఇవాళ(మే-2,2019) కేంద్ర ప్రభుత్వం దీనిపై స్పందించింది.ఇది ప్రతి భారతీయుడి విజయం అని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. మసూద్ ను ఉగ్రవాది
చంద్రుడుపైకి మరో మూడు మాడ్యుళ్లను పంపేందుకు చంద్రయాన్-2 ప్రయోగానికి రంగం సిద్ధం చేస్తుంది ఇస్రో. ఈ మేరకు ఇస్రో ఓ ప్రకటనను విడుదల చేసింది. ఆర్బిటర్, ల్యాండర్(విక్రం), రోవర్(ప్రజ్ఞాన్) పేరిట మూడు మాడ్యూళ్లను జి.ఎస్.ఎల్.వి. ఎం.కె-3 లాంచ్ వెహి
ఆసియా రెజ్లింగ్ చాంపియన్ షిప్లో భారత్ 16 పతకాలు పట్టేసింది. ఆదివారం జరిగిన పోటీల్లో 82 కేజీల విభాగంలో హర్ప్రీత్ రజతం గెలుచుకోవడంతో.. చివరి రోజు పోటీల్లో 60కేజీల విభాగంలో గ్యానేందర్ కాంస్యంతో మెరిశాడు. వీటితో కలిపి భారత్కు 16 పతకాలు వచ్చి చేరా�
ఎండలు మండిపోతున్నాయి. సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. మాడు పగిలిపోతోంది. రోజురోజుకి పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు జనాలకు చుక్కలు చూపిస్తున్నాయి. ఓ వైపు వేడి
చైనా ఫోన్లు ఫుల్ ఫీచర్స్ – తక్కువ ధర. చైనా టీవీలదీ అదే ట్రెండ్. మొన్నటికిమొన్న వాషింగ్ మెషీన్స్.. ఎలక్ట్రానిక్ వస్తువు ఏదైనా ఈ కాలంలో షియోమీ(MI) ట్రెండ్ నడుస్తోంది. ఇప్పుడు లేటెస్టుగా షియోమీ కంపెనీ ఎలక్ట్రిక్ బైస్కిల్స్ (సైకిళ్లు) తీసుకువస్�
దోహా వేదికగా జరుగుతున్న ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో ఉమెన్స్ రేస్ లో చిత్ర ఉన్నికృష్ణన్ (23) స్వర్ణంతో మెరిసింది. 1500 మీటర్ల రేస్ ను 4 నిమిషాల 14.56 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఫినిషింగ్ లైన్కు కొన్ని మీటర్ల దూరంలో �
ప్రముఖ ఆన్లైన్ మీడియా యాప్ టిక్టాక్ యాప్ను తాత్కాలికంగా భారత్లో నిషేధించిన సంగతి తెలిసిందే. అయితే టిక్టాక్ యాప్ నిషేధం విధించిన నాటి నుంచి రోజుకు రూ.4.5 కోట్లు నష్టపోయినట్లు టిక్టాక్ డెవలపర్ కంపెనీ బైటెడెన్స్ వెల్లడించింది. దేశంలో టి�
ఈవీఎంల పనితీరుపై సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఫైర్ అయ్యారు.దేశవ్యాప్తంగా ఈవీఎంలు మొరాయిస్తున్నాయని, ఏ బటన్ నొక్కినా బీజేపీకే ఓటు పడుతుందని అఖిలేష్ ట్వీట్ చేశారు. పోలింగ్ సిబ్బందికి ఈవీఎంలు ఎలా ఆపరేట్ చేయాలో కూడా తెలియడం లేదన