Home » #IndiaChina #RajnathSingh #DefenceMinisterRajnathSingh
భారత్-చైనా సైనికుల మధ్య ఇటీవల చోటుచేసుకున్న ఘర్షణపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇవాళ లోక్సభలో ప్రకటన చేశారు. అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ సెక్టార్ లో ఈ నెల 9న భారత్-చైనా సైనికుల ఘర్షణ చోటుచేసుకుందని చెప్పారు. చైనా సైనికులు భారత భ