Home » INDIAN ARMY
భారత్ మీద దాయాది దేశం పాక్ కయ్యానికి కాలు దువ్వుతోంది. తమ దేశంపై భారత్ దాడి చేస్తే..అణుబాంబులతో దాడి చేస్తామని ఆ దేశ మంత్రి షేక్ రషీద్ సంచలన వ్యాఖ్యలు చేయడం దుమారం రేపుతోంది. భారత సైన్యంతో పోలిస్తే…పాక్ సైన్యం వెనుకబడి ఉందని..అందుకే చిన్నస్
భిన్నత్వంలో ఏకత్వం అంటారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం. మతాల ప్రకారం కొంతమంది కొట్లాడుతుంటే..మరికొంతమంది సామరస్యంగా ముందుకెళుతున్నారు. హిందూ, ముస్లిం భాయ్ భాయ్ అంటూ ఇతరులను ఆలోచింప చేస్తున్నారు. తాజాగా ఇండియన్ ఆర్మీలో
India – China Border లో మరోసారి హై టెన్షన్ వాతావరణం ఏర్పడుతోంది. తూర్పు లడఖ్ లోని సరిహద్దులో చైనాకు ధీటుగా భారత్ చర్యలు తీసుకొంటోంది. అక్కడ 35 వేల మంది ప్రత్యేక భారతీయ సైనికులను మోహరించింది. వీరంతా కఠినమైన పరిస్థితులను తట్టుకొని నిలబడే వారు. సియాచిన్, ల�
రాఫెల్ వచ్చింది సరే. మరి.. రాఫెల్కు ముందు మన ఇండియన్ ఎయిర్ఫోర్స్ స్టామినా ఏంటి? రాఫెల్ వచ్చాక.. మన బలం ఎంతమేరకు పెరగనుంది.? ఈ అడ్వాన్స్డ్ ఫైటర్ జెట్తో.. ఇండియన్ ఎయిర్ఫోర్స్ ఏమేం చేయబోతోంది? ఈ క్వశ్చన్స్ అన్నింటిని ఆన్సరే.. ఈ స్పెషల్.. రాఫెల్ ర
భారత సైన్యానికి సంబంధించి నరేంద్ర మోదీ సర్కార్ మరో చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. భారత సైన్యంలో పురుషులతో సమాన హోదా పొందాలనే మహిళా అధికారుల కల నెరేవేరింది. షార్ట్ సర్వీస్ కమిషన్ కింద నియమితులైన మహిళా అధికారులందరికీ శాశ్వత కమిషన్ మంజూ�
లద్ధాక్లో ఏర్పడ్డ ఉద్రిక్తతల కారణంగా భారత సైన్యం అత్యవసరంగా ఆధునిక ఆయుధాల కొనుగోలు కోసం ప్రయత్నాలు పారరంభించింది. ఆయుధాలు కొనాలంటే ఏళ్ళు గడిచిపోతున్నాయి. నిపుణుల కమిటీల పరిశీలనలు, అంతర్జాతీయ మార్కెట్ లో టెండర్లు. ఇంతలో దళారుల రంగ ప్రవేశ�
రాజ్నాథ్ సింగ్ లద్ధాక్ పర్యటన విశేషాలు మీడియాలో వచ్చాయి . మీడియాలో కనిపించిన దృశ్యాలు సామాన్యులకు పెద్దగా అర్ధం కావు . కానీ , కొన్ని ఫోటోలు నిపుణులు పసిగట్టారు . అందులో కనిపించిన స్పెషల్ ఫోర్సెస్ ఆయుధాలు ఇప్పటి వరకు బయటి ప్రపంచానికి తెలియద�
సరిహద్దు సమస్యపై చైనాతో వివివాదం కొనసాగుతున్న సమయంలో భారత ఆర్మీ కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా నుండి మరో 72 వేల Sig 716 అసాల్ట్ రైఫిల్స్కు ఆర్డర్ ఇవ్వాలని ఇండియన్ ఆర్మీ నిర్ణయించింది కాగా, ఇప్పటికే నార్తరన్ కమాండ్తో పాటు ఇతర ఆపరేషన్ ప్ర�
వ్యక్తిగత సమాచారం లీక్ కాకుండా నిరోధించడానికి ఫేస్బుక్, టిక్ టాక్, ట్రూ-కాలర్, ఇన్స్టాగ్రామ్తో సహా 89 యాప్లను తమ స్మార్ట్ఫోన్ల నుంచి తొలగించాలని భారత సైన్యం తన సిబ్బందిని కోరింది. డేటింగ్ హంట్ న్యూస్ యాప్తో పాటు డేటింగ్ యాప్స్, టిండెర�
పక్కనే ఉన్న పొరుగు దేశాలు పాకిస్థాన్, చైనా.. ఇండియాను ఇబ్బంది పెట్టేందుకు తరచూ ప్రయత్నిస్తున్నాయి. ముందుగా చైనా భారతను సరిహద్దుల్లో దాడులతో రెచ్చగొడుతుంటే… ఇప్పుడు పాకిస్థాన్ కూడా అదే తరహాలో సరిహద్దుల్లో కాల్పులకు తెగబడుతోంది. రెండు దేశ