Home » india
గూగుల్ మ్యాప్స్లో దొరకని కచ్చితత్వాన్ని స్వదేశీ మ్యాప్లో దొరుకుతుంది. శాటిలైట్ ద్వారా తీసే ఫొటోల్లా కాకుండా నిర్దిష్టమైన కొలతలు, ఒంపులు అన్నీ ఈ యాప్లో వివరంగా ఉంటాయి. దీనిని భారత్లోని డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభ�
జమ్ముకశ్మీర్ విషయంలో పాక్ కు అంతర్జాతీయంగా మరో ఎదురుదెబ్బ తగిలింది. పాక్ ఆక్రమిత కశ్మీర్ (pok)ను పాక్ ఖాళీ చేయాలంటూ బ్రిటిష్ ఎంపీ బాబ్ బ్లాక్ మన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జమ్ముకశ్మీర్ రాష్ట్రం సంపూర్ణంగా భారత్ సార్వభౌమ భాగం అని అన్నారు. జ�
Moto E6s స్మార్ట్ ఫోన్తో పాటు ఫస్ట్ LED ఆండ్రాయిడ్ Smart TV ఇండియన్ మార్కెట్లో Motorola కంపెనీ లాంచ్ చేసింది. దేశంలో స్మార్ట్ ఫోన్, స్మార్ట్ టీవీ కేటగిరీలపై పోటీ నెలకొన్న తరుణంలో మోటో ఫ్లిప్ కార్ట్ భాగస్వామ్యంతో కొత్త గాడ్జెట్ల లైనప్తో ఎంట్రీ ఇచ్చింది. ప్ర
రెండు రోజుల క్రితం సౌదీ అరేబియా ప్రభుత్వ కంపెనీ ఆరామ్ కోకు చెందిన రెండు ప్రధాన చమురు క్షేత్రాలపై యెమన్ తిరుగుబాటుదారులు డ్రోన్ల దాడి చేసిన విషయం తెలిసిందే. దీని కారణంగా ఆయిల్ ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా క్రూ
హర్యానాలోని రోహ్టక్ రైల్వే స్టేషన్కు జైషే మొహమ్మద్ ఉగ్రవాద క్యాంపు నుంచి బెదిరింపు లెటర్ అందింది. అక్టోబర్ 8నాటికల్లా ఆరు రాష్ట్రాల్లో ఉన్న గుడులు, రైల్వే స్టేషన్లను బాంబులతో పేలుస్తామని హెచ్చరికలు అందాయట. వాటిలో రోహిటక్, హిసార్, ముంబై, చ
‘పాకిస్తాన్ దేశస్థులు భారతదేశం చేసే పనులకు అసంతృప్తి వ్యక్తం చేయడం లేదు. వాళ్లు భారత్ను బంధువులా భావిస్తున్నారు’ అంటున్నాడు కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్. పాకిస్తాన్లో పర్యటించిన శరద్ పవార్ తన అనుభవాన్ని శనివారం మీడియాతో ముందు వె
సెప్టెంబరు 14న హిందీ భాషా దినోత్సవం సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన కామెంట్లపై అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ఆయన వ్యాఖ్యలపై స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. దేశమంతా ఒకే భాషలో మాట్లాడాలని అదీ హిందీనే మాట్లాడని పిలుపునిచ్చిన షాకు వ్యతిరే�
కశ్మీర్ విషయంలో ప్రపంచమంతా భారత్నే నమ్ముతుంది కానీ, పాకిస్తాన్ ను కాదని పాక్ అంతర్గత వ్యవహారాల శాఖ మాజీ మంత్రి ఇజాజ్ అహ్మద్ షా తెలిపాడు. కశ్మీర్ విషయంలో ఇస్లామాబాద్ చేసిన కృషి ఎవ్వరికీ కనిపించడం లేదని ఆయన పేర్కొన్నారు. మీడియా సమావేశంలో మ�
కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సతీసమేతంగా కలిశారు. వారితో పాటుగా ఆ కార్యక్రమంలో టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి కూడా పాల్గొన్నారు. ఫిరోజ్ షా కోట్లా స్టేడియానికి అరుణ్ జైట్లీ స్టేడియం అని పేరు పెడుతున్న సంద�
ఆర్థికవ్యవస్థ గురించి మోడీ సర్కార్ పట్టించుకోవడం లేదన్నారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ. సమస్య ఉందని గుర్తిండంలో మోడీ సర్కార్ ఫెయిల్ అయిందని రాహుల్ ఆరోపించారు. ఐదేళ్ల కనిష్ఠానికి ఆర్థికవ్యవస్థను దిగజారుస్తూ 5ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్