Home » Indian Athletes
భారత్ క్రీడాభిమానుల చూపంతా స్టార్ షట్లర్ లక్ష్యసేన్ వైపు ఉంది. ఆదివారం జరిగే పురుషుల సింగిల్స్ సెమీస్ లో ఒలింపిక్ ఛాంపియన్ డెన్మార్క్ క్రీడాకారుడు విక్టర్ అక్సెల్సెన్ తో లక్ష్యసేన్ తలపడనున్నాడు.
పారిస్ ఒలింపిక్స్ లో బ్యాడ్మింటన్ లో భారత పతకాశలు మోస్తున్న యువ షట్లర్ లక్ష్యసేన్ మరో అడుగు ముందుకేశాడు. సెమీఫైనల్స్ లోకి దూసుకెళ్లాడు.
పారిస్ ఒలింపిక్స్ 2024 అధికారిక ప్రారంభ వేడుకలు స్థానిక కాలమానం ప్రకారం రేపు (జూలై 26 శుక్రవారం) రాత్రి 7 గంటలకు నిర్వహించనున్నారు.
భారత అథ్లెట్లు మరింత ఉన్నత స్థానాలకు చేరుకునేందుకు అన్ని విధాలుగా సహాయపడతామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు.
రష్యాలోని మాస్కోలో జరుగుతున్న "వూషూ స్టార్స్ ఛాంపియన్షిప్" పోటీల్లో పాల్గొని గోల్డ్ మెడల్ సాధించిన 15 ఏళ్ల సాదియా తారిఖ్ ను ప్రధాని మోదీ సహా ఇతర నేతలు ప్రశంసల్లో ముంచెత్తారు.
టోక్యో ఒలింపిక్స్ లో కాంస్య పతకం చేజారిన అథ్లెట్లకు గిఫ్ట్ లు ప్రకటించింది ప్రముఖ కార్ల కంపెనీ టాటా. చివరి వరకు పోరాడి ఓటమి చవిచూసిన అథ్లెట్లకు తమ వాహన శ్రేణిలోని ఆల్ట్రోజ్ కారును బహుమతిగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అక్కడ ఓడినా.. మా మనసు గ�
జులై 23 నుంచి ప్రారంభమయ్యే టోక్యో ఒలింపిక్స్లో పాల్గొనే భారత అథ్లెట్లు అంచనాలకు తలవంచకుండా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలని ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు.