india

    భారత్‌కి అమెరికా షాక్ : భారీగా పెరగనున్న పెట్రోల్ ధరలు

    April 23, 2019 / 03:05 AM IST

    భారత్ లో పెట్రోల్ ధరలు భారీగా పెరగనున్నాయా? లీటర్ పెట్రోల్ ధర వంద రూపాయలు కానుందా? పరిణామాలు చూస్తుంటే ఈ భయాలే కలుగుతున్నాయి. భారత్ కి ఇబ్బంది

    రాహుల్ నామినేషన్ చెల్లుతుంది…అమేథీ రిటర్నింగ్ అధికారి

    April 22, 2019 / 07:43 AM IST

    కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నామినేషన్ పై సందేహాలు వ్యక్తమవుతున్న వేళ ఆయన నామినేషన్ చెల్లతుందని సోమవారం(ఏప్రిల్-22,2019)అమేథీ రిటర్నింగ్ ఆఫీసర్ ప్రకటించారు.రాహుల్ గాంధీ  విద్యార్హతలు,సిటిజన్ షిప్ పై పలువురు వ్యక్తం చేసిన సందేహాలపై ఈ సం�

    బెంగాల్ నుంచి మోడీ పోటీ! : శరణార్థులకు పౌరసత్వం

    April 22, 2019 / 06:03 AM IST

    బంగ్లాదేశ్ నుంచి వచ్చిన శరణార్థులు ఎలాంటి భయాందోళనకు గురికావొద్దన్నారు బీజేపీ చీఫ్ అమిత్ షా.బంగ్లాదేశ్ నుంచి శరణార్థులుగా వచ్చిన హిందువులు,బుద్ధులు,సిక్కులు,క్రిస్టియన్లు ఎవరైనా సరే వారందరికీ ఎన్ఆర్ సీ తయారైన తర్వాత భారతదేశ పౌరసత్వం �

    దివాళీ కోసం అణ్వాయుధాలు దాచామనుకున్నారా!

    April 21, 2019 / 04:05 PM IST

    పాకిస్తాన్‌ బెదిరింపులకు భయపడే వైఖరికి భారత్‌ స్వస్తి పలికిందని ప్రధానమంత్రి నరేం‍ద్ర మోడీ అన్నారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం(ఏప్రిల్-21,2019) రాజస్థాన్ రాష్ట్రంలోని బార్మర్‌ లో నిర్వహించిన ర్యాలీలో మోడీ మాట్లాడుతూ…తమ దగ్గర అ

    పిచ్చ గిరాకీ అంట‌ : ఇక్క‌డ‌ అస్థి పంజరాలు అమ్మబడును

    April 19, 2019 / 11:25 AM IST

    శవాలను పూర్తిగా కాలనీయకుండానే అమ్మేసుకుంటున్నారు. స్మశానంలో వదిలేసి వెళ్లిన మృతదేహాలపై బేరాలు. పుర్రెకు రూ.1000, ఎముకలకు రూ.500 ఇది ప్రాథమిక ధర మాత్రమే. డిమాండ్‌ను బట్టి విదేశాలకు రూ.50వేల వరకూ పలుకుతాయట. ప్రపంచ వ్యాప్తంగా విదేశాలకు ఎగుమతి అవుతున

    మే.. లోనే లాంచ్ : శాంసంగ్ నుంచి మడతబెట్టే ఫోన్

    April 18, 2019 / 09:49 AM IST

    ప్రముఖ సౌత్ కొరియన్ మొబైల్ దిగ్గజం శాంసంగ్ నుంచి ఫస్ట్ ఫొల్డబుల్ స్మార్ట్ ఫోన్ వచ్చేస్తోంది. మే నెల రెండో వారంలో అధికారికంగా శాంసంగ్ ‘గెలాక్సీ ఫోల్డ్’లాంచ్ కానుంది.

    పొరపాటున కాంగ్రెస్ కు ఓటేసినా కూడా పాపమే

    April 17, 2019 / 03:57 PM IST

    కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోడీ మరోసారి నిప్పులు చెరిగారు.లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం(ఏప్రిల్-17,2019) గుజరాత్ రాష్ట్రంలోని ఆనంద్ లో బీజేపీ నిర్వహించిన బహిరంగ సభలో మోడీ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు గుప్�

    ఫీచర్లు అదుర్స్ : శాంసంగ్ గెలాక్సీ A70 వచ్చేసింది 

    April 17, 2019 / 12:31 PM IST

    ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ కంపెనీ గెలాక్సీ సిరీస్ నుంచి మరో కొత్త స్మార్ట్ ఫోన్ విడుదల చేసింది. ఇండియా మొబైల్ మార్కెట్లలో విడుదలైన శాంసంగ్ గెలాక్సీ సిరీస్ ఫోన్లలో అదిరిపోయే ఫీచర్లు యూజర్లను మరింత ఆకట్టుకుంటున్నాయి.

    మస్ట్ రీడ్ : టిక్ టాక్ అంటే ఏంటి? భారత్ లో ఎందుకు బ్యాన్ చేశారు!

    April 17, 2019 / 09:48 AM IST

    టిక్ టాక్.. ఇప్పుడు భారతదేశంలో బాగా వినిపిస్తున్న పేరు. అసలు ఏంటీ టిక్ టాక్? దీన్ని ఎవరు కనిపెట్టారు? దీని వెనక ఉన్న ఉద్దేశ్యమేమిటి? దీన్ని బ్యాన్ చేయాలని దేశవ్యాప్తంగా నిరసనలు ఎందుకు వ్యక్తమవుతున్నాయో తెలుసుకుందాం. టిక్ టాక్ అంటే ఏమిటి? మోస్

    సంచలనం : టిక్ టాక్ యాప్ బ్లాక్ చేసిన గూగుల్

    April 17, 2019 / 05:11 AM IST

    ఇండియాలో గూగుల్ ప్లే స్టోర్ లో టిక్ టాక్ యాప్ ఇక నుంచి కనిపించదు. అందుబాటులో ఉండదు. డౌన్ లోడ్ చేసుకోలేం. ఇది ఆండ్రాయిడ్ వెర్షన్ లో కనిపించకపోయినా..

10TV Telugu News