Home » Indian Navy Chief R Hari Kumar
భారత యుద్ధ నౌకలన్నింటిలోనూ బ్రహ్మోస్లని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది రక్షణశాఖ. నౌకాదళంలో ప్రపంచంలోనే నంబర్ వన్గా నిలిచేందుకు భారత్ కసరత్తు చేస్తోంది.
సముద్రంలో ఇండియన్ నేవీని శత్రుదుర్భేద్యంగా మార్చేందుకు.. మానవరహిత విమానాలే కాదు.. నీటి అడుగుల ఉండే నౌకలను కూడా ఇండియన్ నేవీ పరిశీలిస్తోంది. ఈ అన్మ్యాన్డ్ అండర్ వాటర్ వెహికిల్స్.. నీటి లోపల నిఘా పెట్టడం మాత్రమే కాదు.. అవసరమైతే దాడి చేసేందుకు �