Home » INDIAN ARMY
ఇండియన్ ఆర్మీలోని ‘ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్’ 2020 విద్యాసంవత్సరానికి గాను వివిధ కళాశాల్లలో B.sc నర్సింగ్ కోర్సులో ప్రవేశానికి అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతుంది. ఇందుకు మహిళా అభ్యర్ధులు మాత్రమే అర్హులు. ఈ కోర్సుకు ఎంపి�
ఇండియన్ ఆర్మీ నిరుద్యోగ అభ్యర్ధుల కోసం టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్స్ (TGC) ద్వారా 40 పోస్టుల్ని, టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ కోర్స్ (TES) ద్వారా 90 పోస్టుల్ని భర్తీ చేయనుంది. ఆసక్తిగల అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. విద్యార్హత
సరిహద్దుల్లో భారత సైన్యం గర్జిస్తోంది. పీఓకేలో ఉగ్రవాదులతో పబ్జీ ఆడేస్తోంది. పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలపై బాంబుల వర్షం కురిపిస్తోంది. ఇంతకాలం సహనంగా ఉన్నఆర్మీ. ఇప్పుడు సమరానికి సిద్ధం అవుతుంది. దాయాది పాకిస్తాన్ని చావు దెబ్బతీస్తోంది. �
జమ్మూ కాశ్మీర్లో హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థకు చావుదెబ్బ తగిలింది. హిజ్బుల్ టాప్ కమాండర్ ఒసామాను సైన్యం మట్టుబెట్టింది. భారీ ఆపరేషన్లో ఒసామాతో పాటు ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. 9 గంటల పాటు సాగిన ఎన్కౌంటర్లో ఓ జవాను వీరమరణ
భారత ఆర్మీ చీతా హెలికాఫ్టర్ ప్రమాదానికి గురైంది. భూటాన్కు సమీపంలో పొగమంచు కారణంగా శుక్రవారం మధ్యాహ్నం నేలకొరిగింది. భూటాన్లోని యోన్పులా లోకల్ ఎయిర్ పోర్టుకు చేరువలో భారత ఆర్మీ ట్రైనింగ్ తీసుకుంటుండగా ప్రమాదం జరిగింది. ‘ఇండియన్ ఆర్�
భారత యుద్ధనౌక ఐఎన్ఎస్ విక్రాంత్లో దొంగలు పడ్డారు. యుద్ధనౌక విషయంలో అధికారుల నిర్లక్ష్యం భద్రతా వైఫల్యాన్ని తెరపైకి తెచ్చింది. ఐఎన్ఎస్ విక్రాంత్లో సీసీటీవీ కెమెరాలు లేకపోవడం దర్యాప్తుకు ఆటంకంగా మారనుంది. యుద్ధ నౌక ఐఎన్ఎస్ విక్రా�
ఓ వైపు కాల్పులు..మరోవైపు చిన్నారులు..వీరందరినీ భారత సైనికులు సేఫ్ ప్లేస్కు తరలించారు. విద్యార్థుల బ్యాగులు ఒకరు మోస్తూ..మరొకరు విద్యార్థులను ఎత్తుకుని ఎత్తైన ప్రదేశం గుండా సైనికులు వెళ్లిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చిన్�
ఇండియన్ ఆర్మీలో చేరి దేశానికి సేవ చేసేందుకు జమ్మూకశ్మీర్ యువత ఉత్సాహంగా ఉన్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారిగా జమ్మూకశ్మీర్ లో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీని నిర్వహిస్తోంది ఇండియన్ ఆర్మీ. జమ్మూకశ్మీర్ లోని వివిధ ప్రాంతాల నుంచి వందల�
ఇంటర్ MPC చదివిన విద్యార్థులకు ఇంజినీరింగ్ విద్యతోపాటు లెఫ్టినెంట్ ఉద్యోగాన్ని అందిస్తోంది ఇండియన్ ఆర్మీ. ఇందుకు 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. షార్ట్లిస్ట్ చేసిన అభ్యర్థులకు రెండు దశల్లో 
దేశవ్యాప్తంగా సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఆఫ్ ఎడ్యుకేషన్ (CBSE) టెన్త్ ఫలితాల్లో వేలాది మంది విద్యార్థులు అత్యధిక స్కోరుతో రాణించారు.