Home » indian hockey team
పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత హాకీ జట్టు కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. ప్రత్యర్థి జట్టు స్పెయిన్ తో తలపడిన భారత్ జట్టు.. 2-1 గోల్స్ తేడాతో విజయం సాధించింది.
కామన్వెల్త్ గేమ్స్2022లో భారత్ దూసుకుపోతోంది. కామన్వెల్త్ గేమ్స్ లో భారత హాకీ జట్టు ఘన విజయం సాధించింది. కెనడాపై ఏకంగా 8-0 తేడాతో గెలుపొందింది. ఈ గెలుపుతో భారత హాకీ జట్టు పూల్-బీ టాపర్గా నిలిచింది.
కాంస్య పతక పోరులో భారత మహిళల హాకీ జట్టు పోరాడి ఓడింది. బ్రిటన్ తో జరిగిన పోరులో 4-3 తేడాతో భారత్ ఓటమి చవిచూసింది. ఆరంభంలో తడబడినప్పడికి ఆ తర్వాత పుంజుకుని బ్రిటన్ కి గట్టి పోటీ ఇచ్చారు.
టోక్యో ఒలింపిక్స్లో కాంస్య పతకం సాధించిన భారత హాకీ జట్టుకు ప్రధాని మోడీ, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ లు అభినందనలు తెలిపారు. భారత హాకీ జట్టును చూసి దేశం గర్విస్తోందని అభినందిస్తూ ప్రశంసించారు. భారత హాకీ జట్టు 41 సంవత్సరాల తర్వాత దేశానికి
భారత హాకీ జట్టు ఓటమి..ప్రధాని మోడీ స్పందించారు. జీవితంలో గెలుపు, ఓటములు ఒక భాగం..టోక్యో ఒలింపిక్స్లో మన హాకీ జట్టు బాగా ఆడడానికి ప్రయత్నించింది. ఫైనల్స్ కు వెళ్లటానికి వారి ఆడిన తీరు..గెలవాలనే వారు తపనపడ్డారని అది చాలా మంచి విషయం అని అన్�
41 ఏళ్ల తర్వాత సెమీస్కు భారత హాకీ జట్టు