Home » Indian RAilways
దేశంలో సొంతంగా తయారు చేసిన వందే భారత్ మూడో రైలు ట్రయల్ రన్ ముగిసింది. ఈ రైలు గంటకు 180 కిలోమీటర్ల వేగాన్ని అందుకున్నట్లు రైల్వే మంత్రి వెల్లడించారు. వచ్చే ఆగష్టు నాటికి ఇలాంటి మొత్తం 75 రైళ్లను అందుబాటులోకి తేవాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుం�
రైలు క్యాన్సిల్ కావడంతో ఒక ప్రయాణికుడికి కార్ బుక్ చేసి గమ్యస్థానానికి చేర్చింది. సత్యం గద్వి అనే ఐఐటీ మద్రాస్కు చెందిన ఏరోస్పేస్ ఇంజనీరింగ్ స్టూడెంట్ గుజరాత్లోని ఏక్తా నగర్ రైల్వే స్టేషన్ నుంచి వడోదరకు టిక్కెట్ బుక్ చేసుకున్నాడు.
ప్రయాణీకులకు భారతీయ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. ఇక నుండి రైల్వే ప్రయాణీకులు మరిన్ని టికెట్లు బుక్ చేసుకొనే అవకాశాన్ని కల్పించింది. ప్రయాణీకుల సౌకర్యార్థం ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) వెబ్సైట్, యాప్లో టికెట్ బ
తరుచుగా రైలు ప్రయాణాలు చేసేవారికి.... కుటుంబ సభ్యులతో...బంధుమిత్రులతో కలిసి పుణ్యక్షేత్రాలకు, పర్యాటక ప్రదేశాలకు గ్రూప్గా వెళ్లే వారికి భారతీయ రైల్వే శుభవార్త అందించింది.
‘ఫ్రీ అలవెన్స్’ పరిధిని దాటి అదనపు లగేజీతో ప్రయాణించే వారు ప్రత్యేకంగా రుసుము చెల్లించాలని తెలిపింది. టికెట్ తీసుకోకుండా ఎక్స్ట్రా లగేజీతో అక్రమంగా ప్రయాణాలు చేస్తే భారీ జరిమానా విధించనున్నట్టు పేర్కొంది.
కలియుగ ప్రత్యక్ష దైవం..అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడు..శ్రీ తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి పాదాల చెంత ఉన్న తిరుపతిలోని రైల్వే స్టేషన్ వరల్డ్ క్లాస్ రైల్వే స్టేషన్గా రూపుదిద్దుకోనుంది. ఈ అద్భుతమైన రైల్వే స్టేషన్ కు సంబంధించి డిజైన�
కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ..వచ్చే ఏడాది ఆగష్టు నాటికి భారత్ లో మరో 75 వందే భారత్ రైళ్లను ప్రారంభించనున్నట్లు తెలిపారు
Railway Introduced Baby Berth In Sleeper Class Coaches : రైల్వే శాఖ చంటిబిడ్డలున్న తల్లుల కోసం ఓ వినూత్న నిర్ణయం తీసుకుంది. రైలులో ప్రయాణించే సమయంలో చంటిబిడ్డలున్న తల్లులకు సీటు ఇబ్బంది లేకుండా చక్కటి నిర్ణయం తీసుకుంది. సీటును ప్రత్యేకంగా రూపొందించింది. ప్రయాణ సమయంలో తల్లు
అనధికారిక ప్రయాణాలను అరికట్టేందుకు ఈశాన్య సరిహద్దు రైల్వే (NFR) అధికారులు నిత్యం తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఒక్క ఏడాది కాలంలో సుమారు రూ.23 కోట్ల రూపాయలు జరిమానా వసూలు చేశారు
Book Train Tickets : ట్రైన్ జనరల్ టికెట్ల కోసం ఇకపై భారీ క్యూలైన్ అక్కర్లేదు.. సులభంగా బుకింగ్ చేసుకోవచ్చు. సాధారణంగా ట్రైన్లలోని జనరల్ బోగీలు ప్రయాణికులతో రద్దీగా కనిపిస్తుంటాయి. జనరల్ బోగీల్లో టికెట్ తెచ్చుకోవాలంటే కష్టమే..