Home » Indian Railways Secunderabad
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నిరసన కేసులో సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్, మాజీ సైనిక ఉద్యోగి ఆవుల సుబ్బారావును తెలంగాణ రాష్ట్ర పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు, అతన్ని అదుపులోకి తీసుకోవడానికి కమిషనర్ టాస్క్ఫోర�
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆందోళనలు చేయించడానికి కుట్ర పన్నారని ఆరోపణలు ఎదుర్కొంటోన్న కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు సుబ్బారావును తెలంగాణ పోలీసుల అదుపులోకి త�
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఇటీవల నిర్వహించిన ఆందోళనల్లో పాల్గొన్న ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు.
దేశవ్యాప్తంగా రైల్వే రిజర్వేషన్ వ్యవస్థలో పెద్ద ఆటంకం తప్పింది. సికింద్రాబాద్ రైల్వే డిజాస్టర్ రికవరీ కేంద్రం అప్రమత్తత కారణంగా ఇది సాధ్యమైంది. దాదాపు 15 రాష్ట్రాల్లో రైల్వే టిక్కెట్ల జారీ, రిజర్వేషన్ బెర్తుల కేటాయింపు ప్రక్రియలకు ఆట�