Home » INDIAN ARMY
ఇండియన్ ఆర్మీలో దీర్ఘకాలం పనిచేయాలనుకునే మహిళా అధికారిణిలకు గుడ్ న్యూస్. ఇకపై ఇండియన్ ఆర్మీలోని మొత్తం 10 బ్రాంచిల్లో శాశ్మత కమిషన్(PC)లో మహిళా అధికారిణిలు పనిచేయవచ్చు. ఈ మేరకు రక్షణమంత్రిత్వ శాఖ మంగళవారం(మార్చి-5,2019) నిర్ణయం తీసుకుంది. ఇ�
పాకిస్తాన్ మరో భారీ పన్నాగం పన్నిందా. భద్రతా దళాల రేషన్లో విషం కలిపేందుకు కుట్ర చేసిందా. అంటే.. నిఘా వర్గాలు అవుననే అంటున్నాయి. పాకిస్తాన్ మిలిటరీ
పుల్వామాపై ఉగ్రదాడి అనంతరం భారతదేశం తీసుకుంటున్న చర్యలకు అంతర్జాతీయంగా మద్దతు పెరుగుతోంది. పాక్పై ప్రెషర్ పెరిగిపోతోంది. తాజాగా అగ్రరాజ్యం పాక్కు అమెరికా గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఫిబ్రవరి 27వ తేదీ బుధవారం పాక్ విదేశాంగ కార్యదర్శి ఖురే�
12 మిరాజ్ 2000 యుద్ధవిమానాలు.. అండగా సుఖోయ్లు.. నిఘా డ్రోన్లు.. ముందస్తు జాగ్రత్తగా క్షిపణుల మోహరింపుతో భారత సైన్యం ముందుకు కదిలింది. పాక్ ఆక్రమిత భూభాగంలోకి ప్రవేశించి మరీ.. జైషే మహమ్మద్ ఉగ్రవాద స్థావరాలపై 1000 కిలోల లేజర్ గైడెడ్ బాంబుల వర్షం
పాక్లోని ఉగ్రస్థావరాలను భారత్ వైమానిక దళం నేలకూల్చడంతో ఆ దేశం ప్రతీకార చర్యకు ప్లాన్ వేస్తోందా? మరో దాడికి పూనుకుంటుందా? ఇప్పుడు ఇవే అనుమానాలు బలపడుతున్నాయి. ఫిబ్రవరి 26వ తేదీ రాత్రి కరాచీ, రావల్పిండి, ఇస్లామాబాద్లో జెట్ విమానాలు కలకలం
ఢిల్లీ : పాకిస్థాన్ ఉగ్రవాద స్థావరాలపై భారత్ ఆర్మీ సర్జికల్ దాడులతో విరుచుకుపడింది. ఈ క్రమంలో ప్రధాని నరేంద్రమోడీ అత్యవసరంగా సమావేవమయ్యారు. పాక్ స్థావరాలపై మూడు ప్రాంతాలపై భారత వైమానిక దాడుల్లో 300 మంది వరకు ఉగ్రవాదులు హతమైనట్లుగా సమాచార�
శ్రీనగర్ : జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో ఎవరైనా అనుమతి లేకుండా తుపాకీతో తిరుగుతూ కనిపిస్తే వాళ్లను వెంటనే కాల్చి పారేస్తామని ఇండియన్ ఆర్మీ మంగళవారం హెచ్చరించింది. కాశ్మీర్లో జరిగిన పుల్వామా కారు బాంబు దాడి తర్వాత ఇండియన్ ఆర్మ�
జమ్మూకాశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో పాకిస్థాన్ కు చెందిన ఉగ్రవాద సంస్థ జైషే మహమద్ జరిపిన LED బ్లాస్ట్ లో సీఆర్పీఎఫ్ జవాన్లు వీరమరణం పొందారు. దీంతో అమరులైన జవాన్ల కుటుంబ సభ్యులు అనాథలయ్యారు.
ఢిల్లీ : భారత సరిహద్దులో మన సైనికులు అహర్నిశలు కళ్లలో ఒత్తులు వేసుకుని కాపలా కాస్తేనే దేశ ప్రజలంతా ప్రశాంతంగా ఉండగలం. అటువంటి సైనికులకు దేశ ప్రభుత్వం ఎంతటి గౌరవాన్ని ఇస్తుందో ప్రశ్నించుకోవాల్సిన పరిస్థితి. సైన్యంలో విశేషా సేవలందించి రిటై�