Home » india
టిక్ టాక్.. ఇప్పుడు భారతదేశంలో బాగా వినిపిస్తున్న పేరు. అసలు ఏంటీ టిక్ టాక్? దీన్ని ఎవరు కనిపెట్టారు? దీని వెనక ఉన్న ఉద్దేశ్యమేమిటి? దీన్ని బ్యాన్ చేయాలని దేశవ్యాప్తంగా నిరసనలు ఎందుకు వ్యక్తమవుతున్నాయో తెలుసుకుందాం. టిక్ టాక్ అంటే ఏమిటి? మోస్
ఇండియాలో గూగుల్ ప్లే స్టోర్ లో టిక్ టాక్ యాప్ ఇక నుంచి కనిపించదు. అందుబాటులో ఉండదు. డౌన్ లోడ్ చేసుకోలేం. ఇది ఆండ్రాయిడ్ వెర్షన్ లో కనిపించకపోయినా..
అంతర్జాతీయ క్రికెట్ సంగ్రామానికి భారత జట్టును ప్రకటించింది బీసీసీఐ. భారీ అంచనాలను పటాపంచలు చేస్తూ.. వరల్డ్ కప్ టోర్నీలో తలపడేందుకు 15మందితో కూడిన స్క్వాడ్ను విడుదల చేసింది.
ఐపీఎల్ ఆరంభమై సగానికి వచ్చేసింది కూడా. ఆ తర్వాత ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న వరల్డ్ కప్ టోర్నీకి భారత్ సిద్ధమవ్వాల్సి ఉంది. కానీ, ఇప్పటికీ 4వ స్థానంలో ఎవరు సరిపోతారనే విషయంతో పాటు, రెండో వికెట్ కీపర్గా ఎవర్ని తీసుకోవాలనే చర్చలు జరుగుతూనే ఉన్�
Tik Tok... పాపులర్ షార్ట్ వీడియో ప్లాట్ ఫామ్. ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అయిన యాప్. మరీ ముఖ్యంగా యూత్ ని తెగ అట్రాక్ట్ చేసింది. ఎంతగా పాపులర్ అయిందో, అంతే
ప్రపంచమంతా ఆశగా ఎదరుచూస్తోన్న వరల్డ్ కప్ టోర్నీ ముగియకముందే భారత్ ఆడాల్సిన మ్యాచ్ల గురించి చర్చిస్తోంది బీసీసీఐ.
గుజరాత్ : పాకిస్థాన్ చెర నుంచి భారతదేశానికి చెందిన 100మంది జాలర్లను పాక్ విడుదల చేసింది. 17 నెలల క్రితం.. గుజరాత్ లోని వడోదరకు చెందిన జాలర్లు..చేపలు పడుతూ పాక్ సముద్ర జలాల్లోకి వెళ్లిపోయారు. దీంతో వీరిని పాక్ సైనికులు అదుపులోకి తీసుకున్నారు. అనంత
నరేంద్రమోడీ మరోసారి భారత ప్రధాని కావాలని కోరుకుంటున్నానన్నారు పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.
జమ్మూకాశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో ఫిబ్రవరి-14,2019న జైషే ఉగ్రసంస్థకు చెందిన అదిల్ అహ్మద్ దార్ జరిపిన ఆత్మాహుతి దాడిలో 40మంది జవాన్లు మరణించిన విషయం తెలిసిందే.దేశ ప్రజలు ఈ విషయాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే ఈ దాడి గురించి తనకు ముం
పాకిస్తాన్ విడుదల చేసిన 100మంది భారత ఖైదీలు సోమవారం(ఏప్రిల్-8,2019)భారత్ కి చేరుకున్నారు.పంజాబ్ లోని అట్టారి-వాఘా సరిహద్దు గుండా వీరు భారత్ లోకి ప్రవేశించారు.పాకిస్తాన్ జైళ్లల్లో శిక్షలు అనుభవిస్తున్న 100మంది జాలర్లను ఆదివారం పాక్ ప్రభుత్వం విడు�