Home » INDIAN ARMY
8 Pakistani soldiers killed by Indian Army in retaliatory firing along LoC నియంత్రణ రేఖ వెంబడి కాల్పులకు తెగబడిన పాక్ కు భారత్ గట్టిగా బదులిచ్చింది. పాక్ జవాన్ల కాల్పులను భారత సైనికులు ధీటుగా తిప్పికొట్టారు. ఈ క్రమంలో దాదాపు 8మంది పాక్ జవాన్లు ప్రాణాలు కోల్పోయినట్లు భారత ఆర్మీ వర్గాలు త�
మీరు ఇంజినీరింగ్ చదివారా.. అయితే మీకు అద్భుత ఉద్యోగ అవకాశం. బీటెక్, బీఈలో ఏ గ్రూపు అయినా సరే వీటికి అప్లై చేసుకోవచ్చు. joinindianarmy.nic.inలోకి వెళితే అప్లికేషన్ అందుబాటులో ఉంటుంది. షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్ఎస్సీ)టెక్నికల్ కోర్సు ఆధ్వర్యంలో ఈ రిక్రూట్మ�
Indian army gifts 20 horses,10 dogs to bangladesh : భారత సరిహద్దు దేశమైన బంగ్లాదేశ్ కు 20 గుర్రాలను,10 కుక్కలను బహుమతిగా అందజేసింది. పూర్తి స్థాయి ఆర్మీ ట్రైనింగ్ ఇచ్చిన 20 గుర్రాలను..10 జాగిలాలను బంగ్లాదేశ్కు భారత సైన్యం బహమతిగా అందించింది. భారత్- బంగ్లాదేశాల మధ్య ద్వైపాక
Indian Army security : భారత్, చైనా సరిహద్దులో కొన్ని నెలలుగా ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే చలికాలం ప్రారంభం కావడంతో రానున్న రోజుల్లో చలి తీవ్రత పెరుగనుండటంతో భారత సైన్యం భద్రతకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Indian Army launches secure messaging app SAI for jawans ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా గురువారం(అక్టోబర్-30,2020) భారత ఆర్మీ.. ఓ మెసేజింగ్ యాప్ ను లాంఛ్ చేసింది. “సెక్యూర్ అప్లికేషన్ ఫర్ ది ఇంటర్నెట్(SAI)”పేరుతో ప్రత్యేకంగా సైనికుల కోసం అభివృద్ధి చేసిన అప్లికేష్ ను ఆర్మీ విడుదల చేసిం
Testing 12 Missiles Within Two Months : గత రెండు నెలల కాలంలో భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (DRDO) పదుల సంఖ్యలో క్షిపణులను పరీక్షించి యావత్తూ ప్రపంచాన్నే ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఇప్పటివరకూ డీఆర్డీఓ మొత్తం 12 క్షిపణులను పరీక్షించింది. మొట్టమొదటి యాంటీ రేడియేషన్ మి
Dharchula Bridge:అంతర్జాతీయ నిషేధం ఎదుర్కొంటున్న ఉత్తరాఖండ్లోని ప్రముఖ థార్చులా బ్రిడ్జ్ తాత్కాలికంగా పునఃప్రారంభమైంది. గతంలో భారత ఆర్మీ,ఇతర విభాగాలలో పనిచేసి రిటైర్ట్ అయిన నేపాలీ సిటిజన్లు తమ పెన్షన్ సొమ్మును విత్ డ్రా చేసుకునేందుకు…నేపాల్
శిథిలావస్థకు చేరుకున్న పాకిస్తానీ ఆఫీసర్ సమాధిని బాగుచేయడంతో పాటు డెకరేట్ కూడా చేసింది Indian Army. జమ్మూ అండ్ కశ్మీర్ లోని నౌగం సెక్టార్ లో జరిగిన ఈ ఘటనను ఫొటో రూపంలో పంచుకుంది ఇండియన్ ఆర్మీ. శ్రీనగర్ కు చెందిన చినార్ కార్ప్స్ ఎపితాఫ్ యొక్క ఫొటోన�
Medak:శత్రు దేశాల కవ్వింపులు.. యథేచ్ఛగా చెలరేగిపోతున్న విష ప్రచారాలు.. భారత భూ భాగాన్ని ఆక్రమించుకునేందుకు చేసే ప్రయత్నాల్నింటినీ తిప్పికొట్టేందుకు మరింత సామర్థ్యాన్ని పోగు చేసుకుంటుంది ఇండియా. ఈ క్రమంలో రూ.1,094 కోట్లు వెచ్చించి 156 ఇన్ఫాంట్రీ క�