Home » Indian RAilways
ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ బడ్జెట్ 2020 ప్రకటించిన సమయంలో ఇండియన్ రైల్వేస్లో ప్రైవేట్ రైళ్లను నడిపేందుకు అంతా సెట్టి అయిపోయిందన్నారు. తేజాస్ ఎక్స్ప్రెస్ లాంటి సర్వీసులు మరిన్ని పెంచి టూరిస్ట్ ప్రదేశాలకు ప్రయాణికులను చేర్చడమే టార్గె�
ఇండియన్ రైల్వేస్ కొత్త సెక్యూరిటీ సిస్టమ్ను మొదలుపెట్టింది. విశాఖపట్నం వేదికగా ప్రయాణికులకు భద్రతా ఏర్పాట్లు పెంచాలని ఈ ఏర్పాటు చేసింది. ఈస్ట్ కోస్ట్ రైల్వే స్నిఫ్ఫర్ డాగ్స్కు కెమెరాలను ఉంచి.. సెక్యూరిటీ భద్రతను పెంచింది. ప్రయాణికులకు �
టికెట్ లేని ప్రయాణం నేరం.. తప్పదు చెల్లించక భారీ మూల్యం… రైళ్లలో రాసి ఉండే హెచ్చరికల రాతలు ఇవి. రైళ్లల్లో, బస్సులో ఈ హెచ్చరికలు చదివుతుంటాం కదా? అయితే పట్టుకుంటే రూ.500లో లేక రూ.వెయ్యి కట్టక తప్పదు. దేశవ్యాప్తంగా రైళ్లలో అలా ప్రయాణించి వసూలు చే
భారతీయ రైల్వే.. జనవరి 1, 2020 నుంచి రైల్వే హెల్ప్ లైన్ నెంబర్లను మార్చింది. ఇప్పుడు కొత్త హెల్ప్ లైన్ నెంబర్లు అందుబాటులోకి వచ్చాయి. సాధారణంగా భారతీయ రైల్వేకు హెల్ప్ కోసం ఫోన్ చేయాలంటే వేర్వేరు హెల్ప్ లైన్ నెంబర్స్ ఉంటాయి. వాటన్నింటికి బదులు కేవ�
దేశవ్యాప్తంగా నేటి(01 జనవరి 2020) నుంచి రైల్వే ఛార్జీలు పెంచింది రైల్వేశాఖ. కొత్త సంవత్సరం ప్రవేశిస్తున్న వేళ.. వివిధ ప్యాసింజర్ రైళ్లకు కిలోమీటరుకు కనీసం 4 పైసలు పెంచుతున్నట్లు రైల్వేశాఖ మంత్రి పియూష్ గోయల్ ప్రకటన చేశారు. ఈ పెంపు 2020 జనవరి 1న ప్
భారతీయ రైల్వే.. యువతకు గుడ్ న్యూస్ చెప్పింది. రైలు టికెట్లపై 50శాతం రాయితీ ఇస్తామని ప్రకటించింది. ''ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్' కార్యక్రమంలో పాల్గొనే వారి కోసం రైల్వే ఈ ఆఫర్
పొగ మంచు కారణంగా బస్సులు, విమానాలే కాదు.. రైలు నడిపే వారు ఎంతో ఇబ్బంది పడుతుంటారు. ప్రత్యేకించి రైలు పట్టాల ఎదురుగా ఏముందో కనిపించకపోడంతో చాలా ప్రమాదాలు జరుగుతుంటాయి. ఈ సమస్యను అధిగమించడానికి దక్షిణ మధ్య రైల్వేలో కొత్తగా ఫాగ్ పాస్ మ�
ప్రయాణికుల రద్దీ దృష్ట్యా భారతీయ రైల్వే జైపూర్-రేణిగుంటల మధ్య ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు అధికారులు వెల్లడించారు.ఈ రైలు 6 సర్వీసులు నడుస్తుంది. 09715 నంబరు తో నడిచే ఈ ప్రత్యేక రైలు జైరూర్ లో డిసెంబర్ 13, 20, 27 తేదీల్లో రాత్రి 9.40 గంట లకు బయల�
సత్యదేవుని సన్నిధి అయిన అన్నవరం రైల్వేస్టేషన్లో ప్రయాణీకుల కోసం రైల్వే శాఖ చక్కటి అందమైన బెంచీలను ఏర్పాటు చేసింది. ప్రయాణీకులు కూర్చోవటానికి మొక్కల బెంచీలను ఏర్పాటు చేసింది. అందంగా కనిపించటమే కాదు..చక్కగా పచ్చని మొక్కల పక్కన కూర్చున్�
ఆర్దికవ్యవస్థ నేల చూపు చూస్తోందన్న నివేదికల మధ్య మోడీ ప్రభుత్వానికి మరో ఇబ్బంది. సోమవారం పార్లమెంట్ ముందుంచిన కాగ్ నివేదిక, రైల్వేల పరువు తీసేసింది. పదేళ్లలోనే అతి తక్కువ అపరేషన్ రేషియోను రైల్వే నమోదుచేసింది. వంద రూపాయిల ఆదాయానికి చేసిన