Home » INDIAN RAILWAY CATERING AND TOURISM CORPORATION
వందే భారత్ ఎక్స్ ప్రెస్లో ప్రయాణిస్తూ IRCTC అందించిన ఆహారం చూసి ఓ వ్యక్తి షాకయ్యాడు. అతనికి ఇచ్చిన చపాతీకి బొద్దింక అంటుకుని కనిపించింది. ఆందోళనకు గురైన వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రస్తుతం అతని పోస్టు వైరల్ అవుతోంది.
తరుచుగా రైలు ప్రయాణాలు చేసేవారికి.... కుటుంబ సభ్యులతో...బంధుమిత్రులతో కలిసి పుణ్యక్షేత్రాలకు, పర్యాటక ప్రదేశాలకు గ్రూప్గా వెళ్లే వారికి భారతీయ రైల్వే శుభవార్త అందించింది.