Home » Indian National Congress
జూబ్లిహిల్స్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా మాగంటి గోపీనాథ్ ఉన్నారు. మరోసారి ఆయనకే గులాబీ టికెట్ దక్కే అవకాశాలు ఉన్నాయ్. గత ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసిన రావుల శ్రీధర్ రెడ్డి... ప్రస్తుతం బీఆర్ఎస్లో కొనసాగుతున్నారు. ఆయన కూడా జూబ్లిహిల్స్ టిక�
మంచిర్యాలలో బీఆర్ఎస్ నుంచి నడిపెల్లి దివాకర్ రావు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఇప్పటికీ నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన.. మంచిర్యాల ప్రాంతానికి చేసిందేమీ లేదనే ప్రచారం ఉంది. ఇది ఆయనకు భారీ మైనస్ అయ్యే అవకాశం ఉంది. రాబోయే ఎన్నికల్లో
ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో.. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. మునుపెన్నడూ లేని విధంగా బాలినేనిపై తీవ్ర స్థాయిలో అవినీతి ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయ్. మంగమూరు రోడ్డులోని వందల కోట్లు విలువ చేసే భూమి వి
కాంగ్రెస్ పార్టీని వీడిన 12 మందిని టీఆర్ఎస్ ప్రలోభాలకు గురి చేసిందని, వారిని అక్రమంగా, చట్టవ్యతిరేకంగా టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకుందని, దీనిపై గతంలోనే ఫిర్యాదు చేశామని రేవంత్ గుర్తు చేశారు. జనవరి 6వ తేదీన మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో ఈ విషయ�
1971లో తూర్ప్ బెంగాలీ శరణార్థుల సంక్షోభ సమయంలో ఈశాన్య రాష్ట్రాల్లో ఆయన శరణార్థులకు సేవలందిస్తున్న సమయంలో ఇందిరా కంటబడ్డారు. అశోక్ సమర్థత, నైపుణ్యతలను గుర్తించి ఎన్ఎస్యూఐలోకి తీసుకున్నారు. అనంతరం ఎన్ఎస్యూఐ జాతీయ అధ్యక్షుడు అయ్యారు. 1977లో తొ
తెలంగాణ తెచ్చాను అని చెప్పుకున్న టీఆర్ఎస్కు ప్రజలు రెండుసార్లు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలనుకుంటున్నారు.
రాహుల్ గాంధీ గురించి మాట్లాడే నైతిక హక్కు టీఆర్ఎస్ నేతలకు లేదని విమర్శించారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్.
మాజీ ఎన్నికల వ్యూహకర్త.. మాజీ జేడీయూ నేత ప్రశాంత్ కిషోర్ పూర్తిస్థాయి రాజకీయ నేత కానున్నాడా? మళ్ళీ రాజకీయాలలో చక్రం తిప్పాలని ఆరాటపడుతున్నాడా?
తెలంగాణ కాంగ్రెస్లో మరో రగడ రాజుకుంది. దళిత, గిరిజన దండోరా సభ నేతల మధ్య చిచ్చురేపింది. ఇంద్రవెల్లి సభను మహేశ్వర్రెడ్డి వ్యతిరేకించగా... ఇబ్రహీంపట్నం సభను కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యతిరేకిస్తున్నారు. పోలీసులు కూడా అనుమతి నిరాక
హుజూరాబాద్కు ఉపఎన్నిక రాబోతున్నవేళ ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి 2018ఎన్నికల్లో పోటీచేసిన కౌశిక్ రెడ్డి రాజీనామా చెయ్యగా రాజకీయం రసవత్తరంగా మారింది.