Home » Indian Currency
Rs 500 Notes : రూ. 50 కరెన్సీ నోట్లు ఫేక్ లేదా రియల్ అని ఎలా గుర్తుపట్టాలో తెలుసా? మీ స్మార్ట్ఫోన్లో ఈ యాప్ ఉంటే చాలు.. ఈజీగా ఆ నోట్ రియల్ లేదా ఫేక్ నోట్ అనేది ఈజీగా కనిపెట్టేయొచ్చు.
కరెన్సీ నోట్లపైనా గాంధీ బొమ్మను తీసేయండి అంటూ మహాత్మా గాంధీ ముని మనవడు తుషార్ గాంధీ ట్వీట్ చేశారు.
ఇండియన్ కరెన్సీ నోట్లపై మహాత్మాగాంధీ ఫోటో మాత్రమే దశాబ్దాలుగా ముద్రిస్తున్నారు. తాజాగా మహాత్మాగాంధీతోపాటు ఎంపిక చేసిన నోట్లపై రవీంద్రనాథ్ ఠాగూర్ తోపాటు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఫోటోలు కూడా ముద్రించనున్నారని వార్తలు వ�
దేశంలో అన్ని కరెన్సీ నోట్లను ఆర్బీఐ ముద్రిస్తుంది. భద్రత విషయంలో రాజీపడకుండా ప్రతి నోటుకి అనేక రకాల భద్రతా మార్కులను నోట్లపై వేస్తుంది.
నోట్ల రద్దు తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) పలు కొత్త నోట్లు విడుదల చేసింది. సరికొత్త ఫీచర్లు, లోగోలు, సెక్యూరిటీ ప్రమాణాలతో ఫ్రెష్ లుక్తో పాత వాటి స్థానంలో కొత్త కరెన్సీ నోట్లు తీసుకొచ్చింది.