Home » indian fishermen
మత్స్యకారుల అరెస్టును ఫిషర్ మెన్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. ఇటీవల భారత మత్స్యకారులపై శ్రీలంక అధికారులు దాడులు చేయడం పరిపాటిగా మారిందని తెలిపింది.
తమ ప్రాదేశిక జలాల్లో చేపలు పట్టినట్లు ఆరోపిస్తూ నిర్బంధించిన 12 మంది భారతీయ మత్స్యకారులను శ్రీలంక కోర్టు విడుదల చేసింది.