india

    వెస్టిండీస్ టార్గెట్ 171 రన్స్ : టీ20ల్లో కోహ్లి సరికొత్త రికార్డ్

    December 8, 2019 / 03:24 PM IST

    తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో  వెస్టిండీస్ తో రెండో టీ20లో భారత జట్టు 7 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. గెలవాలంటే వెస్టిండీస్ 171 పరుగులు

    అత్యాచారాల రాజధానిగా భారత్ : రాహుల్ గాంధీ 

    December 7, 2019 / 09:59 AM IST

    భారతదేశం అత్యాచారాలకు రాజధానిగా మారిందని కాంగ్రెస్ నేత..వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేరళలోని తన నియోజకవర్గమైన వయనాడ్ లో రాహుల్ గాంధీ మాట్లాడుతూ..ప్రపంచ దేశాల ముందు భారతదేశం ప్రతిష్ట దెబ్బతింటోందనీ..అత్యాచారాలకు రాజధాన

    మారుతీ కస్టమర్లకు షాక్ : 63,493 మారుతీ కార్లు రీకాల్ 

    December 7, 2019 / 02:13 AM IST

    ప్రముఖ కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకీ 63,493 యూనిట్ల పెట్రోల్ స్మార్ట్ హైబ్రిడ్ కార్లను రీకాల్ చేసింది. సియాజ్, ఎర్టిగా, ఎక్స్‌ఎల్6 మోడళ్లలో మోటార్ జనరేటర్ యూనిట్‌ను సరిచేయటం కోసం వీటిని వెనక్కి పిలిపిస్తున్నట్లు సంస్ధ ఒక ప్రకటనలో తెలిపింద�

    నిత్యానందకు ఆశ్రయంపై ఈక్వెడార్ క్లారిటీ

    December 6, 2019 / 02:31 PM IST

    రేప్ కేసులతో పాటు పలు ఆరోపణలు ఎదుర్కొంటూ దేశం వదిలి పారిపోయిన స్వయం ప్రకటిత దేవుడు నిత్యానందకు తమ దేశం ఆశ్రయం కల్పించిందనే వార్తలపై భారత్ లోని ఈక్వెడార్‌ రాయబార కార్యాలయం స్పందించింది. ఆ వార్తలో ఏ మాత్రం వాస్తవం లేదని క్లారిటీ ఇచ్చింది. ని�

    ఉప్పల్‌లో మ్యాచ్: బౌలింగ్ ఎంచుకున్న భారత్

    December 6, 2019 / 01:17 PM IST

    హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచింది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ తీసుకున్నాడు. టీ20ల్లో వరకూ భారత్.. వెస్టిండీస్‌ను 14 సార్లు ఢీకొనగా.. 8 మ్యాచ్‌ల్లో గెలిచి ఐద

    ధోని పేరుతో ఎగతాళి చేయొద్దు : పంత్ పై పూర్తి నమ్మకం ఉంది

    December 5, 2019 / 10:04 AM IST

    టీమిండియా పటిష్టంగా ఉందని కెప్టెన్ విరాట్ కోహ్లి అన్నాడు. టీ20లో ప్రయోగాలు కొనసాగుతాయని చెప్పాడు. యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ను కోహ్లి వెనకేసుకొచ్చాడు. అతడికి

    ఉప్పల్ లో భారత్ – వెస్టిండీస్ తొలి టీ 20

    December 5, 2019 / 04:20 AM IST

    భారత్‌, వెస్టిండీస్‌ మధ్య 2019, డిసెంబర్ 06వ తేదీ శుక్రవారం తొలి టీ20 జరుగనుంది. ఇందుకోసం ఇరు జట్లు ముమ్మర సాధన చేస్తున్నాయి. నిన్న ఉదయమంతా వెస్టిండీస్‌ క్రికెటర్లు సాధన చేయగా.. మధ్యాహ్నం 2 గంటల నుంచి టీమిండియా ఆటగాళ్లు  ప్రాక్టీస్‌ చేశారు. ప్రధ�

    ఐపీఎల్ వేలం కోసం పేర్లు నమోదు.. స్టార్క్ మళ్లీ దూరం

    December 3, 2019 / 01:44 AM IST

    ఐపీఎల్‌–2020 కోసం జరిగే వేలంలో సత్తా చాటేందుకు 971 మంది క్రికెటర్లు ముందుకు వచ్చారు. నవంబర్‌ 30 చివరి తేదీ కావడంతో వీరంతా పేర్లను నమోదు చేసుకున్నారు. లిస్టులో 713 మంది భారత క్రికెటర్లు కాగా, 258 మంది విదేశీయులు. 19 మంది జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించి�

    రికార్డు స్థాయిలో…లక్ష కోట్లు దాటిన జీఎస్టీ వసూళ్లు

    December 1, 2019 / 11:10 AM IST

    ఆర్థిక మందగమనం నేపథ్యంలోనూ నవంబర్‌లో జీఎస్టీ వసూళ్లు రికార్డు స్ధాయిలో నమోదయ్యాయి. నవంబర్-2019 జీఎస్టీ కలెక్షన్ రూ.1,03,492కోట్లుగా ఉంది. ఇందులో సెంట్రల్‌ జీఎస్టీ వాటా రూ 19,592 కోట్లు కాగా, స్టేట్‌ జీఎస్టీ వాటా రూ 27,144 కోట్లు, ఉమ్మడి జీఎస్టీ రూ 49,028 కోట్లని

    రోహిత్ శర్మ చుట్టూ తిరుగుతున్న బ్రాండింగ్ కంపెనీలు

    November 30, 2019 / 07:03 AM IST

    రోహిత్ శర్మ వరల్డ్ కప్ 2019 నుంచి అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటూనే ఉన్నాడు. ఓపెనర్‌గానూ టెస్టు ఫార్మాట్‌లో అడుగుపెట్టిన వైస్ కెప్టెన్ కార్పొరేట్ కళ్లల్లో పడ్డాడు. అడ్వర్టైజ్‌మెంట్‌లు, మార్కెటింగ్ ఏజెన్సీలు అద్భుత ప్రదర్శనను చేసిన ప్లేయర్లన

10TV Telugu News