Home » #IndiaChinaBorder
భారత్, నేపాల్ సరిహద్దుల సమీపంలో గంగానది ఉపనదిపై టిబెట్ ప్రాంతంలో చైనా కొత్త ఆనకట్టను నిర్మిస్తున్నట్లు ఉపగ్రహ చిత్రాల ద్వారా వెల్లడైంది. దీన్నిబట్టి.. ఎల్ఐసీ (వాస్తవ నియంత్రణ రేఖ)లోని తూర్పు, పశ్చిమ ప్రాంతాల్లో సైనిక, మౌలిక సదుపాయాలు, గ్రా�
చైనా భారత్ తో కయ్యానికి కాలు దువ్వుతోంది. తన భూభాగం వెలుపల తొలి విదేశీ నౌకా స్థావరంలో సైనిక కార్యకలాపాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది.
పొరుగు దేశాలపై చైనా తన దుందుడుకు చర్యలను కొనసాగిస్తూనే ఉంది. చుట్టుపక్కల ఉండే దేశాల భూభాగాలను కొద్దికొద్దిగా ఆక్రమిస్తూ, అవి తమ భూభాగాలుగా చెప్పుకుంటోంది. నేపాల్, భూటాన్ లోనూ ఇటువంటి దురాక్రమణలకు పాల్పడుతోంది. భారత్లోన
భారత్-చైనా సరిహద్దుల వద్ద నెలకొన్న పరిస్థితులపై బౌద్ధమత గురువు దలైలామా స్పందించారు. ధర్మశాల నుంచి జమ్మూకశ్మీర్కు వెళ్ళిన ఆయన అక్కడ పర్యటనను ముగించుకుని లద్దాఖ్లోని లేహ్కు పయనమయ్యారు.
చైనా తన బుద్ధి మార్చుకోవడం లేదు. శాంతి మంత్రం జపిస్తూనే ఉద్రిక్తతలు రేపేలా వ్యవహరిస్తోంది. ఈశాన్య లద్దాఖ్ ప్రాంతంలోని వాస్తవ నియంత్రణ రేఖకు సమీపంలోకి చైనా యుద్ధ విమానం దూసుకువచ్చిన ఘటన మీడియాకు ఆలస్యంగా తెలిసింది.
వీసా లేకుండా భారత్లోకి ప్రవేశించి, రెండు వారాల పాటు ఇక్కడే ఉన్నారు ఇద్దరు చైనీయులు. ఆదివారం వారు నేపాల్ వెళ్తుండగా పోలీసులు గుర్తించి అరెస్టు చేశారు.
భారత్లోని తూర్పు లద్దాఖ్ వద్ద చైనా వ్యవహరిస్తోన్న తీరుపై అమెరికా మరోసారి ఆందోళన వ్యక్తం చేసింది. భారత్-చైనా సరిహద్దుల వద్ద పరిస్థితులను మరింత క్లిష్టతరం చేసేలా డ్రాగన్ దేశం వ్యవహరిస్తోందని అమెరికా రక్షణ శాఖ క�
లడఖ్లో చైనా దళాలతో హింసాత్మక ఘర్షణతో యాంటీ చైనా సెంటిమెంట్ బయటకు వచ్చింది. చైనా వస్తువులను దేశం నుంచి బైకాట్ చేయాలంటూ భారతదేశంలో పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తోంది. చైనా దళాలతో జరిగిన ఘర్షణలో 20 మంది భారతీయ సైనికులు అమరులైన సంగతి తెలిసిం
లడఖ్లోని ఇండియా-చైనా వాస్తవాధీన రేఖ (LAC)వద్ద పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య దేశంలో చైనా వస్తువులు, ఉత్పత్తులపై తీవ్ర నిరసన పెరుగుతోంది. సోమవారం రాత్రి గాల్వన్ వ్యాలీలో జరిగిన ఘటనను నిరసిస్తూ 450రకాల చైనా వస్తువులను బహిష్కరిద్దామని CIAT (కాన్�