Home » india
భారత్ - పాక్ సరిహద్దుల్లోమరోసారి తుపాకులు ఘర్జించాయి. ఫూంచ్ సెక్టార్లో నియంత్రణ రేఖ వద్ద పాకిస్థాన్ మరోసారి కాల్పుల ఉల్లంఘనకు పాల్పడింది.
సరిహద్దుల్లో పాక్ కవ్వింపు చర్యలు కొనసాగిస్తూనే ఉంది. సోమవారం(ఏప్రిల్-1,2019) తెల్లవారు జామున 3 గంటలకు పాక్ కు చెందిన నాలుగు ఎఫ్-16 యుద్ధ విమానాలతో పాటు, ఓ భారీ డ్రోను…భారత భూభాగానికి దగ్గర్లో గగనతలంలో చక్కర్లు కొట్టినట్లు భారత రాడార్లు గుర్�
పాక్ మరోసారి బరితెగించింది.ఎల్ వోసీ దగ్గర తరచూ భారత సైన్యంపై కాల్పులకు తెగబడుతూ కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తుంది.పూంచ్ సెక్టార్ లో సోమవారం(ఏప్రిల్-1,2019) పాక్ సైన్యం కాల్పులకు తెగబడింది.పాక్ కాల్పులను భారత సైన్యం ధీటుగా తిప్పికొట
క్రికెట్ అభిమానులకు కొద్ది రోజులుగా కనులవిందు చేస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) అనంతరం టీమిండియా వరల్డ్ కప్ టోర్నీలో ఆడనుంది. ఈ క్రమంలో లీగ్ జరుగుతుండగానే ప్రపంచ కప్లో తలపడే భారత జట్టు గురించి చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ ప్రకట
యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదివారం చేసిన “మోడీ సేన”వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి.యోగి వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఘజియాబాద్ లో ఓ ర్యాలీలో యోగి మాట్ల
ఐసీసీ టెస్టు చాంపియన్ షిప్లో భారత్ మరోసారి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. దీనికిగాను గౌరవ పురస్కారంగా మిలియన్ డాలర్లను ఐసీసీ బీసీసీఐకి ఇవ్వనుంది. ఎమ్మారెఫ్ టైర్స్ ఐసీసీ టెస్టు టీం ర్యాంకింగ్స్లో మూడో సంవత్సరం అగ్రస్థానంలో భారత్ కొనసాగ�
ఏపీ రాష్ట్రం నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట శ్రీహరికోటలోని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి పీఎస్ఎల్వీ సీ-45 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. మొత్తం 29 ఉపగ్రహాలను.. మూడు కక్ష్యల్లోకి ఒకే రాకెట్ ద్వారా ప్రవ�
టిఫిన్ మెనూలో ప్రథమస్థానం ‘ఇడ్లీ’దే. అల్పాహారంలో మొదటి ఓటు ‘ఇడ్లీ’కే. బ్రేక్ ఫాస్ట్ ఏం చేసావని అడిగితే ఎక్కువమంది చెప్పే మాట ‘ఇడ్లీ. ఇలా టిఫిన్ అంటే అంటే ఠక్కున గుర్తుకొచ్చేది కూడా ఇడ్లీనే. దోశ, బజ్జీ, ఉప్మా, పూరీ, పెసరట్టు ఇలా ఎన్ని ఉన్నా.. ఇ�
శ్రీనగర్: ఆర్టికల్ 370 ని కేంద్ర ప్రభుత్వం తొలగిస్తే భారత్ తో, జమ్మూ కాశ్మీర్ కు ఉన్న బంధం ముగిసినట్లేనని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మెహాబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్టికల్ 370 భారత్ తో జమ్మూ కాశ్మీర్ కలిపి ఉంచుతున్న ఒప్పందమని , దానిని
హైదరాబాద్: తల్లిని బాగా చూసుకుంటామని చెప్పి మాటతప్పిన ఓ కొడుకు, కోడలిపై హైకోర్టు సీరియస్ అయ్యింది. గతంలో ఇచ్చిన ఆదేశాలను పాటించకపోగా.. వృద్ధురాలైన తల్లిని