Home » Indian RAilways
భారత రైల్వే శాఖ ప్రయాణీకుల నుంచి ‘పైసా వసూల్’ పద్దతి మొదలు పెట్టిందా అన్నట్లుగా ఉంది. ఇకనుంచి రైల్లో దుప్పట్లు, బెడ్షీట్స్ కావాలంటే భారీగా చెల్లించుకోవాల్సిందేనంటోంది.
కొందరు ప్రయాణికుల చేష్టల వల్ల రైల్వేకి పెద్ద సమస్య వచ్చింది. వారి చర్యల కారణంగా ఏటా వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతోంది. ఆ ఖర్చుని తగ్గించుకునేందుకు ఇండియన్ రైల్వేస్ కొత్త విధానానికి
నిరుద్యోగులకు రైల్వేశాఖ శుభవార్త చెప్పింది. సౌత్ వెస్టర్న్ రైల్వేకు చెందిన రైల్వే రిక్రూట్మెంట్ సెల్ ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ ని విడుదల చేసింది.
ఇండియన్ రైల్వేస్ కొవిడ్ తో నష్టపోయిన కుటంబాలను ఆదుకునే నిర్ణయం తీసుకుంది. 2వేల 800మందికి పైగా రైల్వే ఉద్యోగులు కొవిడ్ తో చనిపోయారు.
రైల్వే ఉద్యోగులకు శుభవార్త.. నాన్ గెజిటెడ్ రైల్వే ఉద్యోగులకు 78 రోజుల వేతనాన్ని బోనస్గా ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఈ ఏడాది బోనస్గా ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది.
తోలి స్వదేశీ క్రూజ్ లైనర్ సేవలను సెప్టెంబర్ 18 నుంచి ప్రారంభించనున్నట్లు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ బుధవారం వెల్లడించింది.
రైలు ప్రయాణికులకు ఇది శుభవార్తే. ఇకపై తక్కువ ధరకే ఏసీ కోచ్ లో ప్రయాణం చేయొచ్చు. ఏసీ కోచ్ టికెట్ల ధరలు తగ్గనున్నాయి. ఏసీ కోచ్లో ప్రయాణించాలని చాలామందికి ఉంటుంది.
డీజిల్ రైళ్ళకు హైడ్రోజన్ ను ఉపయోగించి వాటిని నడిపేందుకు అవకాశం ఉంటుందో లేదో తొలుత పరీక్షించనున్నారు. ఈ పరిజ్ణానాన్ని ఉత్తర రైల్వేలోని సోనిపట్-జింద్ సెక్షన్ లోని డీజిల్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ లో పరీక్ష నిర్వహిస్తున్నట్లు రైల్వే మంత్
భారత రైల్వే శాఖ ఆన్ లైన్ టికెట్ బుకింగ్ విధానంలో కొత్త రూల్స్ తీసుకొచ్చింది. దీర్ఘకాలంగా ఆన్ లైన్ టికెట్ బుకింగ్ చేసుకుని ప్రయాణికులు ఈ కొత్త నిబంధనలను ఫాలో కావాలి. భారత రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ప్రయాణికుల కోసం ఇటీవలే కొత�
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి విలయతాండవానికి లక్షల్లో ప్రాణాలు పోయాయి. కొవిడ్ బారినపడటంతో కోట్ల కుటుంబాలు రోడ్డునపడ్డాయి. మహమ్మారి ప్రభావం ఆరంభమైనప్పటికే లాక్ డౌన్ మొదలుపెట్టినా..