Home » INDIAN ARMY
పురాణ పాత్ర యతి పాదముద్రలకు సంబంధించి ఇండియన్ ఆర్మీ చేసిన ప్రకటనను నేపాల్ ఆర్మీ ఖండించింది. అవి మంచు ఎలుగుబంటి పాదముద్రల్లా ఉన్నాయని తెలిపింది. భారత ఆర్మీ వాటిని గుర్తించిన ఏరియాలో తరచూ ఎలుగుబంట్లు సంచరిస్తుంటాయని తెలిపింది. నార్త్ ఈస్�
విశ్వంలో సైన్స్కు అందని ఎన్నో రహస్యాలు ఉన్నాయి. మనిషి కంటికి కనిపించని అద్భుతాలను వెలుగులోకి తెచ్చే సైంటిస్టులు వాటిపై రీసెర్చ్ చేస్తున్నారు.
హిమాలయ పర్వతాల్లో ఋషులు, దేవతలు తిరుగుతూ ఉంటారని వార్తలు వింటూనే ఉంటాం అయితే వాటికి సరైన ప్రూఫ్లు మాత్రం ఇప్పటివరకు లేవు. అయితే అప్పుడప్పుడూ పాదాలు కనిపించాయి. మంచు మనుషులు తారసపడ్డారు అనే మాటలను మాత్రం వింటుంటాం. అయితే తాజాగా ఇటువంటి విష�
ఈశాన్య సరిహద్దుల్లో తరచూ టెన్షన్ వాతావరణం సృష్టిస్తున్న చైనాకు చెక్ పెట్టేందుకు భారత్ సరికొత్త వ్యూహాంతో అడుగులేస్తోంది. అసోంను రెండుగా విడదీస్తున్న బ్రహ్మపుత్ర నది కింద సొరంగం తవ్వాలని కేంద్రప్రభుత్వం ఫ్లాన్ చేస్తోంది.దీనిపై పూర్త�
మిలటరీ పోలీస్ లో మొట్టమొదటిసారిగా మహిళలను సైనికులుగా నియామకాల కోసం ఇండియన్ ఆర్మీ ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభించింది.ఇవాళ(ఏప్రిల్-25,2019) నుంచి ఆన్ లైన్ ప్రాసెస్ మొదలు అయింది. ఆర్మీ చీఫ్ గా బిపిన్ రావత్ బాధ్యతలు చేపట్టినప్పడే ఈ ప్రాజెక్ట్
ఇండియన్ ఆర్మీలో 2020 జనవరిలో ప్రారంభమయ్యే 130 వ టెక్నికల్ గ్రాడ్యుయేషన్ కోర్సులో ప్రవేశానికి అవివాహిత పురుష అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ కోర్సుకు ఎంపికైన అభ్యర్ధులకు డెహ్రాడూన్ లోని ఇండియన్ మిలటరీ అకాడమీలో ఏడాది
తెలంగాణలో బీజేపీ తరుపున గెలిచిన ఒకే ఒక్క ఎమ్మెల్యే రాజాసింగ్ పాకిస్తాన్ ట్యూన్ను కాపీ కొట్టి పాట రూపొందించాడంటూ.. పాకిస్తాన్ ఆర్మీ మేజర్ జనరల్ ఆసిప్ గఫూర్ ట్వీట్ చేశారు. ‘పాకిస్తాన్ జిందాబాద్’ అనే సాంగ్ ట్యూన్ను కాపీ కొట్టి పాట పాడి భార�
ఏకే 203.. ప్రపంచ శ్రేణి ఆయుధాల్లో అత్యాధునిమైంది. అమెరికా అమ్ములపొదిలోని ఆయుధాలకన్నా శక్తివంతమైనది. శత్రువును చీల్చి చెండాడే ఆయుధమిది. ఇండియన్ ఆర్మీకి ఇవి అందిన వెంటనే ప్రపంచంలోని బలవంతమైన సైన్యాల్లో మనదీ చేరిపోతుంది. ఇకపై భారత సైనికుల ముం�
ఇండియన్ ఆర్మీ మరింత ధైర్యంగా ముందుకు కదలనుంది. శత్రువు ఆటకట్టించే అద్భుతమైన ఆయుధం అందుబాటులోకి రానుంది. ఉగ్రమూకలను సరిహద్దు వంక కూడా చూడకుండా చేసే పాశుపతాస్ర్తం సిద్ధమవుతోంది. గుండెలనిండా ధైర్యంతో ముందుకు కదిలే భారత సైనికుడి చేతికి అత్�
ఉగ్రవాదులు రెచ్చిపోతూనే ఉన్నారు. భారత సరిహద్దులోకి ఎంట్రీ ఇచ్చేందుకు తెగ ప్రయత్నిస్తున్నారు. భారత్లో ప్రవేశించి ఉగ్రవాద కార్యకలాపాలు విస్తరించేందుకు ట్రై చేస్తున్నారు. వీరిని భారత బలగాలు అడ్డుకుంటున్నాయి. ఎన్ కౌంటర్లో ఉగ్రవాదులను భ