Indian RAilways

    అంధుల కోసం : రైల్వే స్టేషన్‌లో బ్రెయిలీ లిపిలో సైన్ బోర్డులు

    December 1, 2019 / 05:05 AM IST

    ఛండీగఢ్ రైల్వే స్టేషన్‌లో అంధుల కోసం బ్రెయిలీ లిపిలో ఇండికేటర్లు ఏర్పాటు చేసింది. అంధులు కోసం ఏర్పాటు చేసిన ఈ బ్రెయిలీ ఇండికేటర్ రైల్వే స్టేషన్ ఉత్తర భారతదేశంలో మొదటిది.  అంధులు రైల్వే స్టేషన్‌కు వచ్చినప్పుడు వారు ఎవరిపైనా ఆధారఖపడకుండ

    IRCTCలో భారీగా పెరిగిన ఆహార ధరలు, టీ@35

    November 15, 2019 / 10:26 AM IST

    రైల్వే ప్రయాణికులకు షాకింగ్ న్యూస్. పర్యాటక, క్యాటరింగ్ రైల్వే బోర్డు డైరెక్టర్ గురువారం (నవంబర్ 14, 2019) విడుదల చేసిన సర్క్యులర్ ప్రకారం రాజధాని, శాతాబ్ది, దురంటో ఎక్స్‌ప్రెస్‌లలో టీ, టిఫిన్‌, భోజనం రేట్లను భారీగా పెంచింది. కొత్త మెనూ, రేట్లు టిక

    ప్రైవేటీకరణకు సిద్ధమవుతోన్న 150 రైళ్లు, 50 రైల్వే స్టేషన్లు

    October 10, 2019 / 02:00 PM IST

    రైల్వే వ్యవస్థలోకి ప్రైవేటీకరణ తీసుకొస్తామని చెప్పిన కొద్ది రోజుల్లోనే పనులు వేగవంతం చేస్తుంది ప్రభుత్వం. ఈ క్రమంలోనే 150రైళ్లను, 50రైల్వే స్టేషన్లను ప్రైవేటీకరణ చేయాలనే పనిలో పడింది. ఈ మేర నీతి అయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ లెటర్ ద్వారా తన అభిప్ర

    మా అమ్మతో మాట్లాడించండి : ట్విట్ కు స్పందించిన రైల్వేశాఖ

    October 1, 2019 / 07:16 AM IST

    రైల్వేలో ప్రయాణిస్తున్నప్పుడు ఆ శబ్ధం కారణంగానో.. నెట్‌వర్క్ సమస్య మూలంగానో ఫోన్ కాల్స్‌లలో బయటి వ్యక్తులతో మాట్లాడలేం. అది ఎంత ముఖ్యమైన విషయమైనప్పటికీ ప్రయాణికులను కాంటాక్ట్ చేయడం బయట ఉన్నవారికీ కొందరికి కుదరకపోవచ్చు. ఇదే సమస్య ఓ యువకుడ�

    దీనికి కూడానా : IRCTC యూజర్ ఐడీతో ఆధార్ లింక్ తప్పనిసరి

    September 27, 2019 / 10:54 AM IST

    రైల్వే ప్రయాణికులకు అలర్ట్... IRCTC వెబ్ సైట్ నుంచి రైల్వే టికెట్లు బుకింగ్ చేసుకుంటున్నారా? ఆధార్ కార్డు లింక్ చేసుకోవాల్సిందే.

    నవరాత్రులకు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రెడీ

    September 26, 2019 / 10:32 AM IST

    వైష్ణవి దేవీ తీర్థ యాత్రికుల కోసం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సిద్ధమైంది. రైల్వే మంత్రి పీయూశ్ గోయెల్ ఆధ్వర్యంలో ఢిల్లీ-కత్రా రూట్‌లో ప్రయాణం కోసం రైలును రెడి చేశారు. నవరాత్రులు సీజన్‌ను పురస్కరించుకొని అక్టోబరు 3న ఈ ట్రైన్‌కు పచ్చ జెండా ఊపనున�

    ఇదే ఫస్ట్ టైం : ట్రైన్‌లో.. ప్లాస్టిక్ క్రషింగ్ మిషన్ ఏర్పాటు

    September 26, 2019 / 09:05 AM IST

    స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా భారత రైల్వే ప్రతి స్టేషన్‌లో ప్లాస్టిక్ క్రషింగ్ మిషన్లను ఏర్పాటు చేస్తోంది.

    సంక్రాంతి రైళ్లు ఫుల్ : వెయిటింగ్ లిస్టు వందల్లో

    September 14, 2019 / 03:49 AM IST

    దసరా, దీపావళి, సంక్రాంతి పండుగలు వస్తున్నాయంటే తెలుగు ప్రజలకు ప్రాణం లేచి వస్తుంది. ఉద్యోగాల కోసం సొంతూరు వదిలి ఇతర ప్రాంతాల్లో ఉపాధి కోసం వచ్చిన వారు ఈ 3 పెద్ద పండుగలకు సొంతూరు వెళ్లి ఆనందంగా పండుగ చేసుకుంటారు. ఇందుకోసం ముందుగానే రైలు టిక�

    ఇండియన్ రైల్వే ఆఫర్ : ప్లాస్టిక్ బాటిల్ క్రషర్లు వాడండి.. మొబైల్ రీఛార్జ్ చేసుకోండి!

    September 11, 2019 / 09:59 AM IST

    ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిర్మూలించాలని ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు భారత రైల్వే శాఖ కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. పియూష్ గోయెల్ అధ్యక్షతన రైల్వే మంత్రిత్వ శాఖ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిర్మూలన దిశగా అడుగులు వే�

    ప్రయాణికులకు బంపర్ ఆఫర్ : రైలు ఆలస్యమైతే క్యాష్ బ్యాక్

    August 26, 2019 / 03:37 PM IST

    రైల్వేను అభివృద్ధి చేసి ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా చరిత్రలోనే తొలిసారిగా రైళ్లను ప్రైవేటు సంస్థలకు

10TV Telugu News