Home » india
క్రైస్ట్ చర్చ్లో జరిగిన దాడి ఇండియాలో కూడా జరగాలని సామాజిక మాధ్యమాల్లో పైత్యం ప్రదర్శించాడు ఓ ప్రబుద్దుడు. దీని ఫలితంగా అతడు ఉద్యోగాన్ని కోల్పోవాల్సి వచ్చింది. ఇటీవలే న్యూజిలాండ్ క్రైస్ట్ చర్చ్లోని మసీదులో ఉన్మాది విచక్షణారహితంగా జ�
ఆనందం.. సంతోషం.. హ్యాపీ.. హ్యాపీనెస్.. పదాలు వేరైనా.. భావం ఒక్కటే.. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యదేశమైన ఇండియాలో 2019 ఏడాదిలో హ్యాపీనెస్ కరువైపోయిందట.
పుల్వామా ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్పై ప్రపంచదేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో ఇంతకుముందే పాకిస్థాన్కు గట్టి వార్నింగ్ ఇచ్చిన అమెరికా మరోసారి తీవ్రస్థాయిలో హెచ్చరించింది.
నోటు అంటే మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటాం.. అదే నోటు కోసం 24 గంటలూ కష్టపడతాం.. ఎవరైనా నోట్లు ఇస్తే మంచివో కాదో చెక్ చేసుకుంటాం.. అలాంటిది పాకిస్తాన్ మాత్రం భారత్ తో ఆర్థిక యుద్ధానికి దిగింది. పాకిస్తాన్ లోని పెండ్లికార్డులు ప్రింట్ చేసే ప్రింటింగ
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB)కి రూ.13వేల కోట్లు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన నీరవ్ మోడీ అరెస్ట్ అయ్యాడు. ఈ అరెస్ట్ ఎలా జరిగింది.. ఎవరు పట్టించారు.. ఎలా చిక్కాడు అనేది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. నీరవ్ మోడీని పట్టించింది మాత్రం ఓ కెమెరా. అవును ఇది పచ్చ�
నరేంద్రమోడీ మరోసారి ప్రధాని అయితే దేశంలో ఇక ఎన్నికలే ఉండవన్నారు రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్. చైనా, రష్యాలాగా ఎన్నికలు ఉండొచ్చు.. ఉండకపోవచ్చు అని గెహ్లాట్ అన్నారు. ఆ రెండు దేశాల్లో ఒకే పార్టీ అధికారం చెలాయిస్తుందని, వాళ్లే ప్రధానులు, అధ్యక�
దేశ ఆర్థిక విధానం సరిగ్గా లేదు..వ్యవసాయ విధానం సరిగ్గా లేదు.. రాష్ట్రాల హక్కులను కేంద్రం హరిస్తోంది.. భారతదేశంలో భూమి, నీరు, కరెంటు ఉన్నా వాడడం లేదు..ఎందుకీ ఖర్మ..కాంగ్రెస్, బీజేపీ పాలనలో దేశం ఎలాంటి అభివృద్ధి చెందలేదు..దేశంలో మార్పు రావాలంటే ఫె�
ఇడాయ్ తుఫాను కారణంగా అతలాకుతలమైన జింబాబ్వే,మొజాంబిక్,మాల్వాయి దేశాల్లో సహాయకార్యక్రమాలు చేపట్టేందుకు భారత్ రెడీ అయింది.మానవతా దృక్పథంతో సహాయకార్యక్రమాల కోసం మూడు షిప్ లను బెయిరా పోర్టుకి ను భారత్ పంపించింది. మొజాంబిక్ దేశం చేసిన విన�
ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ మేకర్ జియోమీ డిజిటల్ పేమెంట్స్ రంగంలోకి అడుగుపెట్టింది.
భారత సరిహద్దు దేశమైన చైనాకు బౌద్ధమత గురువు దలైలామా వార్నింగ్ ఇచ్చారు. ధర్మశాలలో మీడియాతో మాట్లాడిన ఆయన..తాను మరణించిన తరువాత..తన వారసుడిగా ఎవరినో చైనా తెరపైకి తేవాలని చూస్తుందని..అతన్ని టిబెట్ బౌద్ధులు గౌరవించే పరిస్థితి ఉండదని..ఇండియా నుంచ