Home » india
యువ క్రికెటర్ రిషబ్ పంత్ ఎదుర్కొంటున్న విమర్శల నుంచి కాపాడాలని మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్.. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని కోరాడు. పంత్ తనకున్న అనుభవానికి మించి విమర్శలు ఎదుర్కొంటున్నాడని వాటి నుంచి అతణ్ని బయటపడేయాలని కోహ్లీకి సూచ�
ఏం కొనేటట్టు లేదు. ఏం తినేటట్టు లేదు. కూరగాయలు కొరకొర చూస్తున్నాయి. ఏది ముట్టుకున్నాడ జేబులు ఖాళీ అయిపోతున్నాయి. సామన్యుడికి సినిమా కష్టాలు నిజంగానే వచ్చినట్లు కనిపిస్తుంది. కూరలో ఉల్లి వాసన లేకపోతే అది కూరే కాదు. మార్కెట్లో ఉల్లి ధర మాత్రం �
ఆస్ట్రీయన్ మోటర్ సైకిల్ మేకర్ KTM ఇండియన్ మార్కెట్లో కొత్త స్పోర్ట్స్ బైక్ లాంచ్ చేసింది. అదే.. Duke 790 నేకడ్ స్పోర్ట్స్ బైక్.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చే నెలలో భారత్ లో పర్యటించనున్నారు. అమెరికా అధ్యక్షుడిగా 2016లో ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా భారత్ కు ట్రంప్ రానున్నారు. అమెరికన్ నేషనల్ బాస్కెట్ బాల్(NBA)ఇండియా గేమ్స్-2019లో భాగంగా అక్టోబర్ 4,5న
భారత్ తో కలిసి పని చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. భారత్, అమెరికాలకు సరిహద్దు భద్రతే కీలకమని తెలిపారు. సరిహద్దు భద్రత విషయంలో నిరంతరం భారత్ కు సహకరిస్తామని చెప్పారు. హౌడీ మోడీ కార్యక్రమంలో ట్రంప్ ప్రసంగించారు. ఇరు దేశా
సొంతగడ్డపై దక్షిణాఫ్రికా బౌలర్లు టీమిండియా టాపార్డర్ చేతులెత్తేసింది. సఫారీల భారత ఆటగాళ్లను 134 పరుగులకే కట్టడి చేశారు. రెండవ టీ20 గెలిచిన ఉత్తేజంలో మూడవ టీ20 ఎలాగైనా గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని బరిలోకి దిగిన టీమిండియా 9 వికెట్లు నష్టపో�
దక్షిణాఫ్రికాతో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఇవాళ(22 సెప్టెంబర్ 2019) జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. భారత తుది జట్టులో ఎలాంటి మార్పులు లేవు. మొహాలి టీ20లో ఆడిన జట్టే ఈ మ్యాచ్ లో కూడా ఆడుతుంది. మూ
వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్లో రజతం గెలుచుకున్న అమిత్ పంగాల్ చరిత్ర సృష్టించాడు. పురుషుల బాక్సింగ్లో ఛాంపియన్ షిప్లో రజతం గెలుచుకున్న తొలి బాక్సర్గా నిలిచిన అమిత్ పంగాల్ అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. రష్యాలోని ఏక్తరిన్బర�
టీ20ల్లో వైస్ కెప్టెన్.. కెప్టెన్కు మధ్య పోటీ నడుస్తూనే ఉంది. పరుగుల యంత్రం రికార్డుల రారాజు విరాట్ కోహ్లీకి ధీటుగా రికార్డులు కొల్లగొడుతున్న రోహిత్ శర్మ కోసం ప్రపంచ రికార్డు ఎదురుచూస్తోంది. కేవలం 8పరుగుల దూరంలో రికార్డు బద్దలుకొట్టనున్నా�
కోహ్లీ సేనకు బీసీసీఐ గుడ్ న్యూస్ ప్రకటించింది. విదేశీ పర్యటనను విజయవంతంగా ముగించిన టీమిండియాకు డబుల్ హ్యాపీనెస్ ఇచ్చింది. విదేశీ పర్యటనలో జీతాలను డబుల్ చేస్తున్నట్లు ప్రకటించిన అంతకుముందున్న జీతాన్ని రెట్టింపు చేస్తున్నట్లు ప్రకటించడం