Home » Indian RAilways
భారతీయ రైల్వే శాఖ పలు విభాగాల్లో ఉద్యోగాలు భర్తీ చేయనుంది. ఇందు కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ట్రాక్ మ్యాన్, గేట్ మ్యాన్, పాయింట్స్ మ్యాన్, హెల్పర్ రిపోర్టర్, ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ విభాగాల్లో ఉద్యోగాలు భర్తీ చేయనుంది. విద్యార్హత 10వ తరగత�
ఈ ఏడాదిలో మరికొన్ని కొత్త ట్రైన్లను వాడుకలోకి తెచ్చేందుకు ఇండియన్ రైల్వేస్ ప్రణాళికలు సిద్దం చేస్తుంది. హుమ్సాఫర్ ఎక్స్ప్రెస్లను, అంత్యోదయ ఎక్స్ప్రెస్ల మాదిరి రైళ్లను పట్టాలు ఎక్కించాలని భారత రైల్వే భావిస్తుంది. ఈ రెండు రైళ్లను భా
ఎన్నికల ప్రచారం కోసం ప్రతి వస్తువును వాడేస్తున్నారు. ప్రచారానికి అస్త్రాలుగా ఆఖరికి తాగే టీ కప్పులను కూడా వదలడం లేదు. పేపర్ టీ కప్పులపై కూడా మై బీ చౌకీదార్ అనే నినాదంతో ఎన్నికల ప్రచారానికి తెరతీశారు.
భారత రైల్వే ప్రయాణికులకు శుభవార్త. రైల్వే స్టేషన్లు వై-ఫై జోన్లగా మారిపోయాయి. ఇక నుంచి రైల్వే స్టేషన్లలో ప్రయాణికులు ఉచితంగా వై-ఫై సర్వీసు ఎంజాయ్ చేయవచ్చు.
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్. భారత రైల్వే బోర్డు.. రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం మరో కొత్త సదుపాయం అందుబాటులోకి తీసుకోస్తోంది. ఈ సదుపాయం ఆన్ లైన్, ఆఫ్ లైన్ టికెంట్ బుకింగ్ కు రెండెంటికి అందుబాటులోకి రానుంది.
న్యూఢిల్లీ: జమ్ము కాశ్మీర్లోని పుల్వామాలో ఫిబ్రవరి 14న జరిగిన ఉగ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించారు. ఈ ఘటన తర్వాత పాకిస్తాన్-భారతదేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. మంగళవారం పాక్ పై భారత్ సర్జికల్ దాడులకు కూడా పాల్పడింది. పు
మహిళల్లో నెలసరి రావడం కామన్. అయితే కొన్నిసార్లు ప్రయాణ సమయాల్లో మహిళలు ఎంతో ఇబ్బంది పడుతుంటారు.
ఢిల్లీ : ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికో ఓ న్యూస్. రైల్వే శాఖలో జాబ్స్ పడ్డాయి. మొత్తం 13వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు జనవరి 04వ తేదీ శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. దేశ వ్యాప్తంగా వివిధ జోన్లలో ఖాళీగా ఉన్న జూనియర్ ఇంజినీర్ (జేఈ)