INDIAN ARMY

    రక్షణ శాఖ కీలక నిర్ణయం : ఆర్మీలోని అన్ని శాఖల్లో మహిళా అధికారిణిలు

    March 6, 2019 / 04:11 AM IST

    ఇండియన్ ఆర్మీలో దీర్ఘకాలం పనిచేయాలనుకునే మహిళా అధికారిణిలకు గుడ్ న్యూస్.  ఇకపై ఇండియన్ ఆర్మీలోని మొత్తం 10 బ్రాంచిల్లో శాశ్మత కమిషన్(PC)లో మహిళా అధికారిణిలు పనిచేయవచ్చు. ఈ మేరకు రక్షణమంత్రిత్వ శాఖ మంగళవారం(మార్చి-5,2019) నిర్ణయం తీసుకుంది. ఇ�

    పాకిస్తాన్ భారీ కుట్ర : భద్రతా దళాల రేషన్‌లో విషం

    March 3, 2019 / 10:12 AM IST

    పాకిస్తాన్ మరో భారీ పన్నాగం పన్నిందా. భద్రతా దళాల రేషన్‌లో విషం కలిపేందుకు కుట్ర చేసిందా. అంటే.. నిఘా వర్గాలు అవుననే అంటున్నాయి. పాకిస్తాన్ మిలిటరీ

    అభినంద‌న్ ను తీసుకొస్తున్న పాక్ కాన్వాయ్ | IAF Pilot Abhinandan Brought To Wagah Border | 10TV

    March 2, 2019 / 10:23 AM IST

    పాక్‌కు అమెరికా వార్నింగ్ లేఖ : ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయండి

    February 27, 2019 / 04:09 AM IST

    పుల్వామాపై ఉగ్రదాడి అనంతరం భారతదేశం తీసుకుంటున్న చర్యలకు అంతర్జాతీయంగా మద్దతు పెరుగుతోంది. పాక్‌పై ప్రెషర్ పెరిగిపోతోంది. తాజాగా అగ్రరాజ్యం పాక్‌కు అమెరికా గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఫిబ్రవరి 27వ తేదీ బుధవారం పాక్ విదేశాంగ కార్యదర్శి ఖురే�

    భారత్ విజయనాదం : 350 మంది ఉగ్రవాదుల హతం

    February 27, 2019 / 01:19 AM IST

    12 మిరాజ్‌ 2000 యుద్ధవిమానాలు.. అండగా సుఖోయ్‌లు.. నిఘా డ్రోన్లు.. ముందస్తు జాగ్రత్తగా క్షిపణుల మోహరింపుతో భారత సైన్యం ముందుకు కదిలింది. పాక్‌ ఆక్రమిత భూభాగంలోకి ప్రవేశించి మరీ.. జైషే మహమ్మద్‌ ఉగ్రవాద స్థావరాలపై 1000 కిలోల లేజర్‌ గైడెడ్‌ బాంబుల వర్షం

    పాక్ జెట్ విమానాల కలకలం

    February 27, 2019 / 01:13 AM IST

    పాక్‌లోని ఉగ్రస్థావరాలను భారత్‌ వైమానిక దళం నేలకూల్చడంతో ఆ దేశం ప్రతీకార చర్యకు ప్లాన్‌ వేస్తోందా? మరో దాడికి పూనుకుంటుందా? ఇప్పుడు ఇవే అనుమానాలు బలపడుతున్నాయి. ఫిబ్రవరి 26వ తేదీ రాత్రి కరాచీ, రావల్పిండి, ఇస్లామాబాద్‌లో జెట్‌ విమానాలు కలకలం

    బోర్డర్ లో హైఅలర్ట్ : ప్రధాని మోడీ ఎమర్జెన్సీ మీటింగ్ 

    February 26, 2019 / 05:38 AM IST

    ఢిల్లీ : పాకిస్థాన్ ఉగ్రవాద స్థావరాలపై భారత్ ఆర్మీ సర్జికల్ దాడులతో విరుచుకుపడింది. ఈ క్రమంలో ప్రధాని నరేంద్రమోడీ అత్యవసరంగా సమావేవమయ్యారు. పాక్ స్థావరాలపై మూడు ప్రాంతాలపై భారత  వైమానిక దాడుల్లో 300 మంది వరకు ఉగ్రవాదులు హతమైనట్లుగా సమాచార�

    తుపాకీతో కనిపిస్తే కాల్చేస్తాం : జమ్మూ కాశ్మీర్ లో ఆర్మీ హెచ్చరికలు 

    February 19, 2019 / 07:25 AM IST

    శ్రీన‌గ‌ర్ : జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో ఎవ‌రైనా అనుమతి లేకుండా తుపాకీతో తిరుగుతూ కనిపిస్తే వాళ్ల‌ను వెంట‌నే కాల్చి పారేస్తామని ఇండియ‌న్ ఆర్మీ మంగళవారం  హెచ్చరించింది.  కాశ్మీర్‌లో జ‌రిగిన పుల్వామా కారు బాంబు దాడి త‌ర్వాత‌ ఇండియ‌న్ ఆర్మ�

    విరాళం ఇవ్వాలంటే: వీరజవాన్ల కుటుంబాలను ఆదుకోండిలా

    February 15, 2019 / 11:42 AM IST

    జ‌మ్మూకాశ్మీర్ లోని  పుల్వామా జిల్లాలో పాకిస్థాన్ కు చెందిన ఉగ్ర‌వాద సంస్థ జైషే మ‌హ‌మ‌ద్ జరిపిన LED బ్లాస్ట్ లో సీఆర్పీఎఫ్ జ‌వాన్లు వీరమరణం పొందారు. దీంతో అమరులైన జవాన్ల కుటుంబ సభ్యులు అనాథలయ్యారు.

    ప్రధాని మోదీ  ఆదేశం : ఆమెకు  రూ.కోటి పెన్షన్ 

    January 25, 2019 / 09:36 AM IST

    ఢిల్లీ : భారత సరిహద్దులో మన సైనికులు అహర్నిశలు కళ్లలో ఒత్తులు వేసుకుని కాపలా కాస్తేనే దేశ ప్రజలంతా ప్రశాంతంగా ఉండగలం. అటువంటి సైనికులకు దేశ ప్రభుత్వం ఎంతటి గౌరవాన్ని ఇస్తుందో ప్రశ్నించుకోవాల్సిన పరిస్థితి. సైన్యంలో విశేషా సేవలందించి రిటై�

10TV Telugu News