Home » Indian fishermen arest
శ్రీలంక సముద్ర జలాల్లో వేట సాగిస్తున్నారనే ఆరోపణలపై 27 మంది భారతీయ జాలర్లను అరెస్టు చేశారు. శ్రీలంక ప్రాదేశిక జలాల్లో వేటాడటం ఆరోపణలపై 27 మంది భారతీయ మత్స్యకారులను అరెస్టు చేసినట్లు శ్రీలంక నావికాదళం తెలిపింది....
మత్సకారులు తమ భూభాగంలో చేపల వేట చేశారని ఆరోపిస్తూ.. శ్రీలంక నావికాదళం 54 మంది భారతీయ మత్స్యకారులను అరెస్టు చేసింది.. వారినుంచి ఐదు ట్రాలర్లను స్వాధీనం చేసుకున్నట్లు గురువారం అధికారిక ప్రకటన తెలిపింది.