Home » india
వరల్డ్ టెస్టు చాంపియన్షిప్లో భాగంగా భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ ల మధ్య జరగనున్న టెస్టు సిరీస్ లో ప్రత్యేకతలు సంతరించుకున్నాయి. తొలి టెస్టును ఇండోరే వేదికగా ఆడుతున్నప్పటికీ రెండో మ్యాచ్ ను డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్ గా ఆడేలా బీసీసీఐ నిర్ణయి
దివంగత ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ 130వ జయంతి సందర్భంగా యావత్ దేశం ఘన నివాళి అర్పించింది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ,మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ,మాజీ ప్రధానమంత్రి మన్మోహణ్ సింగ్,మాజీ ఉప రాష్ట్రపతి హమిద్ అన్సారీ,పులువరు నాయక
ఇండోర్ వేదికగా భారత్ బంగ్లాలు తొలి టెస్టు మ్యాచ్ కు సిద్ధపడ్డాయి. ఈ క్రమంలో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బ్యాటింగ్ తీసుకుంది. ఇద్దరు స్పిన్నర్లు, ముగ్గురు ఫేసర్లతో భారత్ బరిలోకి దిగింది. 2018 సంవత్సరం నుంచి ముందుగా భారత్ బౌలింగ్ తీసుకున్న మ్యాచ్ గ�
ఇవాళ(నవంబర్-14,2019)బాలల దినోత్సవం. ఏటా నవంబర్ 14న బాలల దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా అత్యంత సంతోషంగా ఓ వేడుకలా జరుపుకుంటాం. స్వాతంత్ర భారత తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ పుట్టిన రోజునే బాలల దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. ప్రపంచ దేశాలన్నీ న�
7అవుట్లతో పాటు మరో 9సాధిస్తే ధోనీని దాటేసే అవకాశం ఉంది. గురువారం నవంబరు 14న ఇండోర్లోని హోల్కర్ స్టేడియం వేదికగా..
బంగ్లాదేశ్ను టీ20 సిరీస్ లో మట్టి కరిపించిన భారత్.. రెండో సిరీస్ లోనూ ఆధిక్యత కొనసాగించాలని వ్యూహరచన చేస్తోంది. వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్లో భాగంగా రెండు టెస్టు మ్యాచ్ ల సిరీస్ ను ఆడనుంది. గురువారం ఇండోర్ వేదికగా జరగనున్న మ్యాచ్ లో విజయం స�
వరల్డ్ టెస్టు చాంపియన్షిప్లో సత్తా చాటేందుకు భారత్ మరోసారి సిద్ధమవుతోంది. ఈ క్రమంలో విశ్రాంతి నుంచి విరాట్ కోహ్లీ నేరుగా ప్రాక్టీస్ క్యాంపుకు చేరుకున్నాడు. రెండు టెస్టు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ ను ఇండోర్ లోని హోల్కర్ స్టేడి�
నిజాయతీగా రాసిన కామెడీగా ఉన్న వెడ్డింగ్ కార్డు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. 2019 డిసెంబర్ 6న జరగాల్సి ఉన్న ఈ వెడ్డింగ్ కార్డు స్టైల్కు 3లక్షల మందికి పైగా చూశారు. సోషల్ మీడియాలో పోస్టు చేసిన మూడు పేజీల వెడ్డింగ్ కార్డు చదువుతున్నంతసేపు నవ్వు
పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ టీ20విజయం తర్వాత టీమిండియాను పొగిడేస్తున్నాడు. బాస్ ఎవరో భారత్ నిరూపించుకుందని కొనియాడాడు. ఆదివారం నాగ్ పూర్ వేదికగా జరిగిన మ్యాచ్ గురించి సొంత యూట్యూబ్ ఛానెల్ ద్వారా స్పందించాడు. తొలి మ్యాచ్ ఓడిపోయి �
బంగ్లాదేశ్తో జరిగిన మూడో టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. లక్ష్య చేధనలో బంగ్లా 19.2 ఓవర్లలో 144 పరుగులకే కుప్పకూలింది. దీంతో 30 పరుగుల తేడాతో భారత్