Home » Indian RAilways
రాష్ట్ర ప్రభుత్వం పలు రైళ్లను ఐసోలేషన్ వార్డులగా మార్చి వేస్తోంది. ప్రభుత్వ కోరిక మేరకు..రైల్వే శాఖ 21 కోచ్ లను ఐసోలేషన్ వార్డులుగా మార్చి వేసింది.
కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్.. దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. కరోనా కట్టడి కోసం పలు రాష్ట్రాలు మినీ లాక్ డౌన్ విధించాయి. కొన్ని చోట్ల నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నాయి. ఈ క్రమంలో మరోసారి రైళ్లన్నీ రద్దు చేస్తారా?
ప్రయాణికుల భద్రత దృష్టిలో పెట్టుకుని రైళ్లలో అగ్నిప్రమాదాలను నిరోధించేందుకు భారతీయ రైల్వే మరో కీలక నిర్ణయం తీసుకుంది. రైళ్లలో రాత్రి 11 నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు ఇకపై అవి పని చెయ్యవు.
ప్రయాణికులకు రైల్వే శాఖ షాక్ ఇచ్చింది. మరికొన్నాళ్లు నిరీక్షణ తప్పదని చెప్పింది. అంతేకాదు అదనపు బాదుడు ఇంకొన్నాళ్లు భరించాల్సిందే అని తేల్చింది.
సోషల్ మీడియా పుణ్యమా అని ఈ మధ్య కాలంలో ఫేక్ న్యూస్ విపరీతంగా వైరల్ అవుతోంది. నిజం తెలిసేలోపు ఫేక్ న్యూస్ ఊరంటా చుట్టేస్తోంది. ఆ న్యూస్ జనాలను కన్ ఫ్యూజ్ చేస్తున్నాయి. కంగారు పెట్టిస్తున్నాయి. వారి గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నాయి. ఇప్పట
Indian Railways ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైల్వే బ్రిడ్జి నిర్మాణం జమ్ముకశ్మీర్లో జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. రియాసీ జిల్లాలో చీనాబ్ నదిపై ఈ రైల్వే బ్రిడ్జిని నిర్మిస్తున్నారు. మూడేళ్ల కిందట దీని నిర్మాణం ప్రారంభం కాగా.. ప్రస్తు�
Indian Railways Train Schools : స్కూలు భవనాలు లేని విద్యార్ధులు చెట్ల కింద..పశువుల పాకల్లోను..చదువుకుంటున్న పరిస్థితులు దేశ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఉన్నాయి. మరోపక్క ప్రపంచాన్నే గడగడలాడించిన కరోనా వల్ల వచ్చిన ఉపద్రవంతో నిలిచిపోయిన రైళ్లు ఓ మూలకు పడి ఉన్న�
Indian Railways ప్రపంచంలో అతిపెద్ద రైల్వే వ్యవస్థల్లో భారతీయ రైల్వే వ్యవస్థ ఒకటి. తాజాగా భారతీయ రైల్వే సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఏకంగా 295 వేగన్లతో ఐదు రైళ్లను అనుసంధానించి నడిపించి సరికొత్త రికార్డు నెలకొల్పింది. 5 రైళ్లను అను�
Railways:FESTIVAL రద్దీని తగ్గించే క్రమంలో మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ మంగళవారం 392ప్రత్యేక రైళ్లకు ఆమోదం తెలిపింది. పండుగ స్పెషల్ సర్వీసెస్ పేరుతో 2020 అక్టోబరు 20 నుంచి 2020 నవంబరు 30వరకూ వీటిని నడపనున్నారు. పండుగ స్పెషల్ సర్వీసెస్ టిక్కెట్ ధర స్పెషల్ సర్వీసెస్ �
Indian Railway:Railway టిక్కెట్ ధరలు పెంచేందుకు మరోసారి రెడీ అయిపోయింది రైల్వే శాఖ. లేటెస్ట్ టెక్నాలజీతో తీర్చిదిద్దిన రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల నుంచి టికెట్ ధరలను రూ.10 నుంచి రూ.35 వరకు అదనంగా వసూలు చేయనుంది. ఈ మేరకు ప్రపోజల్ రెడీ అవడంతో త్వరలోనే కేంద్�