Home » india
70 ఏళ్ల నుంచి నలుగుతున్న కేసులో భారత ప్రభుత్వం విజయం సాధించింది. ఏడో నిజాం ఆస్తులపై భారత ప్రభుత్వంతో పాటు..ఆయన వారసులు ప్రిన్స్ ముకరంజా, ముఫ్కంజాకే హక్కులు ఉన్నాయంటూ హైకోర్ట్ ఆఫ్ ఇంగ్లండ్ అండ్ వేల్స్ కోర్టు తీర్పు ఇచ్చింది.
ప్రధాన నరేంద్ర మోడీ చేపట్టిన స్వచ్ఛ్ భారత్ మిషన్ మైలురాయిని చేరుకుంది. దేశవ్యాప్తంగా 2వేల 3వందల నగరాల్లో పబ్లిక్ టాయిలెట్లు వెలిశాయి. జాతిపిత, మహాత్మాగాంధీ (అక్టోబర్ 2) గాంధీ జయంతిని పురస్కరించుకుని ఈ మేరకు కంపెనీ పబ్లిక్ టాయిలెట్లకు సంబంధి�
జమ్మూకశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత రగిలిపోతున్న పాకిస్తాన్..భారత్లో మరిన్ని దాడులకు వ్యూహం రచిస్తోంది. ఈ మేరకు అప్రమత్తంగా ఉండాలంటూ అమెరికా హెచ్చరికలు జారీ చేసింది.
కొన్నేళ్లుగా భారత్ లో జరుగుతున్న పరిస్థితులను చూసి మహాత్మగాంధీ ఆత్మ భాధపడుతుందని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ అన్నారు. ఇవాళ మహాత్మగాంధీ జయంతి సందర్భంగా రాజ్ ఘాట్ లో ఆయనకు నివాళులర్పించిన సోనియా… బీజేపీ,ఆర్ఎస్ఎస్ పై విమర్శలు గుప్
భారత తొలి టాయ్లెట్ కాలేజీ నుంచి 3200 మంది విజయవంతంగా ట్రైనింగ్ పూర్తి చేసుకున్నారు. 2018 ఆగస్టులో బ్రిటీష్ కన్జ్యూమర్ గూడ్స్ మేజర్ రెకిట్ బెంకిసర్ మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో హార్పిక్ వరల్డ్ టాయ్లెట్ కాలేజీని ఏర్పాటు చేశారు. పారిశుద్ధ్య క�
పట్నాలో వరదల గురించి ప్రశ్నించిన జర్నలిస్టులపై ఫైర్ అయ్యారు బీహార్ సీఎం నితీష్ కుమార్. దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా వరదలు వస్తున్నాయని,అమెరికాలో కూడా వస్తున్నాయని, పాట్నాలో మునిగిన కొన్ని ప్రాంతాలే మీకు సమస్యగా కనిపించాదా అంటూ ఆగ్రహంగా �
చమురు ధరలు దిగిరావంటున్నాయి. ఇప్పటికే పెరుగుతున్న ధరలతో సతమతమౌతున్నారు ప్రజలు. వరుసగా గత పది రోజులుగా పెరుగుతున్న ధరలు అక్టోబర్ 02వ తేదీ మంగళవారం కూడా మరింత అధికమైంది. లీటర్ పెట్రోల్ రూ. 80కి చేరువైంది. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 19 ప
సొంతగడ్డపై టీమిండియా టెస్టు సమరానికి సన్నద్దమైంది. విశాఖపట్టణంలో అక్టోబర్ 02వ తేదీ బుధవారం నుంచి దక్షిణాఫ్రికాతో తొలి టెస్టు ఆరంభం కానుంది. గత టెస్టు సిరీస్లో భారత్ 3 – 0 తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఉన్న స్థితిలో భార�
ఎన్నో అంచనాలు.. అంతకుమించి అవకాశాలు.. అయితే అనుకున్నట్లుగా ఆకట్టుకోలేకపోతున్నాడు పంత్. ధోనీని రీప్లేస్ చేస్తాడు అని భావించి అవకాశాలు ఇస్తున్న టీమిండియా సెలక్టర్ల నమ్మకాన్ని నిలబెట్టుకోలేదు. పేలవమైన ఆటతీరుతో ఇబ్బంది పడుతూ.. టీమిండియాను కూడ
రష్యా నుంచి ఆయుధాలు కొనుగోలు చేసే దేశాలపై అమెరికా కొన్ని ఆంక్షలు విధిస్తున్న సమయంలో….భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ రష్యా నుంచి ఆయుధాల కొనుగోలుపై భారత వైఖరిని సృష్టం చేశారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన వాష్టింగన్ డీసీలో అమెరికా విదేశ�