india

    టీమిండియా టార్గెట్ 154 రన్స్

    November 7, 2019 / 03:43 PM IST

    రాజ్ కోట్ వేదికగా జరుగుతున్న సెకండ్ టీ20లో భారత్ గెలవాలంటే 154 పరుగులు చేయాలి. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 6 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. బంగ్లా జట్టుకి మంచి ఆరంభం లభించింది. పవర్ ప్లేలో దూకుడుగా ఆడింది. ఓపెనర్లు లిటన్ దాస్ (21 బంతుల్ల

    భారత్‌ పంపిస్తే చచ్చిపోతా : యూకే కోర్టులో బోరుమన్న నీరవ్ మోడీ

    November 7, 2019 / 07:03 AM IST

    పంజాబ్ నేషనల్ బ్యాంకుకు వేల కోట్లు ఎగనామం పెట్టి భారత్‌ను వదిలి లండన్‌కు వెళ్లిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ ప్రస్తుతం లండన్ జైలులో ఉంటున్నాడు. ఈ క్రమంలోనే నీరవ్ మోడీకి యూకే కోర్టులో చుక్కెకదురైంది. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు కుంభకోణంలో క

    కీలక మార్పులతో బరిలోకి టీమిండియా

    November 7, 2019 / 01:55 AM IST

    తొలి టీ20 పరాజయం తర్వాత సిరీస్ లో విజయానికి కీలకంగా మారిన రెండో టీ20ని గెలవాలని భారత్ పట్టుదలతో కనిపిస్తోంది. గత మ్యాచ్ లో వాతావరణం కష్టంగా అనిపించినా రోహిత్ జట్టును ఓడించిన తీరును కొనసాగించాలని బంగ్లాదేశ్ ఎదురుచూస్తోంది. మరోవైపు గుజరాత్ లో�

    కామెంటేటర్‌గా మహేంద్ర సింగ్ ధోనీ!

    November 6, 2019 / 11:30 AM IST

    టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కామెంటేటర్ అవతారమెత్తనున్నాడా.. ఇటీవల టీమిండియా వెటరన్ క్రికెటర్ హర్భజన్ సింగ్ రిటైర్మెంట్ ఇవ్వకుండానే కామెంటేటర్ అయిపోయాడు. ఇదే తరహాలో మహీ కూడా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగనున్న డ�

    చరిత్ర సృష్టించేందుకు సిద్ధమవుతోన్న బంగ్లాదేశ్

    November 6, 2019 / 09:47 AM IST

    భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలోని ఫిరోజ్ షా(అరుణ్ జైట్లీ స్టేడియం) వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత్‌ను 7వికెట్ల తేడాతో ఓడించిన బంగ్లాదేశ్ మరో విజయం కోసం ఎదురుచూస్తోంది. నవంబరు 7న గుజరాత్ లోని రాజ్‌కోట్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో విజయం దక్కించుకు�

    ఈజీగా ప్రాపర్టీ కొనుక్కోవచ్చు : రియల్ ఎస్టేట్ కోసం ఈ-కామర్స్ పోర్టల్

    November 5, 2019 / 11:29 AM IST

    ఇండియాలో రియల్ ఎస్టేట్ రంగం కోసం ప్రత్యేకించి కొత్త ఈ-కామర్స్ ప్లాట్ ఫాం రాబోతోంది. 2020 జనవరిలో కొత్త ఈ-కామర్స్ పోర్టల్ లాంచ్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. రియల్ ఎస్టేట్ లో ఇళ్ల క్రయవిక్రయాలు పారదర్శకంగా జరిగేందుకు వీలుగా కేంద

    రెండో టీ20కు తుఫాన్ దెబ్బ

    November 5, 2019 / 08:08 AM IST

    భారత్-బంగ్లాదేశ్ ల మధ్య జరగనున్న రెండో టీ20కు తుఫాన్ ప్రమాదం పొంచి ఉంది. గుజరాత్ లోని రాజ్ కోట్ వేదికగా నవంబరు 7న రెండో టీ20 ఆడనున్నాయి ఇరు జట్లు. అదే సమయానికి మహా తుఫాన్ తీరం ధాటి పెను తుఫాన్ గా మారనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.  గడిచిన ఆ�

    బీజేపీ ఆలోచన చేస్తుందా?: దేశానికి రెండవ రాజధానిగా హైదరాబాద్!

    November 5, 2019 / 05:30 AM IST

    దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం రోజురోజుకూ పెరిగిపోతుంది. ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం చేరుకోవడంతో ప్రజలు బయటికి రావాలంటే జంకుతున్నారు. తొలిసారి ఢిల్లీలో వాయు కాలుష్యం(2.5 పీఎం) 1000 పాయింట్లు దాటి రికార్డు క్రియేట్ చేసింది. ఈ క్రమంలో ఢిల

    కాంగ్రెస్ పై విమర్శలు..RCEP విషయంలో మోడీ నిర్ణయంపై షా ప్రశంసలు

    November 4, 2019 / 04:20 PM IST

    ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం (RCEP)ఒప్పందంలో చేరకూడదని ప్రధానమంత్రి మోడీ తీసుకున్న నిర్ణయంపై ప్రశంసలు కురిపించారు హోంమంత్రి అమిత్ షా. RCEP పై సంతకం చేయకూడదని భారత్ తీసుకున్న నిర్ణయం ప్రధాని మోడీ యొక్క బలమైన నాయకత్వానికి నిదర్శనమన్నారు. భా�

    T20వరల్డ్ కప్ షెడ్యూల్ రిలీజ్..భారత్ తో తలపడనున్న జట్లు ఇవే

    November 4, 2019 / 03:50 PM IST

    పురుషుల టీ20 వరల్డ్ కప్ 2020 షెడ్యూల్ వచ్చేసింది. అక్టోబరు 18,2020న మొటి మ్యాచ్ ప్రారంభమవుతుంది. నవంబర్ 15,2020న పైనల్ మ్యాచ్ జరుగుతుంది. మొత్తం 16 దేశాలు ఈ మెగాటోర్నీలో తలపడనున్నాయి. ఈసారి ప్రపంచకప్‌లో పపువా న్యూగినియా, ఐర్లండ్, నెదర్లాండ్స్, నమీబియా, స్

10TV Telugu News