Home » india
ప్రముఖ ఆన్లైన్ మీడియా యాప్ టిక్టాక్ యాప్ను తాత్కాలికంగా భారత్లో నిషేధించిన సంగతి తెలిసిందే. అయితే టిక్టాక్ యాప్ నిషేధం విధించిన నాటి నుంచి రోజుకు రూ.4.5 కోట్లు నష్టపోయినట్లు టిక్టాక్ డెవలపర్ కంపెనీ బైటెడెన్స్ వెల్లడించింది. దేశంలో టి�
ఈవీఎంల పనితీరుపై సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఫైర్ అయ్యారు.దేశవ్యాప్తంగా ఈవీఎంలు మొరాయిస్తున్నాయని, ఏ బటన్ నొక్కినా బీజేపీకే ఓటు పడుతుందని అఖిలేష్ ట్వీట్ చేశారు. పోలింగ్ సిబ్బందికి ఈవీఎంలు ఎలా ఆపరేట్ చేయాలో కూడా తెలియడం లేదన
భారత్ లో పెట్రోల్ ధరలు భారీగా పెరగనున్నాయా? లీటర్ పెట్రోల్ ధర వంద రూపాయలు కానుందా? పరిణామాలు చూస్తుంటే ఈ భయాలే కలుగుతున్నాయి. భారత్ కి ఇబ్బంది
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నామినేషన్ పై సందేహాలు వ్యక్తమవుతున్న వేళ ఆయన నామినేషన్ చెల్లతుందని సోమవారం(ఏప్రిల్-22,2019)అమేథీ రిటర్నింగ్ ఆఫీసర్ ప్రకటించారు.రాహుల్ గాంధీ విద్యార్హతలు,సిటిజన్ షిప్ పై పలువురు వ్యక్తం చేసిన సందేహాలపై ఈ సం�
బంగ్లాదేశ్ నుంచి వచ్చిన శరణార్థులు ఎలాంటి భయాందోళనకు గురికావొద్దన్నారు బీజేపీ చీఫ్ అమిత్ షా.బంగ్లాదేశ్ నుంచి శరణార్థులుగా వచ్చిన హిందువులు,బుద్ధులు,సిక్కులు,క్రిస్టియన్లు ఎవరైనా సరే వారందరికీ ఎన్ఆర్ సీ తయారైన తర్వాత భారతదేశ పౌరసత్వం �
పాకిస్తాన్ బెదిరింపులకు భయపడే వైఖరికి భారత్ స్వస్తి పలికిందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం(ఏప్రిల్-21,2019) రాజస్థాన్ రాష్ట్రంలోని బార్మర్ లో నిర్వహించిన ర్యాలీలో మోడీ మాట్లాడుతూ…తమ దగ్గర అ
శవాలను పూర్తిగా కాలనీయకుండానే అమ్మేసుకుంటున్నారు. స్మశానంలో వదిలేసి వెళ్లిన మృతదేహాలపై బేరాలు. పుర్రెకు రూ.1000, ఎముకలకు రూ.500 ఇది ప్రాథమిక ధర మాత్రమే. డిమాండ్ను బట్టి విదేశాలకు రూ.50వేల వరకూ పలుకుతాయట. ప్రపంచ వ్యాప్తంగా విదేశాలకు ఎగుమతి అవుతున
ప్రముఖ సౌత్ కొరియన్ మొబైల్ దిగ్గజం శాంసంగ్ నుంచి ఫస్ట్ ఫొల్డబుల్ స్మార్ట్ ఫోన్ వచ్చేస్తోంది. మే నెల రెండో వారంలో అధికారికంగా శాంసంగ్ ‘గెలాక్సీ ఫోల్డ్’లాంచ్ కానుంది.
కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోడీ మరోసారి నిప్పులు చెరిగారు.లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం(ఏప్రిల్-17,2019) గుజరాత్ రాష్ట్రంలోని ఆనంద్ లో బీజేపీ నిర్వహించిన బహిరంగ సభలో మోడీ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు గుప్�
ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ కంపెనీ గెలాక్సీ సిరీస్ నుంచి మరో కొత్త స్మార్ట్ ఫోన్ విడుదల చేసింది. ఇండియా మొబైల్ మార్కెట్లలో విడుదలైన శాంసంగ్ గెలాక్సీ సిరీస్ ఫోన్లలో అదిరిపోయే ఫీచర్లు యూజర్లను మరింత ఆకట్టుకుంటున్నాయి.