india

    మిషన్ శక్తి ఏంటీ.. అంతరిక్షంలో సూపర్ పవర్ ఎలా అయ్యింది

    March 27, 2019 / 07:56 AM IST

    భారత్ మరో అద్భుత ఘనత సాధించింది. అంతరిక్ష యుద్ధం చేయగల సామర్థ్యాన్ని సొంతం చేసుకుంది. అంతరిక్ష రంగంలో మహా శక్తిగా అవతరించింది. భారత్ కు చెందిన లొకేష‌న్ల‌పై విదేశాలకు చెందిన ఉపగ్రహాలు  గూఢచర్యం చేస్తే.. వాటిని పేల్చేసే టెక్నాలజీని సాధించి�

    Forbes Indiaలో హైదరాబాద్ వాసి

    March 27, 2019 / 02:21 AM IST

    ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ‘ఫోర్బ్స్’ లిస్టులో హైదరాబాద్ వాసికి చోటు దక్కింది. హైదరాబాద్‌కు చెందిన యానిమేషన్, VFX సంస్థ క్రియేటివ్ మెంటర్స్ అధినేత సురేశ్ రెడ్డిని చోటు సంపాదించుకున్నారు. 13 ఏళ్ల వ్యవధిలోనే ‘ఫోర్బ్స్’ జాబితాలో చేరిన �

    ఇంటికి వెళ్లను..కాశ్మీర్ వెళ్తానంటున్న అభినందన్

    March 26, 2019 / 04:21 PM IST

    ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ సెలవుపై ఇంటికి వెళ్లేందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది.మార్చి 1న భారత్‌ కు తిరిగి వచ్చిన ఆయన విచారణ పూర్తయ్యాక ఢిల్లీలోని రీసెర్చ్‌ అండ్‌ రెఫరల్‌ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందారు.అనారోగ్యం కారణంగా నాల�

    చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం : వేలానికి నీరవ్ పెయింటింగ్స్

    March 26, 2019 / 12:17 PM IST

    పీఎన్ బీ రూ.13వేల కోట్ల స్కామ్ ప్రధాన నిందితుడు నీరవ్ మోడీకి చెందిన ప్రభుత్వం సీజ్ చేసిన ఖరీదైన పెయింటింగ్ లను అధికారులు మంగళవారం(మార్చి-26,2019) అధికారులు వేలంపాట వేయనున్నారు. ముంబైలో ఇవాళ నీరవ్ కి చెందిన 68 పెయింటింగ్ లను బహిరంగ వేలంపాటలో పెట�

    Moto G7 వచ్చేసింది : ఎట్రాక్టింగ్ ఫీచర్లు ఇవే

    March 25, 2019 / 10:08 AM IST

    ప్రపంచ మొబైల్ మేకర్ దిగ్గజం మోటోరోలా కొత్త స్మార్ట్ ఫోన్ వచ్చేసింది.

    పుల్వామా దాడిలో కొత్త నిజాలు…వర్చువల్ సిమ్ లు వాడారు

    March 24, 2019 / 12:20 PM IST

    పుల్వామా ఉగ్రదాడి వెనుక కుట్రను చూసి అధికారులు షాక్ అవుతున్నారు.అందుబాటులో ఉన్న అత్యాధునిక టెక్నాలజీని జైషే ఉగ్రవాదులు వినియోగించుకొంటున్నారు.అధికారులు పుల్వామా కుట్రను ఛేదించే కొద్దీ నిజాలు బయటకు వస్తున్నాయి.పుల్వామా దాడి కోసం కారుబా

    నేను గెలిస్తే : హైదరాబాద్ ను దేశానికి 2వ రాజధాని చేస్తా

    March 23, 2019 / 11:15 AM IST

    హైదరాబాద్ : తాను గెలిస్తే హైదరాబాద్ ను దేశానికి 2వ రాజధానిగా చేసేందుకు కృషి చేస్తానని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్ గిరి లోక్ సభ అభ్యర్థి రేవంత్ రెడ్డి అన్నారు. తాను

    ఇండియాలో పబ్‌జీ బ్యాన్: షరతులు వర్తిస్తాయి

    March 23, 2019 / 02:33 AM IST

    పబ్‌జీ గేమ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎటువంటి అలజడి క్రియేట్ చేస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎందరో యువకులు ఈ గేమ్‌కు అడిక్ట్ అయిపోయి జీవితాలను నాశనం చేసుకుంటుండగా.. మరికొందరు ప్రాణాలను సైతం తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఈ గేమ్‌ను బ్యాన్‌ చ

    అలబానియాలో దొరికాడు : రూ.8వేల కోట్లు ఎగ్గొట్టిన పటేల్ అరెస్ట్

    March 22, 2019 / 01:28 PM IST

    దేశంలో వేలకోట్ల రూపాయలు బ్యాంకులు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరగాళ్లు ఒక్కొక్కరుగా పోలీసులకు చిక్కుతున్నారు.మొన్న విజయ్ మాల్యా,నిన్న నీరవ్ మోడీ..నేడు మరో ఆర్థిక నేరగాడు గుజరాత్ లోని వడోదరకు చెందిన స్టెర్లింగ్ బయోటెక్ గ్రూప్ ప�

    మీ వేడుకులకు మేం రాం : పాక్ నేషనల్ డే బహిష్కరించిన భారత్

    March 22, 2019 / 09:41 AM IST

    పాక్ నేషనల్ డేను భారత్ బహిష్కరించింది.ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమీషన్ లో శుక్రవారం(మార్చి-22,2019)జరిగే పాకిస్థాన్ నేషనల్‌ డే వేడుకలకు భారత ప్రభుత్వం తరఫున ఏ అధికారి వెళ్లడం లేదు. ఈ కార్యక్రమానికి కాశ్మీర్ వేర్పాటువాద నేతలను పాక్ ఆహ్వానించడం వ�

10TV Telugu News