Home » Indian RAilways
సామాన్య ప్రజల సౌలభ్యాన్ని దృష్టిలో పెట్టుకుని, ఇప్పటికే నడుస్తున్న ష్రామిక్ స్పెషల్, 30 ఎసి స్పెషల్, 200 స్పెషల్ రైళ్లతో పాటు 80 ప్రత్యేక రైళ్లను కొత్తగా నడపాలని రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. భారత రైల్వే 80 కొత్త స్పెషల్ రైళ్లను ఈ రోజు నుంచి
రైల్వే లక్షల ఉద్యోగాల భర్తికి సంబంధించి పరీక్షల ప్రక్రియపై రైల్వే శాఖ కీలక ప్రకటన విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 1.40లక్షల ఉద్యోగాల నియామకానికి డిసెంబర్ 15 నుంచి పరీక్షల ప్రక్రియ ప్రారంభించనుంది. దీనిపై రైల్వే బోర్డు ఛైర్మన్ వినోద్ కుమార్ యాద�
రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. కరోనా సంక్షోభంతో ఆగిపోయిన రైల్వే పోస్టుల నియామక ప్రకియ డిసెంబర్ లో ప్రారంభంకానుంది. ఈ మేరకు ఉద్యోగాల భర్తీకి నిర్వహించాల్సిన పరీక్షలపై రైల్వేశాఖ కీలక ప్రకటన చేసింది. దేశవ్యాప్త
రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. వలస పాలన నాటి నుంచి అనాదిగా వస్తోన్న ఖలాసీ వ్యవస్థకు ముగింపు పలకాలని రైల్వే శాఖ డిసైడ్ అయింది. అధికారుల ఇళ్ల వద్ద ప్యూన్లుగా పనిచేసే ఖలాసీలకు సంబంధించి ఎటువంటి కొత్త నియామకాలు చేపట్టకూడదని రైల్వే శాఖ స్పష�
త్వరలో పెద్ద సంఖ్యలో ప్రైవేట్ రైళ్లు దేశంలో నడుపుతాయి. వీటిలో చాలా ఫెసిలటీస్ అందుబాటులో ఉండనున్నాయి. 109 రూట్లలో నడుస్తున్న 150 ప్రైవేట్ రైళ్లకు మార్గం సిద్ధం అవగా.. దేశవ్యాప్తంగా ఉన్న అధికారుల నుంచి భారత రైల్వే సూచనలు కోరింది. ప్రైవేటు రైళ్ల న�
పియుష్ గోయల్ నేతృత్వంలో భారత రైల్వే రూ.30వేల కోట్ల మెగా ప్రైవేట్ రైళ్ల ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపింది కేంద్ర రైల్వే శాఖ. దేశవ్యాప్తంగా 109 మార్గాల్లో ప్రైవేటు రైళ్లను నడిపించేందుకు నిర్ణయం తీసుకున్న కేంద్రం.. సికింద్రాబాద్ క్లస్టర్లో పది రూట�
కరోనా కేసులు క్రమంగా పెరుగుతుండటంతో భారతీయ రైల్వే శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. జూన్-30వరకు ట్రావెల్ చేసేందుకు ప్రయాణికులు బుక్ చేసుకున్న అన్ని టిక్కెట్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. జూన్ నెల 30 వరకు కూడా ఎలాంటి ప్యాసింజర్ రైళ్లు నడవ�
దేశవ్యాప్తంగా ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ అమలవుతున్నందున ఆ తర్వాత రైళ్లు నడపటంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. త్వరలోనే దీనిపై ఒక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే లాక్ డౌన్ ప్రకటించి సగం రోజుల�
ప్రపంచ దేశాలన్నింటిని కరోనా వైరస్ వణికిస్తుంది. కరోనా వైరస్ రోజు రోజుకు వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా 20వేల రైల్వే బోగిలను ఐసోలేషన్ వార్డులుగా మార్చేందుకు రైల్వే బోర్డు నిర్ణయం తీసుకుంది. జోనల్ రైల్వే మేనేజర్లందరిక�
మహిళా సాధికారత కోసం ప్రభుత్వాలు ఎన్నో పధకాలు అమలు చేస్తూ మహిళలకు అవకాశాలు కల్పిస్తున్నాయి. మార్చి 8న రాబోయే అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో భాగంగా బెంగుళూరు నుంచి మైసూరు వెళ్లే రాజ్యారాణి ఎక్స్ ప్రెస్ రైలును మార్చి1న మొత్తం మహిళా లోకో పై�