Home » india
భారత్ మరో అద్భుత ఘనత సాధించింది. అంతరిక్ష యుద్ధం చేయగల సామర్థ్యాన్ని సొంతం చేసుకుంది. అంతరిక్ష రంగంలో మహా శక్తిగా అవతరించింది. భారత్ కు చెందిన లొకేషన్లపై విదేశాలకు చెందిన ఉపగ్రహాలు గూఢచర్యం చేస్తే.. వాటిని పేల్చేసే టెక్నాలజీని సాధించి�
ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ‘ఫోర్బ్స్’ లిస్టులో హైదరాబాద్ వాసికి చోటు దక్కింది. హైదరాబాద్కు చెందిన యానిమేషన్, VFX సంస్థ క్రియేటివ్ మెంటర్స్ అధినేత సురేశ్ రెడ్డిని చోటు సంపాదించుకున్నారు. 13 ఏళ్ల వ్యవధిలోనే ‘ఫోర్బ్స్’ జాబితాలో చేరిన �
ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ సెలవుపై ఇంటికి వెళ్లేందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది.మార్చి 1న భారత్ కు తిరిగి వచ్చిన ఆయన విచారణ పూర్తయ్యాక ఢిల్లీలోని రీసెర్చ్ అండ్ రెఫరల్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందారు.అనారోగ్యం కారణంగా నాల�
పీఎన్ బీ రూ.13వేల కోట్ల స్కామ్ ప్రధాన నిందితుడు నీరవ్ మోడీకి చెందిన ప్రభుత్వం సీజ్ చేసిన ఖరీదైన పెయింటింగ్ లను అధికారులు మంగళవారం(మార్చి-26,2019) అధికారులు వేలంపాట వేయనున్నారు. ముంబైలో ఇవాళ నీరవ్ కి చెందిన 68 పెయింటింగ్ లను బహిరంగ వేలంపాటలో పెట�
ప్రపంచ మొబైల్ మేకర్ దిగ్గజం మోటోరోలా కొత్త స్మార్ట్ ఫోన్ వచ్చేసింది.
పుల్వామా ఉగ్రదాడి వెనుక కుట్రను చూసి అధికారులు షాక్ అవుతున్నారు.అందుబాటులో ఉన్న అత్యాధునిక టెక్నాలజీని జైషే ఉగ్రవాదులు వినియోగించుకొంటున్నారు.అధికారులు పుల్వామా కుట్రను ఛేదించే కొద్దీ నిజాలు బయటకు వస్తున్నాయి.పుల్వామా దాడి కోసం కారుబా
హైదరాబాద్ : తాను గెలిస్తే హైదరాబాద్ ను దేశానికి 2వ రాజధానిగా చేసేందుకు కృషి చేస్తానని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్ గిరి లోక్ సభ అభ్యర్థి రేవంత్ రెడ్డి అన్నారు. తాను
పబ్జీ గేమ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎటువంటి అలజడి క్రియేట్ చేస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎందరో యువకులు ఈ గేమ్కు అడిక్ట్ అయిపోయి జీవితాలను నాశనం చేసుకుంటుండగా.. మరికొందరు ప్రాణాలను సైతం తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఈ గేమ్ను బ్యాన్ చ
దేశంలో వేలకోట్ల రూపాయలు బ్యాంకులు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరగాళ్లు ఒక్కొక్కరుగా పోలీసులకు చిక్కుతున్నారు.మొన్న విజయ్ మాల్యా,నిన్న నీరవ్ మోడీ..నేడు మరో ఆర్థిక నేరగాడు గుజరాత్ లోని వడోదరకు చెందిన స్టెర్లింగ్ బయోటెక్ గ్రూప్ ప�
పాక్ నేషనల్ డేను భారత్ బహిష్కరించింది.ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమీషన్ లో శుక్రవారం(మార్చి-22,2019)జరిగే పాకిస్థాన్ నేషనల్ డే వేడుకలకు భారత ప్రభుత్వం తరఫున ఏ అధికారి వెళ్లడం లేదు. ఈ కార్యక్రమానికి కాశ్మీర్ వేర్పాటువాద నేతలను పాక్ ఆహ్వానించడం వ�