india

    పోటుగాళ్లు : వరల్డ్ కప్ టీమిండియా ఇదే

    April 15, 2019 / 09:50 AM IST

    అంతర్జాతీయ క్రికెట్ సంగ్రామానికి భారత జట్టును ప్రకటించింది బీసీసీఐ. భారీ అంచనాలను పటాపంచలు చేస్తూ.. వరల్డ్ కప్ టోర్నీలో తలపడేందుకు 15మందితో కూడిన స్క్వాడ్‌ను విడుదల చేసింది.

    పంత్.. కార్తీక్‌లలో వరల్డ్ కప్ జట్టుకు ఎవరు..

    April 14, 2019 / 01:07 PM IST

    ఐపీఎల్ ఆరంభమై సగానికి వచ్చేసింది కూడా. ఆ తర్వాత ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న వరల్డ్ కప్ టోర్నీకి భారత్ సిద్ధమవ్వాల్సి ఉంది. కానీ, ఇప్పటికీ 4వ స్థానంలో ఎవరు సరిపోతారనే విషయంతో పాటు, రెండో వికెట్ కీపర్‌గా ఎవర్ని తీసుకోవాలనే చర్చలు జరుగుతూనే ఉన్�

    ఉత్సాహం తగ్గించుకోండి : టిక్ టాక్‌కు ఏజ్ లిమిట్, 60లక్షల వీడియోలు డిలీట్

    April 13, 2019 / 06:12 AM IST

    Tik Tok... పాపులర్ షార్ట్ వీడియో ప్లాట్ ఫామ్. ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అయిన యాప్. మరీ ముఖ్యంగా యూత్ ని తెగ అట్రాక్ట్ చేసింది. ఎంతగా పాపులర్ అయిందో, అంతే

    భారత్‌లో INDvAUS వన్డే మ్యాచ్.. ఎప్పుడంటే..

    April 12, 2019 / 12:49 PM IST

    ప్రపంచమంతా ఆశగా ఎదరుచూస్తోన్న వరల్డ్ కప్ టోర్నీ ముగియకముందే భారత్ ఆడాల్సిన మ్యాచ్‌ల గురించి చర్చిస్తోంది బీసీసీఐ.

    పాక్ చెర నుంచి 100 మంది మత్స్యకారులకు విముక్తి 

    April 12, 2019 / 07:48 AM IST

    గుజరాత్ : పాకిస్థాన్ చెర నుంచి భారతదేశానికి చెందిన 100మంది జాలర్లను పాక్ విడుదల చేసింది. 17 నెలల క్రితం.. గుజరాత్ లోని వడోదరకు చెందిన జాలర్లు..చేపలు పడుతూ పాక్ సముద్ర జలాల్లోకి వెళ్లిపోయారు. దీంతో వీరిని పాక్ సైనికులు అదుపులోకి తీసుకున్నారు. అనంత

    మోడీ మళ్లీ ప్రధాని అయితేనే కశ్మీర్ సమస్యకు పరిష్కారం

    April 10, 2019 / 07:34 AM IST

    నరేంద్రమోడీ మరోసారి భారత ప్రధాని కావాలని కోరుకుంటున్నానన్నారు పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.

    పుల్వామా దాడి గురించి ముందే తెలుసు

    April 9, 2019 / 03:18 PM IST

    జమ్మూకాశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో ఫిబ్రవరి-14,2019న జైషే ఉగ్రసంస్థకు చెందిన అదిల్ అహ్మద్ దార్ జరిపిన ఆత్మాహుతి దాడిలో 40మంది జవాన్లు మరణించిన విషయం తెలిసిందే.దేశ ప్రజలు ఈ విషయాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే ఈ దాడి గురించి తనకు ముం

    పాక్ జైలు నుంచి విడుదల : భారత్ చేరుకున్న 100 మంది జాలర్లు

    April 8, 2019 / 03:51 PM IST

    పాకిస్తాన్ విడుదల చేసిన 100మంది భారత ఖైదీలు సోమవారం(ఏప్రిల్-8,2019)భారత్ కి చేరుకున్నారు.పంజాబ్ లోని అట్టారి-వాఘా సరిహద్దు గుండా వీరు భారత్ లోకి ప్రవేశించారు.పాకిస్తాన్ జైళ్లల్లో శిక్షలు అనుభవిస్తున్న 100మంది జాలర్లను ఆదివారం పాక్ ప్రభుత్వం విడు�

    మాల్యా పిటిషన్ తిరస్కరించిన లండన్ కోర్టు

    April 8, 2019 / 11:09 AM IST

    భారతీయ బ్యాంకులకు 9 వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి దేశం వదిలి పారిపోయిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు లండన్ కోర్టు షాక్ ఇచ్చింది.

    భారత్ యుద్దానికి సిద్దం…పాక్ ప్రకటనపై స్పందించిన భారత్

    April 7, 2019 / 04:00 PM IST

    భారత్ తమపై దాడికి ఫ్లాన్ చేస్తోందంటూ పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి షా మహమ్మద్ ఖురేషి చేసిన వ్యాఖ్యలపై భారత్ స్పందించింది.యుద్ధ మూర్ఛతో భారత్ పై దాడి చేయాలన్న లక్ష్యంతో పాక్ విదేశాంగ శాఖ మంత్రి చేసిన బాధ్యతారాహిత్యం చేసిన ప్రకటనను ఖండిస్�

10TV Telugu News