india

    పాక్‌ ముందు ఓడిపోవడానికి భారత్ సిద్ధంగా ఉండాలి

    March 18, 2019 / 04:20 PM IST

    టీమిండియా మాజీ క్రికెటర్.. గౌతం గంభీర్ పాకిస్తాన్‌తో క్రికెట్ విషయంలో వివాదస్పదమైన వ్యాఖ్యలు చేశాడు. పుల్వామా ఉగ్రదాడి ఫలితంగా పాకిస్తాన్‌తో పూర్తిగా క్రీడా సంబంధాలు తెంచుకోవాలనుకుంటే.. వరల్డ్ కప్ టోర్నీ ఓడిపోవడానికి కూడా సిద్దంగా ఉండాల�

    సరిహద్దుల్లో కాల్పులు..జవాన్ మృతి

    March 18, 2019 / 03:42 PM IST

    బోర్డర్ లో పాక్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది.పాక్ సైన్యం కాల్పులకు తెగబడటంతో… భారత సైనికుడు కరమ్ జీత్ సింగ్(24) తీవ్ర గాయాలపాలై ప్రాణాలు కోల్పోయాడు. మరో ముగ్గురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. జమ్మూకాశ్మీర్‌లోని రజౌ�

    నువ్వు తోపు బాసూ : 2020 వరకు రవిశాస్త్రినే

    March 18, 2019 / 10:19 AM IST

    పదవీ కాలం పూర్తవగానే రాజీనామా చేసి తప్పుకోవాల్సిందే. కానీ, వాళ్లకున్న క్రేజ్… నైపుణ్యాలను బట్టి మరింత పొడిగించినా ఆశ్చర్యపడాల్సిన అవసర్లేదు. కానీ, విదేశీ పర్యటనల్లో ఓడిన ప్రతిసారి విమర్శలను ఎదుర్కొన్న రవిశాస్త్రి పదవీ కాలాన్ని పొడిగిస�

    రాసిపెట్టుకోండి…2025 తర్వాత భారత్ లో పాక్ విలీనం!

    March 17, 2019 / 11:39 AM IST

    RSS సీనియర్ నాయకుడు ఇంద్రేశ్‌ కుమార్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2025 తర్వాత పాకిస్తాన్‌…​ భారత్‌ లో భాగం అవుతుందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్‌ సమస్యపై ముంబైలో జరిగిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. యూరోపియన్‌ యూనియన్‌ మాదిరి అఖండ భారత్‌ రూపొం�

    బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు : దేశంలో ఇవే చివరి ఎన్నికలు

    March 16, 2019 / 02:55 PM IST

    వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో ఉండే బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.మరికొన్ని రోజుల్లో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో మోడీ సునామీ సృష్టిస్తారని,ఆ తర్వాత దేశంలో ఎన్నికలు ఉండవని అన్నారు.శుక్రవారం(మార్చి-

    తీహార్ జైలు రెడీగా ఉంది : భారత్ కు దావూద్!

    March 16, 2019 / 02:16 PM IST

    ఓవైపు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూనే మరోవైపు తమంతటి శాంతివంతమైన దేశం లేదని ప్రపంచానికి కలరింగ్ ఇస్తున్నపాక్ కు భారత అధికారులు శనివారం(మార్చి-16,2019) గట్టి షాక్ ఇచ్చారు. ఉగ్రవాదంపై పోరాడుతున్నట్లు గాలి కబుర్లు చెప్పడం కాదని, నిజంగా ఉగ్రవాదులపై

    దలైలామాను మసూద్ తో పోల్చిన పాక్ జర్నలిస్ట్…చీల్చి చెండాడిన నెటిజన్లు

    March 14, 2019 / 02:11 PM IST

    టిబెట్ బౌద్ధమత గురువు,నోబెల్ శాంతి బహుమతి విజేత దలైలామాను జైషే చీఫ్ మసూద్ అజార్ తో పోల్చాడు పాక్ కు చెందిన ఓ జర్నలిస్ట్. దలైలామాను మసూద్ తో పోల్చడంపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ఆ జర్నలిస్ట్ ను చీల్చి చెండాడుతున్నారు. అహింసావాదిని ఉగ్రవా

    అమెరికా రెడీ : భారత్‌లో 6 అణు కేంద్రాలు

    March 14, 2019 / 12:26 PM IST

    భారత్ లో కొత్తగా 6 అణు కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. అగ్రరాజ్యం అమెరికా వీటి ఏర్పాటుకు సహకారం అందించనుంది. భారత్-అమెరికా మధ్య అణు సహకారానికి సంబంధించి 2008 అక్టోబర్ లో ద్వైపాక్షిక ఒప్పందం కుదిరింది. పౌర సంబంధ అణు కేంద్రాల ఏర్పాటుకు సహకరిస్తామ�

    నెహ్రూనే కారణం : రాహుల్ ట్వీట్ కు బీజేపీ ఘాటు రిప్లై

    March 14, 2019 / 12:24 PM IST

    జైషే ఉగ్రసంస్థ చీఫ్ మసూద్ అజార్ ని ఐక్యరాజ్యసమితిలో గ్లోబల్ టెర్రరిస్టుగా ప్రకటించుకుండా చైనా అడ్డుకోవడంలో దేశంలో రాజకీయ వివాదాలకు తెరలేపింది. చైనా విషయంలో కాంగ్రెస్,బీజేపీ ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. చైనా అధ్యక్ష్యుడు జిన్ పింగ్ ను

    వరల్డ్ కప్ గెలవకుండా ఆ జట్టును ఆపలేం: కోహ్లీ

    March 14, 2019 / 12:09 PM IST

    వరల్డ్ కప్ టోర్నీలో కప్ గెలుచుకునే దిశగా.. ఏ జట్లు ఫేవరేట్‌గా ఉన్నాయో అనే అంశంపై కోహ్లీ మాట్లాడాడు. బుధవారంతో ముగిసిన వన్డే టోర్నీ ప్రదర్శనతో టీమిండియా ప్రపంచ కప్ టోర్నీ గెలుచుకునేందుకు ఫేవరేట్ కాదని తేల్చేశాడు. దీంతో పాటు మరే జట్టు ఈ టోర్న�

10TV Telugu News