Home » INDIAN ARMY
భారత్ – చైనా సరిహద్దులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే..యుద్ధ వాతావరణం నెలకొంది. పాంగాంగ్ కు భారీగా బలగాలను తరలిస్తోంది చైనా. ఫింగర్ 3 వద్ద కొత్త స్థావరాలను ఏర్పాటు చేసుకుందని భారత ఆర్మీ గుర్తించింది. ఆయుధా�
ఇప్పుడు ప్రపంచం మొత్తాన్ని వణికిస్తున్నది ఏదైనా ఉందంటే.. అది కరోనా మాత్రమే. కానీ.. దానిని మించిన కరోడా చైనా. ఎస్.. డ్రాగన్ కంట్రీ ఎంత డేంజర్ అంటే.. అది కరోనా కంటే ప్రమాదకరం. కరోనా సోకితే.. 2, 3 వారాల్లో పోతుంది. కానీ.. చైనా ఒకసారి ఎంటరైతే.. ఎప్పుడు పోతుం
భారత్-చైనా దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్ని పరిస్థితుల్లో ఇరు దేశాల సరిహద్దుల్లో చైనా బర్రెలు భారత్ లోకి వచ్చాయి. వాటిని గమనించిన భారత్ జవాన్లు సామరస్యంగా స్పందించారు. గతం వారం లడాక్ లోని పాంగ్యాంగ్ సరస్సు వద్ద ఉన్న కీలక ప్రాంతాల�
తూర్పు లడఖ్లోని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్(ఎల్ఐసి) పై భారత్, చైనా మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకు పెరుగి పోతూ ఉన్నాయి. చైనా దళాలు మళ్లీ చొరబడటానికి ప్రయత్నించగా.. దాదాపు నాలుగు దశాబ్దాల తరువాత, సోమవారం రెండు దేశాల మధ్య కాల్పులు జరిగాయి. అయితే, �
తూర్పు లడఖ్ సెక్టార్లోని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (ఎల్ఐసి) లో భారతీయ, చైనా సైనికుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా బయటకు రాలేదు. గత మూడు నెలలుగా తూర్పు లడఖ్లో చైనా మరియు భారతదేశం మధ్య చాలా ఉద్రిక్త పరిస్థితి �
చైనాతో సరిహద్దు వివాదం నేపథ్యంలో త్రివిధ దళాల అధిపతి(CDS) జనరల్ బిపిన్ రావత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికిప్పుడు ఎలాంటి సవాలునైనా ఎదుర్కొనేందుకు భారత సైన్యం పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. అదే సమయంలో భవిష్యత్లో ఎదురయ్యే
Secret Tutu regiment prepared to fight China: చైనా సైన్యంతో పోరాడేందుకు భారత్ టు టు రెజిమెంట్ను రంగంలోకి దించుతోంది. ఇంటెలిజెన్స్ రెజిమెంట్గా గుర్తింపు పొందిన ఈ దళం..సైన్యానికి బదులుగా RAW ద్వారా నేరుగా ప్రధానమంత్రికి నివేదిస్తుంది. చైనాతో యుద్ధానికి ఎప్పుడూ సిద్ధంగ
India-China standoff: ఇప్పటి వరకు ఇండియా, చైనా మధ్య సరిహద్దు ఘర్షణలు పాంగోంగ్ సరస్సు ఉత్తరం ఒడ్డుకు పరిమితంగా ఉండేవి. తాజాగా చైనా దళాలు సరస్సు దక్షిణం ఒడ్డున కూడా భారత భూభాగం వైపు చొచ్చుకొచ్చే ప్రయత్నం చేశాయి. చైనా కుయుక్తులను ముందే పసిగట్టిన భారత దళాలు �
డ్రాగన్ తోక జాడిస్తే… భారత్ చూస్తూ ఊరుకుంటుందా? డ్రాగన్ తోక కట్ చేసే వ్యూహల్ని అమలు చేస్తోంది. సౌత్ చైనా సముద్రంలో భారత యుద్ధ నౌకలు ఎంట్రీ ఇచ్చాయి. తూర్పు లద్దాఖ్ సరిహద్దుల్లో చైనా దుందుడుకు వైఖరికి చెక్ పెట్టేందుకు భారత్ వ్యూహాత్మకం�
పాంగాంగ్ సో సరస్సు దక్షిణ తీరంలోని కీలక పర్వత శిఖరాన్ని భారత సైన్యం అధీనంలోకి తీసుకున్నట్లు సమాచారం. వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి చైనా ఏర్పాటు చేసిన అత్యాధునిక కెమెరాలు, పరికరాల కళ్లుగప్పి భారత బలగాలు ఇలా చేయడం విశేషం. ఈ కీలక పర్వత శిఖరం�