Home » Indian RAilways
భారత్, నేపాల్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించే లక్ష్యంతో అయోధ్య నుంచి నేపాల్లోని జనక్పూర్ మధ్య ‘శ్రీరామ - జానకి యాత్ర‘ పేరుతో భారత్ గౌరవ్ ఆధ్వర్యంలో డీలక్స్ ఏసీ టూరిస్ట్ రైలును నడిపేందుకు భారతీయ రైల్వే నిర్ణయించింది. ఈ మేరకు ఒక ప్ర�
రియల్ హీరో సోనూసూద్ చేసే పనులు చూసి అందరూ ప్రశంసిస్తుంటారు. కానీ నార్తర్న్ రైల్వే మాత్రం ఈ హీరో చేసిన పనికి నిందిస్తూ హెచ్చరించింది. ఇక దీనిపై సోనూసూద్ స్పందించాడు. నార్తర్న్ రైల్వేకి క్షమాపణ చెబుతూనే కౌంటర్ వేశాడు.
బాలీవుడ్ యాక్టర్ సోనూసూద్ గురించి తెలియని వారు ఎవరు ఉండరు. ఇటీవల మళ్ళీ కేసులు పెరుగుతున్న తరుణంలో.. 'తన పాత నెంబర్ ఇంకా వర్కింగ్ లోనే ఉంది. సహాయం కావాల్సి వస్తే చింతించకండి సంప్రదించండి' అంటూ తన ఉదారతను చాటుకున్నాడు. అయితే ఇంతటి మంచి మనిషిపై న�
ఇకపై ప్రయాణికులు యాప్ ద్వారానే జనరల్ టిక్కెట్ బుక్ చేసుకోవచ్చు. రైల్వే శాఖ అందుబాటులోకి తెచ్చిన ‘యూటీఎస్ (అన్ రిజర్వ్డ్ టిక్కెట్ బుకింగ్ సిస్టమ్)’ యాప్ ద్వారా జనరల్ టిక్కెట్తోపాటు, ప్లాట్ఫామ్ టిక్కెట్ కూడా బుక్ చేసుకోవచ్చు.
కోవిడ్ సమయంలో రైళ్లలో ప్రయాణికుల రద్దీ తగ్గడం, రైల్వే నష్టాల్లో ఉండటంతో ప్రయాణికులకు టిక్కెట్లపై ఇచ్చే రాయితీని కేంద్రం ఎత్తివేసింది. వృద్ధులకు కూడా రాయితీ తొలగించింది. కొందరికి రాయితీ తిరిగి పునురద్ధరించినప్పటికీ, వృద్ధులకు మాత్రం అవకా
దేశవ్యాప్తంగా పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు ఐఆర్సీటీసీ ప్రకటించింది. మొత్తం 230కిపైగా రైళ్లను రద్దు చేసింది. వీటిలో 180 రైళ్లను పూర్తిగా రద్దు చేశారు. మిగతా రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు.
నవంబర్ 30, బుధవారం రైల్వే శాఖ దేశవ్యాప్తంగా 155 రైళ్లను రద్దు చేసింది. మరో 56 రైళ్లను పాక్షికంగా రద్దు చేసింది. ఈ విషయాన్ని ఐఆర్సీటీసీ అధికారికంగా వెల్లడించింది.
మహిళా ప్రయాణికుల కోసం భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. అతివలూ సీట్ల కోసం ఆందోళన చెందవద్దు అంటూ రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ భరోసా ఇచ్చారు.
ప్రపంచంలోనే అత్యంత పొడవైన ఫ్యాసింజర్ రైలు స్విట్జర్లాండ్లో శనివారం పరుగు తీసింది. ఆ దేశంలో రైల్వే సేవలు అందుబాటులోకి వచ్చి 175ఏళ్లు అయిన సందర్భంగా రేయిషేన్ రైల్వే కంపెనీ 1.9 కిలో మీటర్ల పొడవు ఉండే ప్రయాణికుల రైలును నడిపింది.
దేశంలో ఎక్స్ప్రెస్ రైళ్ల వేగం పెరిగింది. రైల్వే కొత్త టైంటేబుల్ ప్రకారం 500 ఎక్స్ప్రెస్ రైళ్ల వేగం పెరిగింది. 130 రైళ్లను సూపర్ఫాస్ట్ క్యాటగిరీలో చేర్చినట్టు రైల్వే మంత్రిత్వ శాఖ సోమవారం వెల్లడించింది.