Home » india
క్రికెట్ అభిమానులకు కొద్ది రోజులుగా కనులవిందు చేస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) అనంతరం టీమిండియా వరల్డ్ కప్ టోర్నీలో ఆడనుంది. ఈ క్రమంలో లీగ్ జరుగుతుండగానే ప్రపంచ కప్లో తలపడే భారత జట్టు గురించి చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ ప్రకట
యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదివారం చేసిన “మోడీ సేన”వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి.యోగి వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఘజియాబాద్ లో ఓ ర్యాలీలో యోగి మాట్ల
ఐసీసీ టెస్టు చాంపియన్ షిప్లో భారత్ మరోసారి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. దీనికిగాను గౌరవ పురస్కారంగా మిలియన్ డాలర్లను ఐసీసీ బీసీసీఐకి ఇవ్వనుంది. ఎమ్మారెఫ్ టైర్స్ ఐసీసీ టెస్టు టీం ర్యాంకింగ్స్లో మూడో సంవత్సరం అగ్రస్థానంలో భారత్ కొనసాగ�
ఏపీ రాష్ట్రం నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట శ్రీహరికోటలోని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి పీఎస్ఎల్వీ సీ-45 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. మొత్తం 29 ఉపగ్రహాలను.. మూడు కక్ష్యల్లోకి ఒకే రాకెట్ ద్వారా ప్రవ�
టిఫిన్ మెనూలో ప్రథమస్థానం ‘ఇడ్లీ’దే. అల్పాహారంలో మొదటి ఓటు ‘ఇడ్లీ’కే. బ్రేక్ ఫాస్ట్ ఏం చేసావని అడిగితే ఎక్కువమంది చెప్పే మాట ‘ఇడ్లీ. ఇలా టిఫిన్ అంటే అంటే ఠక్కున గుర్తుకొచ్చేది కూడా ఇడ్లీనే. దోశ, బజ్జీ, ఉప్మా, పూరీ, పెసరట్టు ఇలా ఎన్ని ఉన్నా.. ఇ�
శ్రీనగర్: ఆర్టికల్ 370 ని కేంద్ర ప్రభుత్వం తొలగిస్తే భారత్ తో, జమ్మూ కాశ్మీర్ కు ఉన్న బంధం ముగిసినట్లేనని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మెహాబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్టికల్ 370 భారత్ తో జమ్మూ కాశ్మీర్ కలిపి ఉంచుతున్న ఒప్పందమని , దానిని
హైదరాబాద్: తల్లిని బాగా చూసుకుంటామని చెప్పి మాటతప్పిన ఓ కొడుకు, కోడలిపై హైకోర్టు సీరియస్ అయ్యింది. గతంలో ఇచ్చిన ఆదేశాలను పాటించకపోగా.. వృద్ధురాలైన తల్లిని
పంజాబ్ నేషనల్ బ్యాంకు స్కామ్ ప్రధాన నిందితుడు నీరవ్ మోడీ పెట్టుకున్న బెయిల్ అప్లికేషన్ ను శుక్రవారం(మార్చి-29,2019)లండన్ వెస్ట్ మినిస్టర్ కోర్టు కొట్టివేసింది. ఇప్పటికే ఒకసారి నీరవ్ బెయిల్ అప్లికేషన్ ను కొట్టేసిన కోర్టు ఇవాళ మరోసారి కొట్టివ
పుల్వామా ఉగ్రదాడికి సంబంధించి భారత్ అందించిన ఆధారాలపై పాకిస్తాన్ స్పందించిన తీరుపై భారత విదేశాంగ కార్యాలయం అసహనం వ్యక్తం చేసింది.పాక్ పాత పాటే పాడడం తీవ్ర నిరాశకు గురిచేసిందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ శుక్రవారం(మార్చ
పీఎన్ బీ స్కామ్ ప్రధాన నిందితుడు నీరవ్ మోడీ రెండవ బెయిల్ అప్లికేషన్ పై లండన్ వెస్ట్ మినిస్టర్ కోర్టులో శుక్రవారం(మార్చి-29,2019)వాదనలు ప్రారంభమయ్యాయి.నీరవ్ మోడీ భారత దర్యాప్తు సంస్థలకు సహకరించడం లేదని భారత్ తరపున వాదనలు వినిపిస్తున్న టోబే �